ప్రభుత్వం తరపున అన్ని మౌలిక వసతులుప్రభుత్వ విధానాలతో పల్లె, పట్టణం ప్రగతిపథంలో..పారిశ్రామికీకరణకు, వ్యవసాయం, కులవృత్తులకు సముచిత ప్రాధాన్యంయూరప్, అమెరికా స్థాయిలో పరిశ్రమ ఏర్పాటు చేయడం అభినందనీయంపొక�
ఈసీ, మూసీ వాగులపై వంతెనల నిర్మాణంరూ.10కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వంతీరనున్న రాకపోకల కష్టాలుహర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలుమొయినాబాద్, జూలై 31 : ఎన్నో ఏండ్ల ప్రజల కల త్వరలోనే సాకారం కానున్నది. మొయినాబాద్ మ�
కడ్తాల్, జూలై 31 : గ్రామాలు, తండాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని గోవిందాయిపల్లి గ్రామానికి ట్రాక్టర్ కొనుగోలుకు ప్రత్యేక గ్రాంటు మంజూరుక�
తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దం గ్రామ దేవతలకు బోనాలు సమర్పించిన మహిళలు శివసత్తులు, పోతరాజులతో ఉరేగింపు ధారూరు, జూలై 30: ఊరూవాడ సల్లంగా ఉండేలా సూడు తల్లి అంటూ గ్రామ దేవత పోచమ్మ తల్లికి శుక్రవార
తలకొండపల్లి, జూలై 30 : నూతన ఒరవడితో రైతులు సాగు చేయాలని పాలెం వ్యవసాయ పరిశోధన ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు రామకృష్ణ, అర్చన అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మండలంలోని జంగారెడ్డిపల్�
అమ్డాపూర్లో అభివృద్ధి పరుగులుగ్రామంలో పరిఢవిల్లుతున్న హరిత శోభరోడ్లకు ఇరువైపులా పచ్చని తోరణంలా చెట్లుమిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీళ్లురూ.60 లక్షలతో గ్రామాభివృద్ధిమొయినాబాద్, జూలై 29: మండలంలోని అమ్
గొల్లకురుమల జీవితాల్లో వెలుగులుసబ్సిడీ గొర్రెలతో రూ.100 కోట్ల ఆదాయంఒక్కో ఈతకు రూ.28 వేల లాభంత్వరలో రెండో విడుత పంపిణీకి ఏర్పాట్లు21 వేల మంది లబ్ధిదారులకు అందనున్న గొర్రెలురూ.250 కోట్లు ఖర్చు చేయనున్న రాష్ట్ర
చకచకా అభివృద్ధి పనులునిత్యం చెత్త సేకరణ, ప్రతి వీధిలో కలుపు మొక్కల తొలగింపుపల్లెంతా పరిశుభ్రం, పచ్చదనంగ్రామ రోడ్డుకు ఇరువైపులా హరితహారం మొక్కలువైకుంఠధామం, డంపింగ్యార్డు నిర్మాణాలు పూర్తిఆహ్లాదకర అం
రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియకల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్తలకొండపల్లి, జూలై28: దేశంలో ఎక్కడాలేని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర�
శంకర్పల్లి, జూలై 27 : మున్సిపాలిటీలోని బుల్కాపురంలో మంగళవారం ప్రజలు బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. మహిళలు బుల్కాపురం శివారులో కాళికామాతకు నైవేద్యాన్ని సమర్పించారు. కౌన్సిలర్లు లక్ష్మమ్మరాంరెడ్డి
కులకచర్ల, జూలై 27: అభివృద్ధిలో లింగంపల్లి గ్రామ పంచాయతీ ముం దుంది. పల్లె ప్రగతి ద్వారా గ్రామంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్క రిస్తున్నారు. నూతనంగా ఏర్పడిన చౌడాపూర్ మం డలానికి చెందిన లింగం�
ప్రతీ ఏడాది 80వేల మంది రైతులకు రుణాలందిస్తున్న డీసీసీబీ ఈ ఏడాది వానకాలం లక్ష్యానికి చేరువలో.. రూ.300కోట్లకుగాను రూ.280కోట్లు అందజేత నాలుగేండ్లుగా వంద శాతానికిపైగా మంజూరు రంగారెడ్డి, జూలై 27, (నమస్తే తెలంగాణ) : రై�