రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పబోతోంది. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబందించిన
మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేశారు. దీంతో ఆగస్టు వరకు రాష్ట్రంలో రేషన్ పంపిణ�
Ration Cards | గండీడ్ జులై 9: రేషన్ కార్డుదారులకు మహబూబ్నగర్ జిల్లా గండీడ్ తహసీల్దార్ మల్లికార్జున రావు కీలక సూచనలు చేశారు. రేషన్ కార్డుదారులు 15 రోజుల్లో ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. లేదంటే సెప్టెంబర్ క�
People Break Open Gate | మూడు నెలల రేషన్ పొందేందుకు జనం ఇబ్బందిపడుతున్నారు. సాంకేతిక లోపం వల్ల మిషన్లు మెరాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేషన్ కోసం వేచి ఉన్న జనం గేటు తోసుకుని లోనికి వెళ్లారు. ఈ తోపులాటలో కిందపడిన కొందరు �
రేషన్ డీలర్ల కమీషన్ చెల్లింపుల్లో జాప్యం జరుగుతుంది. జంట నగరాల్లో 653 రేషన్ షాపులు ఉండగా ఆరు లక్షల 47 వేల మంది కార్డుదారులకు రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నారు. సరుకులు పంపిణీ తర్వాత మరుసటి నెలలో రేషన్
Ration | మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని ఆయా గ్రామాల్లో రేషన్ బియ్యం కోసం లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్కొక్క లబ్ధిదారునికి మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ�
Ration | అబిడ్స్, జూన్ 11: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు నెలల రేషన్ సన్న బియ్యం పంపిణీ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని హైదరాబాద్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఏ.రమేశ్ తెలిపారు. ఆహార భద్రత కార్డు కలిగిన ప్ర�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పంపిణీ విషయంలో ఆరుసార్లు లబ్ధిదారుని నుంచి వేలిముద్రలు తీసుకోవడానికి బదులుగా ఒకేసారి వేలి ముద్ర వేస్తే బియ్యం పంపిణీ చేసే విధంగా అధికారులు చర
జిల్లాలోని కొందరు రేషన్ డీలర్లు పేదల కడుపు కొడుతున్నారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ పార్టీ.. 12 నెలల తర్వాత కొత్త కార్డులను జారీ చేసింది.
PEDDAPALLY | పెద్దపల్లి రూరల్ ఏప్రిల్ 10: రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసిన సన్నబియ్యం భోజనం చాలా బాగుందని, మన ప్రాంతంలో రైతులు పండించిన వరిధాన్యపు బియ్యాన్ని మనం తినే అవకాశం దక్కడం అదృష్టంగా భావించ�
ఓ వైపు ఆహార భద్రత కార్డులు జారీ కాక వేలాది కుటుంబాలు ఎదురు చూస్తుండగా.. మరో వైపు ఇప్పటికే కార్డులు ఉండి పుట్టిన పిల్లల పేర్లు నమోదు కావడం లేదని ఆవేదన చెందుతున్నవారు ఉన్నారు.
సన్న బియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బహిరంగ మార్కెట్లో కొత్త బియ్యం క్వింటా రూ.5వేల నుంచి రూ.5,500 పలుకుతుండగా, పాతవి(గత వానాకాలం) కావాలంటే క్వింటాకు రూ.6,200 నుండి రూ.7వేల వరకు పెట్టాల్సి వస్తున్నది. గత సీ
రేషన్ దుకాణాల భర్తీ ఎప్పుడంటూ రేషన్కార్డుదారులు ప్రశ్నిస్తున్నా రు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 27 రేషన్ దుకాణాలు ఖాళీలు ఏర్పడిన ఇప్పటి వరకు రేషన్ దుకాణాలను భర్తీ చేయకపోవడంతో ఇబ్బందులు �
ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, స్మగ్లింగ్పై సమగ్ర విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసింది. సీఐడీ ఐజీ వినీత్ బ్రిజిలాల్ చీఫ్గా ఆరుగురు సభ్యులతో ఈ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. సిట్ సభ్యులుగా