Ration Shops | పౌరసరఫరాల శాఖ నిర్ణయంతో రేషన్ పంపిణీలో గందరగోళం నెలకొన్నది. గతంలో ప్రతినెలా 3 లేదా 5 నుంచి ప్రారంభించి 23 నుంచి 25 వరకు దుకాణాల్లో సరుకులను పంపిణీ చేసేవారు. అవసరాన్ని బట్టి గడువును పొడిగించేవారు. ఈ మార
Dilli Chalo: వేల సంఖ్యలో రైతులు.. వేల సంఖ్యలో ట్రాక్టర్లు.. ఢిల్లీకి బయలుదేరాయి. పంజాబీ నుంచి ఆ రైతులు దేశ రాజధాని దిశగా వెళ్తున్నారు. ఆరు నెలలకు సరిపడా రేషన్తో వాళ్లు ముందుకు సాగుతున్నారు.
రేషన్కార్డు లబ్ధిదారులు ఈ-కేవైసీ చేసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం గడువును పొడగించింది. వచ్చే ఫిబ్రవరి నెల చివరి వరకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. వాస్తవానికి ఈ నెలఖారుతో గడువు ముగియనున్నది. అయ�
పశ్చిమ బెంగాల్లో రేషన్ కుంభకోణం (PDS Scam) రాజకీయ దుమారం రేపుతున్నది. ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన అధికార టీఎంసీ (TMC) కన్వీనర్ షాజాహాన్ షేక్ (Shahjahan Sheikh) ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం హైదరాబాద్ వేదికగా సంచార జాతుల జాతీయ సదస్సును నిర్వహిస్తున్నది. నేడు పలు రాజకీయ పార్టీలు సంచార జాతులను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుం�
మహారాష్ట్రలోని హింగోలి జిల్లాకు చెందిన రేఖా వాగ్మారే భర్త నాందేవ్ ఓ రైతు. పంటకు గిట్టుబాటు ధర లేక అత్మహత్య చేసుకొన్నాడు. దీంతో భార్య, పిల్లలు కష్టాల కడలిలో చిక్కుకొన్నారు. రూ.4 లక్షల బ్యాంకు రుణభారం వీరి�
పేదలు ఆకలితో అలమటించవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరికి ఆరు కిలోల చొప్పున రేషన్ బియ్యం అందిస్తున్నది. ఆ బియ్యం కొందరు దళారుల మూలంగా పక్కదారి పడుతున్నది. రేషన్ దుకాణాల్లో కొనుగోలు చేసిన బియ్యాన్ని కొంద�
సాధారణ బియ్యానికి బదులుగా.. రెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ వచ్చే ఏప్రిల్ నుంచి అందరికీ పౌరసరఫరాలశాఖ కసరత్తు హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ప్రజలకు పోషక విలువలతో కూడిన బియ్యం అందించాలనే ఉద్ద�
వేల్పూర్ ఎక్స్ రోడ్డులో ప్రమాదానికి కారణమైన లారీలో ఉన్న రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున మెట్పల్లి వైపు నుంచి ఆర్మూర్ వైపు వస్తున్న లారీ మార్గమధ�
షన్ దుకాణాల్లో ఉన్న అస్తవ్యస్థ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం గాడిలో పెడుతూ వస్తున్నది. సేవల్లో మరింత పారదర్శకత కోసం ప్రస్తుతం 4జీ సేవలను అందుబాటులోకి తెస్తున్నది. గతంలో డీలర్ల అక్రమాలకు అడ్డుకట్టవేసేంద
ఈ నెలలో 15 కేజీలు, జూలైలో 5 కేజీలు 5 నుంచి పంపిణీ.. 2.79 కోట్ల మందికి లబ్ధి రేషన్ బియ్యం పంపిణీకి ప్రభుత్వ నిర్ణయం మంత్రి గంగుల వెల్లడి హైదరాబాద్, మే 31(నమస్తే తెలంగాణ): లాక్డౌన్ నేపథ్యంలో పేదల ఆకలి తీర్చేలా ప్ర�