శంకర్పల్లి, జూలై 27 : మున్సిపాలిటీలోని బుల్కాపురంలో మంగళవారం ప్రజలు బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. మహిళలు బుల్కాపురం శివారులో కాళికామాతకు నైవేద్యాన్ని సమర్పించారు. కౌన్సిలర్లు లక్ష్మమ్మరాంరెడ్డి
కులకచర్ల, జూలై 27: అభివృద్ధిలో లింగంపల్లి గ్రామ పంచాయతీ ముం దుంది. పల్లె ప్రగతి ద్వారా గ్రామంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్క రిస్తున్నారు. నూతనంగా ఏర్పడిన చౌడాపూర్ మం డలానికి చెందిన లింగం�
ప్రతీ ఏడాది 80వేల మంది రైతులకు రుణాలందిస్తున్న డీసీసీబీ ఈ ఏడాది వానకాలం లక్ష్యానికి చేరువలో.. రూ.300కోట్లకుగాను రూ.280కోట్లు అందజేత నాలుగేండ్లుగా వంద శాతానికిపైగా మంజూరు రంగారెడ్డి, జూలై 27, (నమస్తే తెలంగాణ) : రై�
శంకర్పల్లి, జూలై 26 : సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు సమన్వయంగా గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని ఎంపీపీ గోవర్ధన్రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది.
కడ్తాల్, జూలై 25 : మండల పరిధిలోని గోవిందాయిపల్లి, నాగిరెడ్డిగూడ, రేఖ్యా తండాల్లో ఆదివారం బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. గిరిజనుల ఆరాధ్యదైవం ముత్యాలమ్మ ఆలయంలో ఉదయం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించార�
ఎమ్మెల్యేలు మహేశ్రెడ్డి, రోహిత్రెడ్డి పరిగి, జూలై 24 : యువతరానికి ఆదర్శ నాయకుడు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజ�
ఇబ్రహీంపట్నం, జులై 23: రాష్ట్ర, మున్సిపల్శాఖ మంత్రి తారకరామారావు జన్మదినం సంద ర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తులేకలాన్-గున్గల్ అటవీ ప్రాంతం లో లక్ష మొక్కలు నాటే స్థలాన్ని ఫారెస్ట్ రేంజ్ అధికా
ఇబ్రహీంపట్నం, జూలై 23 : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధి కోసం రూ. 2 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేస్తు న్నట్లు ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, కమి షనర్ జగత్విక్యాత్రెడ్డి తెలిపారు. శు
తలకొండపల్లి జూలై 23: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పథకాలను ప్రవేశ పెడుతున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేం ద్రంలోని దేవకి గార్డెన్స్లో స్థానిక సర్పంచ్ లలి�
నూతన లబ్ధిదారులందరికీ ఆగస్టు నుంచి బియ్యం పంపిణీ సమీక్ష సమావేశంలో విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి బడంగ్పేట్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన రంగారెడ్డి, జూలై 23(నమస్తే తెలంగాణ): పే
కడ్తాల్, జూలై 23: విత్తన బంతులతో అటవీసంపద వృద్ధి చెందుతుందని, పర్యావరణ పరిరక్షణకు విరివిగా మొక్కలను పెంచాలని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ సంస్థ వ్యవస్థాపకురాలు కోర్పోలు లీలాలక్ష్మారెడ్డి అన్నా�
పల్లె ప్రగతితో అభివృద్ధి పరుగులు మొక్కల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇంటింటికీ చెత్తసేకరణతో పరిశుభ్రంగా గ్రామం ఇబ్రహీంపట్నం, జూలై 22 : హైదరాబాద్-నాగార్జునసాగర్ ప్రధాన రహదారికి ఐదుకిలోమీటర్ల దూరంలో ఉన్న �
షాద్నగర్/ కొందుర్గు, జూలై 22 : రాష్ట్రంలోని పల్లెలన్నీ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గు�