కార్యమేదైనా వేదిక తప్పనిసరి అదిరిపోతున్న వివాహ, విందు కార్యక్రమాలు అలంకరణలో కొత్త పోకడలు వేడుకల్లో వేదికలే ప్రత్యేక ఆకర్షణ మొయినాబాద్, ఆగస్టు25: పెండ్లి, పుట్టిన రోజు, నూతన వస్ర్తధారణ ఇలా కార్యం ఏదైనా ఫం
పట్టణ ప్రగతిలో భాగంగా కొనుగోలుకు సర్కార్ ఆదేశం పట్టణ ప్రగతిలో భాగంగా నెలాఖరునాటికి కొనుగోలుకు ప్రభుత్వం ఆదేశం వైకుంఠరథానికి రూ.8లక్షల నుంచి 14లక్షల వరకు ఖర్చు చేయొచ్చు అంత్యక్రియల కోసం వైకుంఠరథం ద్వార�
సాగుపై అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు గూడూరును దత్తత తీసుకున్న ప్రొ.జయశంకర్ విశ్వవిద్యాలయం పంటలసాగులో రైతులకు మెళకువలు నేర్పుతున్న శాస్త్రవేత్తలు సాయిల్ హెల్త్ కార్డులు అందజేత.. మహిళా
నియోజవర్గాల అభివృద్ధికి నిధులు విడుదల ప్రతి ఏటా రంగారెడ్డికి రూ.55 కోట్లు, వికారాబాద్కు 40 కోట్లు మొదటి విడుత కింద ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి రూ.2.50 కోట్లు రంగారెడ్డిలో ఏడుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల
తాండూరు సర్కారు ఆస్పత్రిలో బోయింగ్ ఇంటర్నేషనల్ కంపెనీ సహకారంతో రూ.2 కోట్లతో సీటీ స్కాన్ మరిన్ని సేవలకు ప్రత్యేక నిధులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి తాండూరు, ఆగస�
షాబాద్, ఆగస్టు 23 : రైతులు పంటలకు అవసరానికి మించి ఎరువులు వాడుతూ నష్టాలను కొనితెచ్చుకుంటున్నారు. భూ మిలో పోషక పదార్థాలను గుర్తించి పంటలకు అనుగుణంగా ఎరువులు వాడితేనే మేలు. నేల స్వభావం గుర్తించకుండా మోతాదు
భారీ పారిశ్రామిక కేంద్రంగా షాద్నగర్ అమెజాన్, పీ అండ్ జీ, నాట్కో, ఎంఎస్ఎన్ వంటి ఎన్నో పరిశ్రమలకు నెలవు అదనంగా 30వేల మందికి ఉపాధి షాద్నగర్, ఆగస్టు 23 : భారీ పరిశ్రమల శ్రీకారం.. యువతకు ఉపాధి మార్గాన్ని సు�
రాకంచర్లకు రాని పరిశ్రమలకు భూమి కేటాయింపు రద్దు కాటేదాన్ పరిధిలోని ఐరన్ ఓర్, స్టీల్ ప్రొడక్ట్స్ పరిశ్రమల తరలింపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు పరిశ్రమలకు కేటా�
యాచారం, ఆగస్టు23: తులేఖుర్ధు నుంచి కొలన్గూడ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 2.57కోట్ల నిధులు మంజూరు అయినట్లు, త్వరలో పనులను ప్రారంభించనున్నట్లు గ్రామ సర్పంచ్ సామర్తి సబి త తెలిపారు. మండల కేంద్రంలో ఆమె సోమ
కడ్తాల్, ఆగస్టు 23: మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో సోమ వారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవత మైసమ్మ ఆలయంలో ఉదయం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రధాన అర్చకుల వేద మం త�
మాదన్నపేట:కుర్మగూడ డివిజన్ మాదన్నపేట శ్రీమధుర సన్నమ్మ,దుర్గాదేవి దేవాలయంలో విగ్రహా ప్రతిష్ఠాపన తర్వాత నిర్వహించే శాంతి పూజ కార్యక్రమం దేవాలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. మాదన్నపేట రెడ్డి సంఘం ఆ�
కందుకూరు :నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, అగర్మియగూడ మాజీ ఉప సర్పంచ్ వడ్డెపల్లి రేవంత్రెడ్డి, టీఆర్ఎ
బండ్లగూడ: ప్రభుత్వ ఆదేశాలతో దోమలను తరిమి కొట్టేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.దోమల నివారణకు పుట్టకుండా,కుట్టకుండా అనే కార్యక్రమం ద్వారా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య