ఆవిష్కరించిన అంబేద్కర్, జగ్జీవన్రామ్ విగ్రహాలకు అధికార మదంతో మళ్లీ ముసుగు వేయించిన చరిత్ర హీనుడు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఘాటుగా విమర్శించారు.
మానకొండూర్ నియోజకవర్గంలో క్వారీల ద్వారా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ భారీగా అక్రమాలకు పాల్పడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆరోపించారు.
తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో శివారులో మోయ తుమ్మెద వాగులో ఇసుక తవ్వకలను పార్టీ నాయకులతో కలిసి ఆదివారం మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరుగుత�
‘బిడ్డా మళ్లీ నువ్వే గెలుస్తవ్' అంటూ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ను ఓ అవ్వ ఆశీర్వదించింది. మాజీ ఎమ్మెల్యే బుధవారం శంకరపట్నం మండలం గొల్లపల్లిలో గ్రామదేవతల ప్రతిష్ఠా పన మహోత్సవానికి హాజరై మొక్కులు చె�
చేవెళ్ల దళిత డిక్లరేషన్ పేరిట 12 హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్, ఆ తర్వాత దళితులకు తీరని ద్రోహం చేసిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. రెండున్నరేండ్లు దాటినా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా �
రాజన్న సిరిసిల్ల జిల్లా లో సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ను మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయు బాల కిషన్ పరామర్శించారు. ఇటివల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తనయుడు ఆశ్విన్ రావు మృతి చెందిన విషయం త�
రాష్ట్రంలో కాంగ్రెస్ది చేతగాని పాలన నడుస్తున్నదని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. పంట కొనుగోలు రాష్ట్ర సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్ల�
ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం కారణంగా రైతులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆవేదన వ్యక్తంచేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మక్తపల్లి గ్ర�
పంట పండితే సంతోషించాల్సిన రైతన్న నేడు అమ్ముకోవడానికి దుఃఖిస్తున్నాడని.. ధాన్యం కొనుగోళ్లలో తీవ్రంగా జాప్యం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు.
పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్పై నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే బండి సంజయ్ను తక్షణమే కేంద్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. సోమవారం మానకొ
బాలికపై లైంగికదాడి చేసినట్టు అభియోగం వస్తేనే అరెస్ట్లు చేస్తారని, అలాంటిది బండి సంజయ్ కొడుకు భగీరథ్పై పోక్సో కేసు నమోదై రోజులు గడుస్తున్నా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమ
Rasamayi Balakishan | రైతుల ధాన్యం కొనకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అరిగోస పెడుతున్నదని, ఇందిరమ్మ రాజ్యంలో రైతుల బ్రతుకులు బుగ్గిపాలవుతున్నాయని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ హామీలను నమ్మి మోసపోయి.. గోసపడుతున్నామని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం ఇట్టిపల్లి ఉపాధిహామీ కూలీలు మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో తమ గోడు వెల్లబోసుకున్నారు.