డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి రూ.9వేల కోట్లు త్వరలో లబ్ధిదారులను ఎంపిక చేస్తాం వచ్చే ఏడాది మార్చి వరకల్లా ఇండ్లు పంపిణీ చేసేలా చర్యలు రంగారెడ్డి జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారుల సమీక్షలో మంత్రి సబి�
సంతోషం వ్యక్తం చేస్తున్న పౌల్ట్రీ, పాడి రైతులు ఒక్కో యూనిట్కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇబ్రహీంపట్నం, ఆగస్టు 11 : వ్యవసాయ ప్రత్యామ్నాయ రంగాలైన పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, పౌల్ట్రీ అనుబంధ రంగాలకు ప్రభుత్వం ఒక్కో యూన�
వ్యవసాయ రంగం బలోపేతంతో పెరిగిన వర్తక, వాణిజ్యం రాష్ట్ర వ్యాప్తంగా 2601 రైతు వేదికల నిర్మాణం రైతు సంక్షేమానికి ఏటా రూ. 60 వేల కోట్లు కార్పొరేట్ శక్తులకు తొత్తుగా కేంద్ర వ్యవసాయ చట్టాలు బీజేపీ, కాంగ్రెస్ పాల�
‘పల్లె ప్రగతి’తో అభివృద్ధిలోదూసుకెళ్తున్న చింతగూడ గ్రామం రూ. 80 లక్షల నిధులతో అభివృద్ధి పనులు ఇంటింటికీ నల్లా, ఇంకుడు గుంతలు ప్రతి వీధిలో సీసీ రోడ్డు, విద్యుత్ దీపాలు పలు కమ్యూనిటీ భవనాల నిర్మాణాలు అందు�
లింగారెడ్డిగూడలో అభివృద్ధి భేష్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్నగర్, ఆగస్టు10 : అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం ఫరూఖ్నగర్ మండలం లింగారెడ్డిగూ
యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు నిందితుడి నుంచి సెల్ ఫోన్లు, కత్తి స్వాధీనం బషీరాబాద్, ఆగస్టు 9: వాళ్లిద్దరూ ప్రాణ స్నేహితులు. ఎక్కడికి వెళ్లిన ఒకరికి ఒకరూ చెప్పుకునేవారు, ఒకరికి తెలియనిది మరొకర�
ల్యాండ్ పుల్లింగ్తో మారనున్న ఓఆర్ఆర్ రూపురేఖలు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ఇబ్రహీంపట్నం, ఆగస్టు 9: నగరశివారులోని ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల అభివృద్�
యాచారం ఎంపీపీ సుకన్య సాఫీగా సర్వసభ్య సమావేశం యాచారం, ఆగస్టు 9 : వర్షాకాలంలో విద్యుత్ అధికారులు తమ నిర్లక్ష్యాన్ని వీడాలని ఎంపీపీ కొప్పు సుకన్య సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం సర్వసభ్య సమావే�
కందుకూరు : తెలంగాణ ఏర్పడిన అనంతరం రాష్ట్రంలో 15వేల నూతన కంపెనీలు ఏర్పాటు అయినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆ కంపెనీల్లో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించినట్లు చెప్పారు. సోమవా�
అన్నింటా ఆదర్శంగా నిలుస్తున్న నెర్రపల్లి గ్రామం గ్రామంలో పూర్తయిన భూగర్భ డ్రైనేజీ పనులు హరితహారం మొక్కల సంరక్షణకు అధిక ప్రాధాన్యత l చెత్తసేకరణతో గ్రామంలో పరిశుభ్ర వాతావరణం అభివృద్ధి పనులకు కేటాయించి�
జిల్లాలో నిర్మాణాలుపూర్తైన 2,600 ఇండ్లు మౌలిక వసతుల కల్పనకు రూ.26 కోట్ల ప్రతిపాదనలు ఈ నెలాఖరు నుంచి విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాల ఏర్పాటు పనులు షురూ రెండు నెలల్లో పనులు పూర్తి చేసేందుకు చర్�
రాష్ట్రంలో 2604 రైతు వేదికల నిర్మాణం ఒక్కొక్క రైతు వేదికకు రూ.22లక్షల ఖర్చు రైతుల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం విద్యాశాఖమంత్రి సబితారెడ్డి తలకొండపల్లి మండలంలో రైతు వేదికలు ప్రారంభం పాల్గొన్న ఎంపీ రాముల
ప్రొఫెసర్ జయశంకర్సార్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధులు సార్ చిత్రపటానికి నివాళులర్పించిన పలువురు చేవెళ్లటౌన్, ఆగస్టు 6 : తెలంగాణ ఉద్యమానికి ప్రొఫెసర్ జయశంకర్ ద