కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్ద తల్లిదండ్రులకు ఊరటషాద్నగర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 5078 మంది లబ్ధిదారులకు రూ. 50 కోట్ల 83 లక్షల 89 వేల చెక్కు లు అందజేతహర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారు
ఈ ఏడాది 32 రకాల బతుకమ్మ చీరలురంగారెడ్డి జిల్లాలో అర్హులైన ఆడపడుచులు 6.80 లక్షలుఇప్పటివరకు జిల్లాకు చేరిన బతుకమ్మ చీరలు 3 లక్షలుకందుకూరు, మొయినాబాద్లో గోదాంలుపోచంపల్లి, కోయిల్కొండ, సిరిసిల్ల, మహబూబ్నగర్�
రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు షాద్నగర్లో సుమారు 3 వేల బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు. షాద్నగర్టౌన్ ఆగస్టు 21: హెల్మెట్ రోడ్డు ప్రమ�
ఆన్లైన్ ’యాప్’లతోనే పోటీ పరీక్షలకు సిద్ధం.. విద్యార్థులకు అందుబాటులో స్టడీ యాప్స్, ఆన్లైన్ తరగతులు ఇబ్రహీంపట్నం రూరల్, ఆగస్టు 21 : పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు కొత్త యాప్లు ఎంతో మేలుచ
నోరూరించే వంటకాలుతినడానికి ఆసక్తి చూపిస్తున్న సందర్శకులుపలు ప్రాంతాల నుంచి వస్తున్న జనంజీవనోపాధి పొందుతున్న గిరిజనులువారాంతాల్లో గిరిజనులకు చేతినిండా పనిఅమ్మవారి దర్శనానికి వెళుతూ ఆర్డర్ ఇస్తున�
ఒంటికర్రతో పదెకరాల్లో వరి సాగురోగనివారణకు జీవన ఎరువులువ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తున్న రైతుడ్రమ్ సీడర్ సహాయంతో విత్తనాలుబండరాయితో కలుపుతీత120 రోజుల్లోనే చేతికొస్తున్న పంటఎకరాకు 50 క్వ�
రూ.10 లక్షలతో 9వ వార్డులో డ్రైనేజీ పనులు ప్రారంభించినతూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రవీందర్గౌడ్ రామాయంపేట, ఆగస్టు 21: దళితవాడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను విడుదల చేస్తున్నదని తూప్రాన్ మున్స�
వృత్తి ఆర్టీసీ డ్రైవర్.. ప్రవృత్తి జానపద కళాకారుడుజానపద గేయాల రచనతోపాటు గానంలో దిట్ట..తన పాటలతో గిరిజనుల్లో మూఢనమ్మకాలను పారదోలిన పెంటోజీఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న కళాకారుడుప్రభుత్వం ప్రోత్సహి�
ఫాంహౌజ్లతో మారుతున్న పూడూరు వాసుల జీవన విధానం పూడూరు, ఆగస్టు 20 : గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన వాతావరణం ఉంటుందని హైదరాబాద్ నగరవాసులు భూములు కొనుగోలు చేసి ఫాంహౌజ్లు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపుతున�
రెండు రోజుల్లో కొలిక్కి… ఏ స్కూల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలను ఎంఈవోల నుంచి సేకరణ బడుల మూసివేత లేకుండా పోస్టుల సర్దుబాటు దిశగా కసరత్తు 50లోపు విద్యార్థులున్న ఆంగ్ల మాధ్యమాన్ని మరో పాఠశాలకు మార్చే�
కాళేశ్వరం తరహాలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం ఇంటింటికీ ప్రభుత్వ ఫలాలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి షాద్నగర్ పట్టణంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు ప�
అంగన్వాడీ సిబ్బంది వేతనాలను పెంచిన ప్రభుత్వం స్వరాష్ట్రంలో ఇది మూడోసారి.. టీచర్లకు రూ.13,650, మినీ అంగన్వాడీ టీచర్లు, సహాయకులకు రూ.7800 పెరిగిన జీతాలు జూలై 1 నుంచి అమలులోకి.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కా�
పల్లె ప్రగతితో కామునిపల్లికి మహర్దశ పచ్చదనం,పరిశుభత్రలో ఆదర్శం మౌలిక వసతులతో గ్రామం కళకళ కామునిపల్లిలో పూర్తయిన పల్లె ప్రగతి పనులు రూ.35 లక్షలతో అభివృద్ధి పనులు రోజూ చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణ రోడ్డ�