అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ రోగ నిరోధకశక్తి పెంచుకోవాలి పిల్లలకు పౌష్టికాహారం అందించాలి సరైన జాగ్రత్తలు పాటిస్తే వ్యాధులు దూరం ఇబ్రహీంపట్నంరూరల్/ పూడూరు, జూలై 19: కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో �
కాకరవాణి వాగుపై రూ.9.10 కోట్లతో మూడు చెక్డ్యాంల నిర్మాణం చురుకుగా కొనసాగుతున్న పనులు పెరుగనున్న భూగర్భ జలాలు బొంరాస్పేట, జూలై 19: జిల్లాలో ప్రవహించే కాగ్నా నదికి ఉప నదిగా కాకరవాణి వాగు ఉంది. దీనిపై బొంరాస్�
యువతకు వ్యాపార రుణాలు మంజూరు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి మహేశ్వరం మండలం ఎన్డీ తండాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పాల్గొన్న జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి ష�
చేనేత హస్తకళ ప్రదర్శన, అమ్మకాల ప్రారంభోత్సవంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న తాండూరు, జూలై 18 : స్వదేశీ వస్తువులను ప్రజలందరూ ఆదరించాలని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న అన్నారు. ఆదివారం తాండూరు ప�
3 నుంచి పదో తరగతి విద్యార్థులకు బోధన ఈ నెల 1 నుంచి మొదలైన తరగతులు టీ-శాట్, దూరదర్శన్ ద్వారా ప్రసారం పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి జిల్లావ్యాప్తంగా పాఠాలు వీక్షిస్తున్న 82 శాతం మంది రంగారెడ్డి, జ�
నూతన పంచాయతీ ఏర్పాటుతో అభివృద్ధిలో దూసుకుపోతున్న పిగ్లీపురం గ్రామానికి వన్నె తెచ్చిన పల్లె ప్రకృతి వనం హరితహారం మొక్కల సంరక్షణకు అధిక ప్రాధాన్యత అందుబాటులోకి వైకుంఠధామం, కంపోస్టు షెడ్డు ఇబ్రహీంపట్నం
పంచాయతీ నూతనభవనం, రైతు వేదిక, వైకుంఠధామం,పల్లె ప్రకృతి వనం పచ్చదనం, పరిశుభ్రతతో మెరుస్తున్న పల్లె ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలింపు గ్రామ ముఖ ద్వారం నుంచి హరిత తోరణం జిగేలుమంటున్
మొయినాబాద్, జూలై 18 : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశం పొందడానికి విశేష స్పందన లభిస్తుంది. ఆదివారం నిర్వహించిన 5వ తరగతి ప్రవేశ పరీక్షకు విద్యార్థులు 85 శాతం హాజరయ్యారు. మండల పరిధిలో
షాద్నగర్టౌన్, జూలై 18 : అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి చేరువలో, ఎన్హెచ్ 44 సమీపంలో పట్టణం ఉండడంతో అనునిత్యం వేలాది మంది ప్రజలు షాద్నగర్ మీదుగా రాకపోకలను సాగిస్తుంటారు. పట్టణానికి వివిధ పనుల నిమిత్త�
శంకర్పల్లి, జూలై 18 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న బృహత్ పల్లె ప్రకృతి వనాలతో గ్రామీణ ప్రాంతాల్లో కొత్త శోభ సంతరించుకోనున్నది. ఇప్పటికే గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు ఏపుగా పెరిగి చిట్టడవిని �
మంచాల జూలై 18 : అల్పపీడన ప్రభావంతో మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి కుంటలను తలపించేలా రోడ్లు మారాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి చెరువు, కుంటల్లోకి నీళ్లు వచ్చాయి. అ
ఏడాదిగా వేల మందిని దవాఖానలకు తరలింపుగతేడాది మంత్రి కేటీఆర్ జన్మదినం కానుకగా నియోజకవర్గాలకు బహూకరించిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ ,ఎమ్మెల్యేఉమ్మడి జిల్లాలో 8 వాహనాలుఉత్తమ సేవలందిస్తున్న ‘గిఫ్ట్ ఏ స్మైల్
శివారు ప్రాంతాల్లో తాగునీటికి రూ.1200 కోట్ల నిధులుకేటీఆర్ బర్త్డే రోజున 3 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాంరాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డితుక్కుగూడలో పలు అభివృద్�
ఇబ్రహీంపట్నం, జూలై 16 : నియోజకవర్గంలో హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతున్నది. రెండుమూడు రోజులుగా నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో అధికారులు, ప్రజాప్రతినిధ�
కడ్తాల్, జూలై 16 : ప్రతి మండల కేంద్రంలో 10 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న బృహత్ పల్లె ప్రకృతి వనాలకు స్థలాలను ఎంపిక చేసి పనులు వేగవంతం చేయాలని జడ్పీ సీఈవో దిలీప్కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ అమయ్కుమార