తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను (Telangana decade celebrations) పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ 2కే రన్ను (Telangana 2k run) ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్తోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉత్సాహంగా రన్ కొనసాగింది.
Rangareddy | రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో దారుణం జరిగింది. జన్వాడ్కు చెందిన ఓ ఆర్ఎంపీ డాక్టర్ భార్యను అతి కిరాతకంగా చంపాడు. అనంతరం తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Rangareddy | రంగారెడ్డి : షాపూర్నగర్లోని ఆదర్శ్ బ్యాంకులో ఓ గంట పాటు టెన్షన్ నెలకొంది. శివాజీ అనే వ్యక్తి బ్యాంకులోకి ప్రవేశించి హల్చల్ సృష్టించాడు. బ్యాంక్ సిబ్బందిని బాంబుతో బెదిరించి డబ్బు ఇవ్�
Road Accident | రంగారెడ్డి జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎంను సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ ప�
ఫాక్స్కాన్కు భూమి పూజ చేయడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఇది తెలంగాణకు చిరకాలం గుర్తుంచుకునే రోజు అని చెప్పారు. ఫాక్స్కాన్ సంస్థకు ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గ�
Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ శాలిబండ పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. నిశ్చితార్థం జరిగిన రెండు రోజులకే ఆమె ఈ దారుణానికి పాల్పడ్డారు.
రేపు హైదరాబాద్ (Hyderabad), రంగారెడ్డి (Rangareddy) జిల్లాల్లో వానలు పడుతాయని, మహబూబ్నగర్ (Mahabubnagar), మెదక్ (Medak) జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
తెలంగాణలో ప్రతిపక్షాలకు భవిష్యత్తు లేదని, బీఆర్ఎస్ పార్టీతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండల పరిధిలోని ఖానాపూర్ గేట్ వద్ద శ్�
సీఎం కేసీఆర్ పాలనలో దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాల ఫలాలు ఇంటింటికీ అందుతున్నాయని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి అన్నారు. శుక్రవారం కాశింపూర్ సమీపంలో బషీరాబాద్ మండల స్థాయి ఆత్మీయ సమ్మేళ�
నల్లబెల్లాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసు లు పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని, ఆటోను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. శుక్రవారం తాండూరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అనంత య్య తెలిపిన వివరాలు.. �
దేశంలో కరో నా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం భద్రతా చర్యలు తీసుకుంటున్నది. అర్హులందరికీ ముందస్తుగా బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది.
ఆదినుంచి అన్నదాతలకు అండగా నిలుస్తున్న రాష్ట్ర సర్కార్ మరోసారి ఆదుకునేందుకు సిద్ధమైంది. ఇటీవల కురిసిన వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏ పంట నష్టపోయిన
Home Minister Mahmood Ali | శాంతిభద్రతల రక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే ముందంజలో ఉన్నారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో అత్యాధునిక వసతులతో నిర్మించిన పోలీస్స్టేషన్ను మంత్రి డీజీపీ అంజ
ప్రతి గిరిజన తండాకు బీటీ రోడ్డు సదుపాయం కల్పించేందుకు ప్రభు త్వం కృషి చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. పల్లెబాట కార్య క్రమంలో భాగంగా గురువారం పరిగి మండలంలోని ఇబ్రహీంపూర్, ర�
గ్రామీణ ప్రాంతాల్లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన బాలికలకు ప్రాథమిక స్థాయిలో నాణ్యమైన విద్య అందించడానికి ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలను నెలకొల్పింది. శిక్షణ పొందిన ఉపాధ్యా�