అధికారులను అభినందించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శరత్ ఆకుతోటపల్లి గ్రామంలో పర్యటన కడ్తాల్, జూన్ 7(ఆమనగల్లు): పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచాయతీ
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల పరిగి, జూన్ 7: టెట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం ఆమె మద్గుల్చిట�
రంగారెడ్డి జిల్లాకు పల్లెప్రగతి కింద రూ.335.32 కోట్లు, పట్టణ ప్రగతికి ప్రతి నెలా రూ.2.12 కోట్లు టీఎస్ ఐ-పాస్తో రూ.71,674 కోట్ల పెట్టుబడులు పాలమూరు ఎత్తిపోతల పథకంతో జిల్లాలోని 3.59 లక్షల ఎకరాలకు సాగునీరు నేటి నుంచి బడ
అట్టహాసంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్న సీఎం కేసీఆర్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు ‘ఎనిమిదేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం సమగ్రాభివృద్ధి, మెరుగైన సేవలు అందిస్తున్నది.. �
జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు రెపరెపలాడిన మువ్వన్నెల జెండా.. అమరులను యాది చేసుకున్న నాయకులు వికారాబాద్, జూన్ 2 : ఉద్యమ ఫలాలను సబ్బం�
ఈ నెల 18 వరకు కార్యక్రమాలు పెండింగ్ పనులు పూర్తి చేయడంపైనే ప్రధాన దృష్టి ప్రతి మండలం, గ్రామానికి ప్రత్యేకాధికారుల నియామకం రంగారెడ్డి, (నమస్తే తెలంగాణ)/పరిగి, జూన్ 2 : శుక్రవారం నుంచి పల్లె, పట్టణ ప్రగతి కార�
ఉద్యమ స్ఫూర్తితో అభివృద్ధిలో ముందడుగు ఆవిర్భావ సంబురంలో ప్రజాప్రతినిధులు, అధికారులు స్వరాష్ట్ర ఉద్యమ చరిత్రను వివరించిన టీఆర్ఎస్ నేతలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం రంగారెడ్డి జ�
వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి పరిగి, జూన్ 2 : తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర గొప్పదని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి.సునీతారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భా
బోనాల ఘటనాస్థలిని ఎస్ఐ కులకచర్ల, జూన్ 2: హార్వెస్టర్.. బైక్ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందిన ఘటన కులకచర్ల పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. మండలంలోని �
పరిగి, జూన్ 2: గ్రామ స్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఊరూరా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. గురువారం ఆయన మండలంలోని చిట్యా�
జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి షాద్నగర్ టౌన్, మే 27: అన్ని దవాఖానల్లో సిజేరియన్లను తగ్గించి సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి సూచించారు.
నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం అందుబాటులోకి మెరుగైన వైద్యసేవలు ఆనందం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు కేశంపేట, మే 27 : గ్రామీణ స్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్
జమ్మూ కశ్మీర్లోని లఢక్లో జరిగిన ప్రమాదంలో జవాన్ల మృతికి సంతాపం తెలుపుతూ శుక్రవారం రాత్రి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పిస్తున్న వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలం అల్లికాన్పల్లి గ్రామానికి
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి గోదాముల నిర్మాణానికి భూమిపూజ తుర్కయాంజాల్, మే 27 : రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, అభివృద్ధి