ఆమనగల్లు, ఆగస్టు 15 : నేత్రదానం చేసి మరొకరికి చూపు ప్రసాదించాలని సింగిల్ విండో చైర్మన్ కొండల్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వ�
కొత్తూరు రూరల్, ఆగస్టు 15 : పవన్గురు సేవాట్రస్ట్ ఆధ్వర్యంలో మార్వాడీ సంఘం నాయకులు, భక్తులు ఆదివారం మండలకేంద్రం నుంచి మండలపరిధిలోని పెంజర్ల గ్రామంలోని 9 టెంపుల్స్ దేవాలయం వరకు పాదయాత్ర(కావడియాత్ర) నిర్
ఇబ్రహీంపట్నంరూరల్, ఆగస్టు 15 : మండల పరిధిలోని ఉప్పరిగూడ గ్రామంలో దాతలు, ఉప్పరిగూడ గ్రామ పెద్దలు, యువజన సంఘాలు, ఉప్పరిగూడ భక్త సమాజం సహకారంతో పోచమ్మ తల్లి మందిరాల నిర్మాణం కోసం ఆదివారం భూమిపూజ చేశారు. ఈ సంద�
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కడ్తాల్, ఆగస్టు 15 : రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండలంలోని పోచమ్మగడ్డ తండాలో రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర�
మణికొండ : రంగారెడ్డి జిల్లా న్యూ బీచ్ రెజ్లింగ్ చాంపియన్షిఫ్ టోర్నమెంటులో పాల్గొనే ఉత్తమ మల్లయోధుల ఎంపిక ఆదివారం నార్సింగి వీరాంజనేయ వ్యాయామశాలలో జరిగింది. ఈ సందర్బంగా 70కేజీల విభాగంలో జె.రాజు, 80కే
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్య్ర వేడుకలురంగారెడ్డిలో జాతీయ జెండాను ఎగురవేయనున్న మంత్రి సబితారెడ్డి వికారాబాద్లో డిప్యూటీ స�
రూ.1.13 కోట్లతో అభివృద్ధి పనులు ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణ రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్లు మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిన గ్రామం కోట్పల్లి, ఆగస్టు 14: పలు అభివృద్ధి పనులతో�
రూ.2.22 కోట్లతో అభివృద్ధి పనులు కట్టపై ఆహ్లాదకరంగా పచ్చదనం, పూల మొక్కలు ఆకట్టుకుంటున్న వాకింగ్ ట్రాక్ నిర్మాణం పెరిగిన సందర్శకుల తాకిడి తుర్కయాంజాల్, ఆగస్టు 14: తుర్కయాంజాల్ మాసాబ్ చెరువు సుందరీకరణ పన�
వెంటనే స్పందిస్తున్న సంచార పశువైద్యశాలలు జిల్లాలో 5 సంచార వాహనాలు ఏడాదికి సుమారు 35వేలకుపైగా మూగజీవాలకు వైద్యం సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు ఇబ్రహీంపట్నం రూరల్, ఆగస్టు 14 : రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాశయంత
‘పల్లె ప్రగతి’తో మారిన గ్రామ రూపురేఖలు ‘మిషన్కాకతీయ’తో గౌరమ్మ చెరువుకు మరమ్మతులు రాత్రి వేళల్లో జిగేలుమంటున్న విద్యుత్ దీపాలు పల్లె నలువైపులా పచ్చదనం బీటీ రోడ్డు, నూతన బ్రిడ్జి నిర్మాణం ఆహ్లాదకరంగ�
ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం యాచారం మండలం కొత్తపల్లిలో 334 ఎకరాల్లో ఆహార ఉత్పత్తి కేంద్రం మంచాల, ఇబ్రహీంపట్నం, కొత్తూరు మండలాల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు జిల్లాలో ఆహార ఉత్పత్తి పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పట