ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కడ్తాల్, ఆగస్టు 15 : రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండలంలోని పోచమ్మగడ్డ తండాలో రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర�
మణికొండ : రంగారెడ్డి జిల్లా న్యూ బీచ్ రెజ్లింగ్ చాంపియన్షిఫ్ టోర్నమెంటులో పాల్గొనే ఉత్తమ మల్లయోధుల ఎంపిక ఆదివారం నార్సింగి వీరాంజనేయ వ్యాయామశాలలో జరిగింది. ఈ సందర్బంగా 70కేజీల విభాగంలో జె.రాజు, 80కే
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్య్ర వేడుకలురంగారెడ్డిలో జాతీయ జెండాను ఎగురవేయనున్న మంత్రి సబితారెడ్డి వికారాబాద్లో డిప్యూటీ స�
రూ.1.13 కోట్లతో అభివృద్ధి పనులు ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణ రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్లు మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిన గ్రామం కోట్పల్లి, ఆగస్టు 14: పలు అభివృద్ధి పనులతో�
రూ.2.22 కోట్లతో అభివృద్ధి పనులు కట్టపై ఆహ్లాదకరంగా పచ్చదనం, పూల మొక్కలు ఆకట్టుకుంటున్న వాకింగ్ ట్రాక్ నిర్మాణం పెరిగిన సందర్శకుల తాకిడి తుర్కయాంజాల్, ఆగస్టు 14: తుర్కయాంజాల్ మాసాబ్ చెరువు సుందరీకరణ పన�
వెంటనే స్పందిస్తున్న సంచార పశువైద్యశాలలు జిల్లాలో 5 సంచార వాహనాలు ఏడాదికి సుమారు 35వేలకుపైగా మూగజీవాలకు వైద్యం సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు ఇబ్రహీంపట్నం రూరల్, ఆగస్టు 14 : రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాశయంత
‘పల్లె ప్రగతి’తో మారిన గ్రామ రూపురేఖలు ‘మిషన్కాకతీయ’తో గౌరమ్మ చెరువుకు మరమ్మతులు రాత్రి వేళల్లో జిగేలుమంటున్న విద్యుత్ దీపాలు పల్లె నలువైపులా పచ్చదనం బీటీ రోడ్డు, నూతన బ్రిడ్జి నిర్మాణం ఆహ్లాదకరంగ�
ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం యాచారం మండలం కొత్తపల్లిలో 334 ఎకరాల్లో ఆహార ఉత్పత్తి కేంద్రం మంచాల, ఇబ్రహీంపట్నం, కొత్తూరు మండలాల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు జిల్లాలో ఆహార ఉత్పత్తి పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పట
50వేల ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ ఆదేశాలుతెలంగాణ ఏర్పడిన తర్వాత 15వేలకుపైగా కంపెనీలు ఏర్పాటురాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డిజల్పల్లి మున్సిపాలిటీలో జాబ్మేళా షాబాద్, ఆగస్టు 12 : �
ప్రభుత్వ దవాఖానలో పెరుగుతున్న రోగుల సంఖ్యరోజూ 60 నుంచి 150 మందికి చికిత్సగతం కంటే పెరిగిన ప్రసవాలునిరంతరం అందుబాటులో వైద్యసేవలు కులకచర్ల, ఆగస్టు 12: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాణ్యమైన వైద్�
విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంచడమే ప్రధాన ఉద్దేశం రంగారెడ్డి జిల్లాలో 244 ఉన్నత పాఠశాలల్లో లైబ్రరీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పైలట్ ప్రాజెక్టుగా చేవెళ్ల మండలంలోని కౌకుంట్ల ఎంపిక జిల్లాకు రూ.10 కోట్ల నిధుల
ఆర్కేపురం : తెలంగాణ దేవాదాయశాఖ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అర్చక, ఉద్యోగుల సర్వసభ్య సమావేశం గురువారం ఆర్కేపురం డివిజన్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారె�