అన్నింటా ఆదర్శంగా నిలుస్తున్న నెర్రపల్లి గ్రామం గ్రామంలో పూర్తయిన భూగర్భ డ్రైనేజీ పనులు హరితహారం మొక్కల సంరక్షణకు అధిక ప్రాధాన్యత l చెత్తసేకరణతో గ్రామంలో పరిశుభ్ర వాతావరణం అభివృద్ధి పనులకు కేటాయించి�
జిల్లాలో నిర్మాణాలుపూర్తైన 2,600 ఇండ్లు మౌలిక వసతుల కల్పనకు రూ.26 కోట్ల ప్రతిపాదనలు ఈ నెలాఖరు నుంచి విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాల ఏర్పాటు పనులు షురూ రెండు నెలల్లో పనులు పూర్తి చేసేందుకు చర్�
రాష్ట్రంలో 2604 రైతు వేదికల నిర్మాణం ఒక్కొక్క రైతు వేదికకు రూ.22లక్షల ఖర్చు రైతుల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం విద్యాశాఖమంత్రి సబితారెడ్డి తలకొండపల్లి మండలంలో రైతు వేదికలు ప్రారంభం పాల్గొన్న ఎంపీ రాముల
ప్రొఫెసర్ జయశంకర్సార్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధులు సార్ చిత్రపటానికి నివాళులర్పించిన పలువురు చేవెళ్లటౌన్, ఆగస్టు 6 : తెలంగాణ ఉద్యమానికి ప్రొఫెసర్ జయశంకర్ ద
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు మౌలిక వసతుల కల్పనతో తీరిన సమస్యలు ఊరంతా పచ్చదనమే.. రోడ్డుకు ఇరువైపులాహరితహారం మొక్కలు హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు రూ.1.83 కోట్లతో ప్రగతి పనులు పల్లె ప్రగతి కార�
మంచి లాభాలు పొందుతున్న మత్స్యకారులు చేపల పెంపకంతో ఆర్థికాభివృద్ధిలోకి.. గతేడాది మూడింతల ఆదాయం ఏటా ఉచితంగా చేపపిల్లలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం ఈ ఏడాది లక్ష్యం కోటీ 80 లక్షలు.. గత సంవత్సరం కన్నా 50 లక్షల చే�
కందుకూరు:మండల పరిధిలోని దాసర్లపల్లి గ్రామంలో దివంగత జనార్ధనశర్మ వ్యవసాయ క్షేత్రంలో శ్రీ మాత విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో 108 వ చండీ హోమాన్ని చండీ ఉపాసకులు రేవల్లె రాజుశర్మ నిర్వహించారు. అమ్మదయ వల్ల కరోనా మ�
ఇబ్రహీంపట్నం పెద్దచెరువును పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు చేయాలి కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డికి వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి ఇబ్రహీంపట్నం, ఆగస్టు 5 : ఎన్నో ఏండ్ల చరిత్ర కలి�
ఆర్కేపురం, ఆగస్టు 5 : ఇతర ప్రాంతాల్లో అమ్ముడుపోని మద్యంను తెచ్చి తక్కువ ధరలకు అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చిన సంఘటన సరూర్నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జ�
కందుకూరు, ఆగస్టు 5 : నిరుద్యోగులకు ఉద్యోగఅవకాశాల కల్పనకోసం ప్రభుత్వం నిర్వహిస్తున్నజాబ్మేళను సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా డీఆర్డీఎ అధికారి ప్రభాకర్ కోరారు.గురువారం మండల పరిషత్ సమావ�
చిట్టడవిని తలపిస్తున్న పల్లె ప్రకృతి వనం మొక్కల సంరక్షణకు అధిక ప్రాధాన్యత అందుబాటులోకి వైకుంఠధామం కంపోస్టు షెడ్డులో సేంద్రియ ఎరువు తయారీ రూ.కోటితో అభివృద్ధి పనులు ప్రతి వీధిలో సీసీ రోడ్డు, అండర్ గ్రౌ�
త్వరలో అనాథ చిన్నారుల కోసం కొత్త పథకంవిద్య, భద్రతతోపాటు అన్ని విషయాలపై అధ్యయనం చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుసమస్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న కమిటీకొవిడ్ వల్ల అనాథలైనవారిని సర్కారే �
మొక్కులు చెల్లించుకున్న భక్తులుసదుపాయాలు కల్పించిన నిర్వాహకులుమొయినాబాద్, ఆగస్టు 2 : రెండు రోజులుగా మండలంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. మండల పరిధిలోని సురంగల్, కనకమామిడి, చిల