మియాపూర్ : సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపులో పారదర్శకత,నిష్పాక్షతను పాటించాలని, తద్వారా ప్రభుత్వంపై ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప�
కొండాపూర్ : కొత్తగూడ ప్రభుత్వ పాఠశాల ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు జీ వినోద్ కుమార్ రంగారెడ్డి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుకు ఎంపికయ్యారు. ఆదివారం ఖైరతాబాద్లోని రంగారెడ్డి జిల్లా, జిల్ల
గ్రామాల్లో ముమ్మరంగా టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నిక ఇబ్రహీంపట్నంరూరల్, సెప్టెంబర్ 5 : కార్యకర్తలే పార్టీకి కొండంత బలమని ఎంపీపీ కృపేశ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని తులేకలాన్, పోల్కంపల్లి గ్రామాల ట
ఉపాధ్యాయుల్లో స్ఫూర్తి నింపుతున్న గురుపూజోత్సవం ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ డే లు నిర్వహిస్తాం 1.30లక్షల మంది విద్యార్థులుసర్కారు బడుల్లో చేరిక విద్యార్థులను కంటికి రెప్పలాకాపాడాల్సిన బాధ్యత ఉపాధ్యా�
ప్రగతి పథంలో పరుగులు తీస్తున్న గ్రామం పక్కాగా పారిశుధ్య నిర్వహణ ప్రతి వీధిలో సీసీ రోడ్డు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు వినియోగంలోకి వైకుంఠధామం, డంపింగ్యార్డు కంపోస్టుయార్డులో సేంద్రియ ఎరువు తయారీ ఆహ్ల�
భారీ వర్షం.. పొంగిపొర్లిన వాగులుఅత్యధికంగా హయత్నగర్ మండలంలో 53.2 మి.మీటర్ల వర్షపాతంఉధృతంగా ప్రవహిస్తున్న జిల్లాలోని ఈసీ, మూసీ వాగులుఅలుగుపారుతున్న చెరువులు, కుంటలుసాధారణానికి మించి వర్షపాతం నమోదు భారీ
జిల్లాలో 1.51 లక్షల ఎకరాల్లో పత్తి పంటరెండో స్థానంలో మొక్కజొన్న,మూడో స్థానంలో వరిజిల్లాలో 3.19 లక్షల ఎకరాల్లో పంటల సాగు షాద్నగర్, సెప్టెంబర్ 3 : ఈ సంవత్సరం వర్షాలు సకాలంలో కురిశాయి. దీంతో జిల్లాలో 3,19,134 ఎకరాల్�
రాష్ట్రంలో 19,475 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటుఆహ్లాదం పంచుతున్న హరితహారం మొక్కలుపచ్చదనానికి బడ్జెట్లో 10శాతం నిధులు..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్నందిగామ మండలం చేగూరులో ‘బృహత్’ వనం ప్రారంభ�
పండ్ల తోటల సాగుకు భారీగా రాయితీడ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తే రూ.1.6 లక్షల రాయితీకూరగాయల సాగుకు ప్రోత్సాహకాలుపందిరి సాగుపై సర్కారు ప్రత్యేక దృష్టిరైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్న అధికారులు ఉద్యా
ఉమ్మడి జిల్లావ్యాప్తంగాప్రారంభమైన బడులు కొవిడ్ నిబంధనలు పాటించిన పాఠశాలలు మాస్క్లు ధరించి, శానిటైజర్లతో పాఠశాలకు.. టెంపరేచర్ చెక్ చేసిన ఉపాధ్యాయులు తరగతి గదుల్లో పాటించిన భౌతిక దూరం రంగారెడ్డిజి�
ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న పరిసర ప్రజలు మొయినాబాద్, సెప్టెంబర్ 1 : ఈసీ వాగు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గంగమ్మ పరవళ్లు తొక్కుతున్నది. దీంతో ఈసీ వాగు అందాలను ఆస్వాదించడానికి ప్రజలు వాగులో
బండ్లగూడ: పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో రంగారెడ్డి జిల్లా రవాణశాఖ అధికారులు బుధవారం ప్రైవేటు పాఠశాలల బస్సుల పై కొరడా ఝలిపించారు. రంగారెడ్డి జిల్లా ఉప రవాణశాఖ అధికారి ప్రవీణ్ రావు అదేశాల మేరకు హైదర్�