‘ముమ్మాటికీ మీది దండుపాళ్యం బ్యాచే. మీది అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం. అన్ని వర్గాల ప్రజలు ఛీకొడుతున్నరు’ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు.
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారంలో మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వ్యవసాయ క్షేత్రంలోని ఇంటిపై కాంగ్రెస్ నాయకులు రాళ్ల దాడికి పాల్పడ్డారు.
ప్రజా పాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రైతుల పాలిట శాపంగా మారిందని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. యూరియా కోసం సొసైటీల ఎదుట చెప్పుల లైన్లు పెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్
తెలంగాణ సాధకుడు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా? అని ప్�
ప్రతీ బీఆర్ఎస్ కార్యకర్తను తాను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, ప్రజలను, ప్రభుత్వ నిధులను దోచుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ఇల్
ఏడాదిన్నర కాలంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రశ్నించారు. మండలంలోని గుండ్లపల్లి లో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కమీషన్ లు తీస�
మానకొండూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల దం దా జోరుగా నడుస్తున్నదని, రూ.50వేలు కొట్టు.. ఇల్లు పట్టు.. అని లబ్ధిదారులకు ఆఫర్ ఇస్తున్నారని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ�
ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకోవడం చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ఓర్వలేక పోతున్నదని, రాజకీయ కక్షతోనే నోటీసులు ఇచ్చిందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు.
రాజకీయ కక్షతోనే కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్లోని ధవళేశ్వరం ప్రాజెక్టుకు తరలించడానికి కుట్ర జరుగుతున్నదన�
మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కుమారుడు ఆదర్శ్ వివాహం.. నాంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సంజయ్ కుమార్తె మౌనికతో ఘనంగా జరిగింది.