మెడిసిన్ ఫ్రం స్కై కార్యక్రమం ప్రారంభం రాష్ట్రం చొరవను అభినందించిన కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా వికారాబాద్ దశ తిరుగనుందన్న మంత్రి కేటీఆర్ బృహత్తర కార్యక్రమానికి వికారాబాద్ వేదికైందన్న మం�
అన్ని పనుల పూర్తితో మారిన గ్రామ రూపురేఖలు రూ.30లక్షలతో అభివృద్ధి పనులు ప్రతి వీధిలో సీసీ రోడ్డు, మురుగునీటి కాల్వల నిర్మాణం వినియోగంలోకి కంపోస్టు షెడ్డు, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం పూర్తిస్థాయిలో హరిత�
మహేశ్వరం : ప్రతి ఒక్కరూ సామాజిక దృక్పథంతో ముందుకు సాగాలని శ్రీవిశ్వ విజ్ఞాన విద్యాఆధ్యాత్మిక పీఠాధిపతి ఉమర్ అలీషా అన్నారు. గురువారం గట్పల్లిలోని ఉమర్ అలీషా ఆశ్రమంలో అవతారి హస్సెన్షా జన్మదినం సందర్
కందుకూరు : గడచిన ఇరవై ఏండ్లలో బలమైన శక్తిగా టీఆర్ఎస్ పార్టీ ఎదిగిందని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి అన్నారు. మండల పరిధిలోని బాచుపల్లి గ్రామంలో పార్టీ కార్యకర
16 సంవత్సరాలుగా మట్టి వినాయక విగ్రహాల ఏర్పాటుపర్యావరణ పరిరక్షణే ధ్యేయంసొంత డబ్బులతో పంపిణీ చేవెళ్లటౌన్, సెప్టెంబర్ 8 : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రచారం చేస్తుండడమే కాకుండా తాను స్�
వంద శాతం సబ్సిడీపై చేప పిల్లలు అందజేతఆర్థిక చేయూతతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులురూ.89 కోట్లతో 30వేల చెరువుల్లో 93 కోట్ల చేప పిల్లల విడుదలరూ.25కోట్లతో 200 నీటి వనరుల్లో 10 కోట్ల రొయ్య పిల్లలుఐదేండ్లలో రూ.208 కోట�
ఆర్కేపురం : ఈ నెల 11న రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి కోరారు. బుధవా
లింగారెడ్డిగూడలో 40 ఏండ్లుగా ఒకే మండపంలో వినాయక విగ్రహప్రతిష్ఠాపన 11 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు గతంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా మైనార్టీ యువకుడు ఎంపిక షాద్నగర్రూరల్, సెప్టెంబర్7: గల్లీకొక్క గ�
కరోనాతో పూలసాగుకు దూరమైన రైతులు పర్వదినాల రాకతో పూలకు భారీగా డిమాండ్ అమాంతంగా పెరిగిన ధరలు మళ్లీ పూల సాగుబాట పట్టిన అన్నదాతలు షాద్నగర్, సెప్టెంబర్7: పూల తోటలు సాగు చేసే రైతులకు పాత రోజులు మళ్లీ రాబోత�
శంషాబాద్ : దేశంలోని ప్రతి ఒక్కరూ కరోనా థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు టీకా ఒక్కటే సరైన ప్రత్యాన్మయమని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల
అమ్మ ఒడి వాహనాల ద్వారా తల్లీపిల్లలకు సత్వర వైద్యం ప్రసవానంతరం సురక్షితంగా తల్లీబిడ్డలు ఇంటికి తరలింపు జిల్లావ్యాప్తంగా 11 అమ్మ ఒడి వాహనాలు ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 6: ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువలో �