అతివేగమే ఆ ముగ్గురు యువకులను మింగేసింది. సంఘటన జరిగిన తీరు చూస్తే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని అందరూ భావించారు. కాని సీసీ కెమెరాలు పరిశీలించగా నిజం బయటపడింది.
శంకర్పల్లి, ఆగస్టు 27 : గ్రామాల్లో ఉన్న పాఠశాలల్లో పారిశుధ్య పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఎంపీడీవో సత్తయ్య మండలంలోని మహరాజ్పేట్, పిల్లిగుండ్ల, చందిప్ప తదితర గ్రామాల్లోని పాఠశాలలు, అంగన్వ�
ఆర్థికంగా బలోపేతమవుతున్న గ్రామీణ మహిళలు రుణాల పంపిణీ, శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం గత సంవత్సరం 11,400 ఎస్హెచ్జీలకు రూ.485 కోట్ల రుణాలు ఈ ఏడాది ఇప్పటివరకు 4469 సంఘాలకు రూ.181 కోట్లు మంజూరు జిల్లావ్యాప�
‘పల్లె ప్రగతి’తో గ్రామాభివృద్ధి ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం పచ్చదనం, పరిశుభ్రతలో ముందంజ నిత్యం పారిశుధ్య నిర్వహణ రూ.1.72 కోట్లతో అభివృద్ధి పనులు పచ్చదనం, పరిశుభ్రతలో ముందంజ యంత్రాల సాయంతో పొడి చెత్త కాల
Rangareddy | స్నేహితులతో కలిసి కేక్ కట్ చేసి పార్టీ చేసుకుందామని ఉత్సాహంగా వెళ్తున్న ఆ యువకుడిపైకి గుర్తు తెలియని వాహనం మృత్యువులా దూసుకొచ్చింది. అతను వెళ్తున్న మోటార్ బైక్పై నుంచి వాహనం దూసుకెళ్ల�
‘పల్లెప్రగతి’తో మారిన మక్తగూడ గ్రామ రూపురేఖలురూ. 5కోట్లతో అభివృద్ధి పనులుప్రతి వీధిలో సీసీ రోడ్డు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలుమిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీటి సరఫరారోడ్డుకు ఇరువైపులా హరితహారం మొక్కలు
చందన్వెల్లి ఇండస్ట్రియల్ పార్కులో ఏర్పాటుకు నిర్ణయం100 ఎకరాల స్థలం కేటాయింపుచందన్వెల్లి ఐపీకి మరో 1200 ఎకరాలుషాబాద్ మండలంలోని సీతారాంపూర్లోని దేవాదాయ భూములుస్వచ్ఛందంగా అంగీకరించిన గ్రామస్తులు, రై�
రంగారెడ్డి జిల్లాలో 52,621 ఎకరాల్లో బిందుసేద్యంఈ పద్ధతిలో సాగుపై 34,468 మంది రైతుల ఆసక్తి n తక్కువ నీటితో ఎక్కువ విస్త్తీర్ణంలో సాగురైతు ఆశించిన స్థాయిలో పంట దిగుబడి షాద్నగర్, ఆగస్టు 26: వ్యవసాయ రంగంలో విప్లవాత
జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డిషాద్నగర్ పాఠశాలకు రూ.5 లక్షల నిధులుపాఠశాలల్లో పారిశుధ్య పనులు ముమ్మరం షాద్నగర్, ఆగస్టు 26 : ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ప్రభుత్వ పాఠశాలలను నడుపాలని జడ్పీ చైర్పర్సన
కందుకూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పండుగలకు గుర్తింపు తీసుకవచ్చిందని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. ప్రభుత్వం అన్ని కులాలు మతాలకు సమాన ప్రాధాన్యతను ఇస్తున్నట్లు �
కలెక్టర్ అమోయ్ కుమార్ | జానకి ఎన్ క్లేవ్లోని కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఘనంగా ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పుట్టినరోజు వేడుకలు తల్లితో కలిసి కేక్కట్ చేసిన ఎమ్మెల్యే కడ్తాల్, ఆగస్టు 25 : కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, జిల్లాల్లోనే అగ్రభాగాన నిలబెడతా�
కార్యమేదైనా వేదిక తప్పనిసరి అదిరిపోతున్న వివాహ, విందు కార్యక్రమాలు అలంకరణలో కొత్త పోకడలు వేడుకల్లో వేదికలే ప్రత్యేక ఆకర్షణ మొయినాబాద్, ఆగస్టు25: పెండ్లి, పుట్టిన రోజు, నూతన వస్ర్తధారణ ఇలా కార్యం ఏదైనా ఫం
పట్టణ ప్రగతిలో భాగంగా కొనుగోలుకు సర్కార్ ఆదేశం పట్టణ ప్రగతిలో భాగంగా నెలాఖరునాటికి కొనుగోలుకు ప్రభుత్వం ఆదేశం వైకుంఠరథానికి రూ.8లక్షల నుంచి 14లక్షల వరకు ఖర్చు చేయొచ్చు అంత్యక్రియల కోసం వైకుంఠరథం ద్వార�