లాభాల్లో తాండూరు నాపరాళ్ల పరిశ్రమ ఉమ్మడి రాష్ట్రంలో పవర్ హాలిడేతో రోజుకు రూ.15 లక్షల నష్టం 24 గంటల కరెంటుతో రోజుకు 16 నుంచి 18 గంటల పనులు వ్యాపారులకు లాభాలు, కార్మికులకు సరిపడా ఉపాధి దేశ ఆర్థిక వ్యవస్థలో తాండ�
292.25 కిలోమీటర్ల మేర వివిధ రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు కిలోమీటరుకు ఒక వరుసలో 666 మొక్కలు 3.52 లక్షల మొక్కలు నాటాలన్నదే లక్ష్యం మీటరుకు పైగా ఎత్తున్న మొక్కలను నాటాలని నిర్ణయం మొక్కల సంరక్షణ బా
గ్రామీణ యువకుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించిన తెలంగాణ క్రీడా మైదానాలు రంగారెడ్డి జిల్లాలో ఊరూరా సిద్ధమవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 863 మైదానాలను ఏర్పాటు చేసేందు�
60 ఏండ్లుగా రైతులను నట్టేట ముంచిన చరిత్ర కాంగ్రెస్దేనని, రైతుల గురించి మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేదని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుకుడాల అంజిరెడ్డి అన్నారు.
తాండూరు, మే 24: పంట సాగులో నాణ్యమైన విత్తనంతోనే అధిక దిగు బడులు వస్తాయని తాండూరు వ్యవసాయ కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త సుధా రాణి, ప్రవీణ్ పేర్కొన్నారు. మంగళవారం తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో విత్తన మేళ�
ఎన్నో ఏండ్ల ప్రజల కల సాకారం సంగెం-జేపీ దర్గా బీటీ రోడ్డు నిర్మాణానికి మోక్షం ఎమ్మెల్యే కృషితో రూ.1.65 కోట్ల నిధులు 20 రోజుల్లో పూర్తి కానున్న పనులు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు కేశంపేట, మే 24 : గుంతలమయంగా మారి�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం చివరి ఎగ్జామ్ పూర్తి చేసుకొని పరీక్షా కేంద్రం నుంచి బయటికొచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా కనిపించారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలుకరించ
పరిగి టౌన్, మే 19 : ఓ దొంగబాబా నిర్వాకానికి విద్యార్థిని ఆస్పత్రిపాలైంది. ఈ ఘటన వివరాలను గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. ధారూర్ మండలం కుక్కింద గ్రామానికి చె
తడిసిన ధాన్యం కొంటామని సీఎం కేసీఆర్ ప్రకటన హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు అకాల వర్షాలకు అక్కడక్కడ తడిసిన ధాన్యం జిల్లాలోని 90 కేంద్రాల ద్వారా కొనుగోలు తడిసిన ధాన్యం కొనుగోలు నిర్ణయంపై హర్షం వ్యక్తం
కార్పొరేట్ స్కూళ్లను మించి ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దాలి మన ఊరు-మన బడితో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పాఠశాలల పునః ప్రారంభంలోపు సౌకర్యాల కల్పన పూర్తికావాలి సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా�
మహిళా సంఘాలకు రుణాల మంజూరు, రికవరీలో మేటి రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నకడ్తాల్,ఇబ్రహీంపట్నం మండలాలు వెల్లువెత్తుతున్న ప్రశంసలు అవార్డు రావడం సంతోషకరం : డీఆర్డీఏ ప్రభాకర్ ఇబ్రహీంపట్నం రూరల్, మే 19:
మంచాల మే 19 : ఆరుతడి పంటల సాగు చేసుకొని రైతులు అధిక లాభాలు పొందాలని ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖ జిల్లా అధికారి సునంద అన్నారు. గురువారం మంచాల మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో వేసవికాలంలో కూరగాయల పంటల సాగులో
ఇబ్రహీంపట్నంరూరల్, మే 19 : ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని దండుమైలారం సహకార సంఘం వైస్చైర్మన్ కాంటేకార్ ఈశ్వర్, రాయపోల్ సర్పంచ్ బల్వంత్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని రాయపోల్ �