ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 51మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను బుధవారం పంపిణీ చేశారు
ఈ నెల 8 నుంచి ప్రారంభమై బుగ్గ జాతర ఉత్సవాలు బుధవారం ముగిశాయి. చివరి రోజు కావడంతో భక్తుల పెద్దఎత్తున తరలివచ్చి రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
నగరంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి వణికిస్తున్నది. రాజేంద్రనగర్లోని జూపార్క్లో వన్యప్రాణులను చలి నుంచి సంరక్షించేందుకు సిబ్బంది రక్షణ
చర్యలు చేపడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చేస్తున్న ఉద్యమం ఉధృతమవుతున్నది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు సోమవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పీఏసీఎస్లు, మార్కెట్ కమిటీలు, గ్రామపంచాయత�
భైర్ఖాన్పల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన ఎద్దులతో బండలాగుడు పోటీలు ప్రజలను ఆకట్టుకున్నాయి. పోటీలను స్థానిక ఎంపీపీ రవీందర్యాదవ్ పూజా కార్యక్రమాలు నిర్వహ