పల్లెల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మల్లికార్జునగిరిలో ‘మీతోనేను’ కార్య క్రమం లో భాగంగా పర్�
పోడు భూముల సర్వేను వేగవంతం చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. మండలంలోని దిమ్మదుర్తి గ్రామంలో పోడు భూముల సర్వేను శుక్రవారం ఆయన పరిశీలించారు.
తెలంగాణలో మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ అని, ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నదని ఎమ్మెల్యే కిషన్రెడ్డి, అంజయ్యయాదవ్, కాలె యాదయ్య అన్నారు.
దేశంలో బీజేపీ ప్రభుత్వం బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నదని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమని జూనియర్ న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ రవి అన్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత వ్యవసాయాన్ని పండుగ చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు అనేక పథకాలు అమలు చేస్తున్నది. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా రైతులకు పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి సాయాన్�
ప్రభుత్వ దవాఖానల్లో అవసరమైన మందులను పూర్తిస్థాయిలో నిల్వ ఉంచేందుకు ప్రతి జిల్లా కేంద్రంలోనూ సెంట్రల్ మెడిసిన్ స్టోర్(సీఎంఎస్)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఫిర్యాదుల స్వీకరణలో మహిళలకు ఇబ్బందులు కలుగవద్దనే ఉద్దేశంతో పోలీస్టేషన్లలో ప్రత్యేకంగా మహిళా సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు.
కొడంగల్ మండలంలోని ఖాజాఅహ్మద్పల్లి గతంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా మురుగు, ఎక్కడబడితే అక్కడ చెత్త కుప్పలు అన్నట్లుగా ఉండేది. పల్లె ప్రగతి కార్యక్రమంతో చెత్త కుప్పలు, మురికి కుంటలు మాయమై గ్రామంల
మండల కేంద్రంలోని షిర్డీ సాయిబాబా, మైసిగండి గ్రామంలోని రామాలయ, శివాలయాల్లో కొలువైన అన్నపూర్ణేశ్వరిదేవి అమ్మవారి శరన్నవరాత్రుల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.