RASAMAYI BALAKISHAN | మానకొండూర్ రూరల్, మార్చి 28: మాన కొండూరు పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో వేగురుపల్లిలో ఒక చోట ఉన్న అవ్వల దగ్గర మాజీ ఎమ్మెల్యే రసమయి ఆగి వారి బాగోగులు అడుగగా ‘నువ్వున్నప్పుడే బాగుండే బిడ్డా.. అప�
Rasamayi balakishan | అకాల వర్షంతో పంటలు దెబ్బతిన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంట నష్టపరిహారం అందించాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. మండల కేంద్రానికి చెందిన కల్లూరి రమేశ్, రాంసాగర్కు చె�
బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉన్న కవ్వంపల్లి సత్యనారాయణ చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హితువు పలికారు. బుధవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్లోని బీఅర్ఎస్ క్యాంప
మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నివాసంపై కాంగ్రెస్ నాయకులు దాడికి యత్నించారు. బుధవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారంలోని బాలకిషన్ ఇంటిపైకి పెద్ద సంఖ్యలో నాయకులు వెళ్లేందుకు యత్�
Rasamayi Balakishan | ప్రజలకు ఆశలు చూపి అలవిగాని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్(Rasamayi Balakishan 0అన్నారు.
మానకొండూర్ నియోజకవర్గంలో పంటలు ఎండుతుంటే స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. బెజ్జంకి మండలంలోని గుండారం శివారులో రైతులు గైండ్ల న
‘తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో భూమికి బరువైన పంటలు పండించిన రైతులు.. నేడు రేవంత్ పాలనలో అరిగోస పడుతున్నరు. రుణమాఫీ పూర్తిస్థాయిలో కాక, పెట్టుబడి సాయం అందక, సాగునీరు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున�
రాష్ట్రంలో రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ సక్రమంగా అమలు కాక, 24 గంటల కరెంట్, సాగునీరు లేక, సకాలంలో ఎరువుల అందక రైతులు పడుతున్న అవేదనలు, చేస్తున్న ఆక్రందనలు కాంగ్రెస్ సర్కార్కు కనబడడం లేదా? అని మాజీ ఎమ్మెల్య�
ఎన్నిక ల ముందు కాంగ్రెస్ చెప్పిన మాయమాటలకు ప్రజలు మోసపోయి గోసపడుతున్నారని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండానే ఎగురుతుందని, బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ �
కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు అరెస్ట్ చేసినట్లు ప్రభుత్వం చెప్తున్నదని, ఈ సమావేశంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట�
Rasamayi | కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్(Rasamayi Balakishan) ఫైర్ అయ్యారు. హుజురాబాద్ పాడి కౌశిక్ రెడ్డి పై అక్రమ కేసులకు నిరసనగా తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.