పింఛన్ కోసం లబ్ధిదారుల వయసు పరిమితిని 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింద
జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన కడ్తాల్ మండలంలోని మైసిగండి గ్రామంలో వెలసిన మైసమ్మ దేవత, శివాలయ, రామాలయాల్లో ప్రతి సంవత్సరం నిర్వహించే దసరా దేవీశరన్నవరాత్రుల ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మహిళా సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని, ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ కానుక చరిత్రాత్మకమని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు.
వానకాలంలో ఉత్పత్తి అయిన వరి ధాన్యం కొనుగోలుకు అధి కా రులు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గత సంవత్సరం వాన కాలం కంటే ఈ సారి అధికంగా వరి సాగు విస్తీర్ణం ఉండడంతో అందుకు అనుగుణంగా ధాన్యం సేకర ణకు
రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం వైపే ప్రజలు నిలుస్తారని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం కడ్తాల్ మండల కేంద్రంలోని కేశవరెడ్డి గార్డెన్స్లో నిర్వహించి�
జ్వరం, జలుబు, తల, చేతులు, కాళ్ల నొప్పులు ఉన్నా, ఆరోగ్యం బాగలేకున్నా వెంటనే ఏదో ఒక గోలీలు లేదా సూది మందు వేసుకునేవారు. అనారోగ్యం క్షీణిస్తే తప్ప దవాఖానకు వెళ్లేవారు కాదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వైద్య సేవల్
మండల కేంద్రంలో నిర్మించిన పల్లె ప్రకృతి వనం ఆహ్లాదాన్ని పంచుతున్నది. సుమారు రూ.8 లక్షలతో పార్కు నిర్మాణం చేపట్టారు. పార్కును అభివృద్ధి చేసేందుకు బోరు బావి తవ్వించారు. దీని ద్వారా చెట్లకు నీటిని సరఫరా చేస�
బతుకమ్మ పండుగను ఆడపడుచులు సంతోషంగా జరుపుకొవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బతుకమ్మ చీరలను అందజేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బతుకమ్మ చీరల ఖరీదు, రంగులు చూడొద్దని, ఒక అన్నలా స
అన్ని రంగాలపై అపార అనుభవం ఉన్న సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే దేశం సుభిక్షమవుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన దేశ రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యముందని ధార్మిక వేత్తలు ముక్తకంఠంతో వెల్లడిస్తున్నారు. ధార�
జిల్లాలో అనుమతిలేని ప్రైవేట్ దవాఖానలపై కొరడా ఝులిపించేందుకు రంగం సిద్ధం అయ్యింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ దవాఖానల్లో తనిఖీలు చేపట్టేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ �
జిల్లా పరిధిలో గనుల శాఖ ద్వారా ప్రభుత్వానికి మరింత ఆదాయం పెరుగుతున్నది. దీంతో డీఎంఎఫ్టీ ఫండ్తో అభివృద్ది పనులు జరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జూలై నెల వరకు రూ.36.69కోట్ల ఆదాయం గనుల శాఖ ద్వారా రావడం గమ�