50వేల ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ ఆదేశాలుతెలంగాణ ఏర్పడిన తర్వాత 15వేలకుపైగా కంపెనీలు ఏర్పాటురాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డిజల్పల్లి మున్సిపాలిటీలో జాబ్మేళా షాబాద్, ఆగస్టు 12 : �
ప్రభుత్వ దవాఖానలో పెరుగుతున్న రోగుల సంఖ్యరోజూ 60 నుంచి 150 మందికి చికిత్సగతం కంటే పెరిగిన ప్రసవాలునిరంతరం అందుబాటులో వైద్యసేవలు కులకచర్ల, ఆగస్టు 12: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాణ్యమైన వైద్�
విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంచడమే ప్రధాన ఉద్దేశం రంగారెడ్డి జిల్లాలో 244 ఉన్నత పాఠశాలల్లో లైబ్రరీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పైలట్ ప్రాజెక్టుగా చేవెళ్ల మండలంలోని కౌకుంట్ల ఎంపిక జిల్లాకు రూ.10 కోట్ల నిధుల
ఆర్కేపురం : తెలంగాణ దేవాదాయశాఖ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అర్చక, ఉద్యోగుల సర్వసభ్య సమావేశం గురువారం ఆర్కేపురం డివిజన్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారె�
డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి రూ.9వేల కోట్లు త్వరలో లబ్ధిదారులను ఎంపిక చేస్తాం వచ్చే ఏడాది మార్చి వరకల్లా ఇండ్లు పంపిణీ చేసేలా చర్యలు రంగారెడ్డి జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారుల సమీక్షలో మంత్రి సబి�
సంతోషం వ్యక్తం చేస్తున్న పౌల్ట్రీ, పాడి రైతులు ఒక్కో యూనిట్కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇబ్రహీంపట్నం, ఆగస్టు 11 : వ్యవసాయ ప్రత్యామ్నాయ రంగాలైన పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, పౌల్ట్రీ అనుబంధ రంగాలకు ప్రభుత్వం ఒక్కో యూన�
వ్యవసాయ రంగం బలోపేతంతో పెరిగిన వర్తక, వాణిజ్యం రాష్ట్ర వ్యాప్తంగా 2601 రైతు వేదికల నిర్మాణం రైతు సంక్షేమానికి ఏటా రూ. 60 వేల కోట్లు కార్పొరేట్ శక్తులకు తొత్తుగా కేంద్ర వ్యవసాయ చట్టాలు బీజేపీ, కాంగ్రెస్ పాల�
‘పల్లె ప్రగతి’తో అభివృద్ధిలోదూసుకెళ్తున్న చింతగూడ గ్రామం రూ. 80 లక్షల నిధులతో అభివృద్ధి పనులు ఇంటింటికీ నల్లా, ఇంకుడు గుంతలు ప్రతి వీధిలో సీసీ రోడ్డు, విద్యుత్ దీపాలు పలు కమ్యూనిటీ భవనాల నిర్మాణాలు అందు�
లింగారెడ్డిగూడలో అభివృద్ధి భేష్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్నగర్, ఆగస్టు10 : అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం ఫరూఖ్నగర్ మండలం లింగారెడ్డిగూ
యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు నిందితుడి నుంచి సెల్ ఫోన్లు, కత్తి స్వాధీనం బషీరాబాద్, ఆగస్టు 9: వాళ్లిద్దరూ ప్రాణ స్నేహితులు. ఎక్కడికి వెళ్లిన ఒకరికి ఒకరూ చెప్పుకునేవారు, ఒకరికి తెలియనిది మరొకర�
ల్యాండ్ పుల్లింగ్తో మారనున్న ఓఆర్ఆర్ రూపురేఖలు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ఇబ్రహీంపట్నం, ఆగస్టు 9: నగరశివారులోని ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల అభివృద్�
యాచారం ఎంపీపీ సుకన్య సాఫీగా సర్వసభ్య సమావేశం యాచారం, ఆగస్టు 9 : వర్షాకాలంలో విద్యుత్ అధికారులు తమ నిర్లక్ష్యాన్ని వీడాలని ఎంపీపీ కొప్పు సుకన్య సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం సర్వసభ్య సమావే�
కందుకూరు : తెలంగాణ ఏర్పడిన అనంతరం రాష్ట్రంలో 15వేల నూతన కంపెనీలు ఏర్పాటు అయినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆ కంపెనీల్లో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించినట్లు చెప్పారు. సోమవా�