30 ఏండ్ల క్రితమే పోల్కంపల్లి దత్తత నేటికీ కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు సొంత భూములనమ్మి గ్రామాభివృద్ధి రూ.20కోట్లతో రోడ్లు, బడి, గుడి, బస్టాండు, ఇతర భవనాల నిర్మాణాలు రాఘవరావు సేవాస్ఫూర్తిపై పలువురి అభినం�
కాలమ్స్, పిల్లర్లు లేకుండా నిర్మాణం బయటి ఉష్ణోగత్ర కంటే 2 డిగ్రీలు తక్కువ పైల్ ఫౌండేషన్ పద్ధతిలో నిర్మాణం జీ ప్లస్2 అంతస్తులు, 6 క్లాస్ రూమ్లు రూ. 3.5 కోట్లతో కొత్తూరు జడ్పీ హైస్కూల్ బిల్డింగ్ నిర్మా�
పూర్తైన రూ.50 వేల రుణ మాఫీ ప్రక్రియ ట్రెజరీకి బిల్లులను అందించినరాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ఒక్రట్రెండు రోజుల్లో నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ జిల్లాలో రూ.82.49 కోట్ల రుణాలు, 24,013 మందికి లబ్ధి రూ.25 వేలలోపు ర�
బంట్వారం మండలంలో ఆకస్మికంగా పర్యటించిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమిబసుబంట్వారం, ఆగస్టు 30 : పాఠశాలలకు ఉపాధ్యాయులు హాజరై అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకొని, విద్యార్థులకు మంచి వాతావరణం ఏర్పాటు చేయ�
వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ వర్షాలతో ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చూడాలని ఉన్నతాధికారులకు ఆదేశం రంగారెడ్డి, ఆగస్టు 30, (నమస్తే తెలంగాణ): భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్య�
షాబాద్, ఆగస్టు 30 : గ్రామాల్లో పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలని రంగారెడ్డి జిల్లా పరిషత్తు సీఈవో దిలీప్కుమార్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని బొబ్బిలిగామ గ్రామాన్ని సందర్శించారు. అనంతరం గ్రామంలో
షాద్నగర్లో ట్రాఫిక్ కంట్రోల్కు వినూత్న చర్యలు ట్రాఫిక్ నిబంధనలపై క్షేత్రస్థాయిలో అవగాహన తగ్గిన రోడ్డు ప్రమాదాలు తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు కైవసం చేసుకున్న ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్ షాద్నగర్�
ఆన్లైన్ వివరాల నమోదుతో ధాన్యం కొనుగోళ్లు మండలంలో 6 వ్యవసాయ క్లస్టర్ల వారీగా వివరాల సేకరణ నిమగ్నమైన ఆయా గ్రామాల వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు తొలగనున్న ఇబ్బందులు పెద్దేముల్, ఆగస్టు 30 : తెలంగాణ రాష్
పొంగిపొర్లుతున్న మూసీ, ఈసీ వాగులు శంకర్పల్లి మండలం కొత్తపల్లి వాగులో కొట్టుకుపోయిన కారు నీట మునిగిన పంట పొలాలు మాడ్గుల మండలంలో అత్యధికంగా 65.7 మి.మీ వర్షపాతం వికారాబాద్ జిల్లాలో వర్షబీభత్సం జిల్లావ్యా�
ప్రియుడితో కలిసి భర్తను చంపి అమ్రాబాద్ అడవుల్లో పడేసిన భార్య పోలీసుల విచారణలో బయటపడిన ఆధారాలుభార్యతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్చేసి రిమాండ్కు తరలింపు షాబాద్, ఆగస్టు 29 : తన వివాహేతర సంబంధానికి అడ్డ�
వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తుకు మంగళవారంతో ముగియనున్న గడువునిబంధనల మేరకు 57 ఏండ్లు నిండినవారందరూ అర్హులుదరఖాస్తుకు పైసా చెల్లించాల్సిన అవసరం లేదుజిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు మీ-సేవ నుంచి 20 వేల దరఖాస్తుల�
అతివేగమే ఆ ముగ్గురు యువకులను మింగేసింది. సంఘటన జరిగిన తీరు చూస్తే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని అందరూ భావించారు. కాని సీసీ కెమెరాలు పరిశీలించగా నిజం బయటపడింది.
శంకర్పల్లి, ఆగస్టు 27 : గ్రామాల్లో ఉన్న పాఠశాలల్లో పారిశుధ్య పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఎంపీడీవో సత్తయ్య మండలంలోని మహరాజ్పేట్, పిల్లిగుండ్ల, చందిప్ప తదితర గ్రామాల్లోని పాఠశాలలు, అంగన్వ�