హైదరాబాద్ను మంచుదుప్పటి (Fog) కప్పేసింది. దీంతో ఉష్ణోగ్రతలు (Temperature) పడిపోయాయి. ఉదయం ట్యాంక్బండ్ పరిసరాల్లో పొగ మంచు కమ్ముకున్నది. సెక్రెటేరియట్, బిర్లా మందిర్, ట్యాంక్బండ్పై దట్టంగా మంచు కురిసింది.
Fire Accident | రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఎంఎం పహాడీలో ఓ కట్టెల గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు తోడు దట్టంగా పొగ వ్యాపించింది. దీంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్�
Rangareddy | గుర్తు తెలియని వాహనం(Unknown vehicle) ఢీ కొని ఓ యువకుడు దుర్మరణం(Died) పాలయ్యాడు. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్(Rajendranagar) పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది.
Road accident | బైక్(Bike)ను టిప్పర్ ఢీ కొనడంతో(Road accident) ఓ ఇంజినీర్(Civil engineer) దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాదకర సంఘటన పహాడీషరీఫ్ పరిధి ఇమాంగూడ వద్ద మంగళవారం చోటు చేసుకుంది.
Fire Accident | రంగారెడ్డి జిల్లా కాటేదాన్లో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక హగ్గీస్ పరిశ్రమలు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేగంగా మంటలు అంటుకొని అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి.
Police seized Ganja | అక్రమంగా నిల్వ చేసిన గంజాయిని(Ganja )పోలీసులు(Police seized) పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుంచి కారు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా (Rangareddy ) మొయినాబా
MLA Sabitha Indra Reddy | ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మహేశ్వరం ఎమ్మల్యే సబితా ఇంద్రారెడ్డి(MLA Sabitha Indra Reddy )తెలిపారు. ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో బుధవారం మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు స
‘అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ జోరు కొనసాగింది. 8 అసెంబ్లీ స్థానాలకు గాను.. 5 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజానీకం పట్టం కట్టింది. మిగిలిన మూడు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్�
Fire Accident | రంగారెడ్డి జిల్లా గగన్పహాడ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. థర్మకోల్ తయారీ పరిశ్రమలు ప్రమాదంతో అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజ�
CM KCR | తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర�
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అమానుషంగా ప్రవర్తించాడు. భార్య గొంతు కోసి చంపడమే కాకుండా.. తాను బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు క్షణికావేశంలో చేసిన పనికి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. �
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా దేవీ నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఫరూఖ్నగర్ మండలంలోని అతి పురాతన ఎలికట్ట భవానీమాత ఆలయంలో అన్నపూర్ణాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శన�