జోరుగా ఆన్లైన్లో లావాదేవీలు చిన్న వ్యాపారుల నుంచి సూపర్ మార్కెట్ వరకు.. కరోనా నేపథ్యంలో మరింత పెరిగిన వినియోగం గ్రామీణ ప్రాంతాల్లోనూ పెరిగిన డిజిటల్ చెల్లింపులు మొయినాబాద్, ఆగస్టు 19: అంతా డిజిటల్�
కందుకూరు : మండలంలోని కొత్తగూడ గ్రామ పంచాయితీ కార్యలయం వద్ద సర్పంచ్ సాధ మల్లారెడ్డి, గ్రామంలోని కూలీలకు జాతీయ ఉపాధి హామీపథకం జాబ్కార్డులను అందజేశారు. ఆయనతో పాటు మండలంలోని 35గ్రామ పంచాయతీలతో పాటు అనుబ�
కందుకూరు : పల్లె ప్రగతిలో ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడానికి కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా డీఆర్డీఎ పీడీ ప్రభాకర్ కోరారు. బుధవారం మండల కేంద్రంలోని సమావేశపు హలులో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సి�
ఆర్కేపురం : నిరుద్యోగులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లాఎంప్లాయిమెంట్ అధికారి పరమేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం కొత్తపేటలోని శివాని మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన జామ్ మేళా క�
గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలిఎమ్మెల్యే జైపాల్యాదవ్,ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కడ్తాల్, ఆగస్టు 18 : తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదని ఎ
గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు రూ.6500 కోట్లతో గ్రామాల అభివృద్ధి పల్లెలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయి మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలో రూ.1.30 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం గ్రామాల అభివృద�
కొత్తూరు వై జంక్షన్ నుంచి సోలిపూర్ రోడ్డు వరకు.. 17 కి.మీ పొడవు బటర్ ఫ్లై లైట్లు జోరుగా సాగుతున్న పనులు, ఏడాదిలోగా పూర్తి కొత్తూరు, షాద్నగర్, నందిగామ పట్టణాలకు మహర్దశ హైవే 44 విస్తరణలో భాగంగా కొత్తూరు-అన�
వికారాబాద్ : వాహనాల బ్యాటరీలను దొంగిలించిన ఇద్దరు యువకులను పట్టుకొని రిమాండ్ చేసినట్లు వికారాబాద్ సీఐ రాజశేఖర్ తెలిపారు. బుధవారం వికారాబాద్ పోలీస్ స్టేషన్లో నింధితులను వివరాలు వెల్లడించారు. సీఐ
నిండు కుండల్లా చెరువులు, కుంటలు ఘననీయంగా పెరిగిన భూగర్భ జలాలు హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామాల రైతన్నలు ఉమ్మడి రాష్ట్రంలో తెగిన కట్టలు, మరమ్మతులకు నోచుకోని చెరవులు, చెక్డ్యాంలు దర్శనమిచ్చేవి. ప్రభుత్వ�
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మొయినాబాద్, ఆగస్టు 17 : మండల పరిధిలోని హిమాయత్నగర్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్, బాబు జగ్జీవన్రామ్ విగ్రహాలకు ఏర్పాటు చేసిన గొడుగులను ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ శ్రీకాంత్�
జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రత్యేక చర్యలు దోమలను అరికట్టేందుకు ఫాగింగ్తోపాటు ఆయిల్ బాల్స్ వినియోగం ‘పల్లె, పట్టణ ప్రగతి’తో తగ్గిన వ్యాధుల ప్రభావం జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు 112 డెంగీ కేసులు వైరల్ �
రంగారెడ్డి జిల్లాలో రూ.50 వేలలోపు పంట రుణాలు రూ.82.49 కోట్లు 24,013 మంది రైతులకు లబ్ధి ట్రెజరీ నుంచి నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ ఈ నెలాఖరులోగా దశల వారీగా ప్రక్రియ పూర్తి ఇప్పటికే రూ.25 వేలలోపు రుణాలు మాఫీ రూ.లక్ష లోపు