రాజన్న సిరిసిల్ల జిల్లా లో సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ను మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయు బాల కిషన్ పరామర్శించారు. ఇటివల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తనయుడు ఆశ్విన్ రావు మృతి చెందిన విషయం త�
రాష్ట్రంలో కాంగ్రెస్ది చేతగాని పాలన నడుస్తున్నదని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. పంట కొనుగోలు రాష్ట్ర సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్ల�
ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం కారణంగా రైతులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆవేదన వ్యక్తంచేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మక్తపల్లి గ్ర�
పంట పండితే సంతోషించాల్సిన రైతన్న నేడు అమ్ముకోవడానికి దుఃఖిస్తున్నాడని.. ధాన్యం కొనుగోళ్లలో తీవ్రంగా జాప్యం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు.
పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్పై నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే బండి సంజయ్ను తక్షణమే కేంద్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. సోమవారం మానకొ
బాలికపై లైంగికదాడి చేసినట్టు అభియోగం వస్తేనే అరెస్ట్లు చేస్తారని, అలాంటిది బండి సంజయ్ కొడుకు భగీరథ్పై పోక్సో కేసు నమోదై రోజులు గడుస్తున్నా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమ
Rasamayi Balakishan | రైతుల ధాన్యం కొనకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అరిగోస పెడుతున్నదని, ఇందిరమ్మ రాజ్యంలో రైతుల బ్రతుకులు బుగ్గిపాలవుతున్నాయని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ హామీలను నమ్మి మోసపోయి.. గోసపడుతున్నామని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం ఇట్టిపల్లి ఉపాధిహామీ కూలీలు మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో తమ గోడు వెల్లబోసుకున్నారు.
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ప్రజా సమస్యలపై సమధానం చెప్పే సోయిలేదని, ప్రాజెక్టుల్లో పుషలంగా నీళ్లున్నా ఇప్పించే దమ్ములేదని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. ఆయనకు ఏ మాత్రం చిత్తశుద్ధ�
తెలంగాణ పచ్చగా ఉండాలనే లక్ష్యంతో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాలువల్లో నీళ్లు పారిస్తే.. అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీళ్లు ఇవ్వకుండా రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నదని మాజీ
స్వరాష్ట్ర సాధకుడు.. జనహృదయ నేత.. బీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పుట్టిన రోజు వేడుకలను మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పండుగలా జరుపుకొన్నారు. బీఆర్ఎ