Telangana | భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మంచిరేవులలో కోటి వృక్షార్చన కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. అక్కడి ఫారెస్ట్రెక్ �
పంచమి తిథి శుభ ముహూర్తాన సీఎం కేసీఆర్ సార్వత్రిక ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో సిట్టింగ్లకే అవకాశం ఇవ్వడంతో
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని ఎమ్మెల్యేలకే మరోసారి అవకాశం కల్పించి టికెట్లను ఖరారు చేయడంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సిట్టింగ్లకే టికెట్లను కే
ఇబ్రహీంపట్నం ప్రభుత్వ దవాఖానను వందపడకలకు అప్గ్రేడ్ చేస్తూ వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్
Minister Harish Rao | బీజేపీ మోటార్లకు మీటర్లు పెట్టాలంటోందని, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వ్యవసాయానికి మూడుగంటల కరెంటు సరిపోతుందని అంటున్నారని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. సీఎం కేసీఆర్ మాత్రం మూడు పంటలు సాగు �
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించడంపై మంత్రి కేటీఆర్ (Minister KTR) స్పందించారు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల రైతులకు అభినందనలు తెలిపారు.
రాష్ట్రంలో నిర్మాణరంగంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు టాప్లో ఉన్నాయి. పేద, మధ్య తరగతి, ఉన్నత తరగతివారు నిర్మించుకునే అన్ని రకాల ఇండ్ల నిర్మాణాల్లో ఈ రెండు జిల్లాలే ముందువరుసలో నిలిచాయి. మూడేండ్లుగా ఈ �
రంగారెడ్డిజిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అల్లకల్లోలంగా తయారైంది. రోజురోజుకూ ఆ పార్టీ నాయకత్వంపై నమ్మకంలేక కేడర్ చేజారిపోతున్నది. ఎన్నో ఏండ్లుగా పార్టీలో ఉంటూ.. పార్టీ కోసం పనిచేస్తున్నవారికి ప�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో బుధవారం బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహించగా శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు చూపరులను మంత్రముగ్ధులను చేశాయి.
Road Accident | రంగారెడ్డి జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఇబ్రహీంపట్నం మండలం రాపోలు వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావం కొనసాగుతున్నది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో రాబోయే వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప�
పదో శతాబ్దం నాటి జైన శిల్పాలను పురావస్తు శాస్త్రవేత్తలు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎనికేపల్లి శివారులో చెరువు తూముకు గుర్తించారు. అక్కడ రాష్ట్రకూటుల కాలం నాటి జైన తీర్థంకర శిలా ఫలకాలు, శిల్పా�
CM KCR | రంగారెడ్డి : తెలంగాణలో మళ్లీ మనమే గెలుస్తాం.. అందులో డౌటే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అనేక విజయాలు సాధిస్తూ ఇంత దూరం వచ్చిన ఈ రాష్ట్రాన్ని మనం బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని ప�
CM KCR | రంగారెడ్డి : పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకున్న పుణ్యాత్ములు కాంగ్రెస్ నేతలే అని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ఎండిపోయిన గడ్డకు నాలుగు నీళ్ల చుక్కలు తెచ్చుకుందామంటే �