Illegal Registrations | రామాయంపేటకు చెందిన శీలం సుభాష్రెడ్డి అనే వ్యక్తి అందిన కాడికి దోచుకునేలా ఖాళీగా ఉన్న స్థలాలను అక్రమించుకోవడమే గాకుండా దొంగ సంతకాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్లను చేసుకోవడం జరుగుతుందని ఆరోపించ�
ఈ నెల 3వ తేదీ నుండి 20వ తేదీ వరకు ప్రతి గ్రామంలో రెవెన్యూ సమావేశాలు ఉంటాయన్నారు రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారి. భూభారతికి సంబంధించిన అంశాలను రెవెన్యూ సదస్సులో రైతులు తెలుపాలన్నారు.
Farmer Registrations | ఇవాళ రామాయంపేట మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్లను ఆధార్ కార్డు ద్వారా చేశారు. రామాయంపేట డివిజన్ పరిధిలోని నిజాంపేట, చేగుంట, నార్సింగి మండల కేంద్రాల్లోని వ్యవ�
Child Marriages | ప్రతీ ఒక్కరూ బాల్య వివాహాలు చేసే వారిని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు విజన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ జిల్లా కో ఆర్డినేటర్ రాజు. గ్రామాలలో ఎక్కువ శాతం బాల్య వివాహాలను చేస్తున్నారని.. �
Collector Rahul Raj | ఇవాళ తెల్లవారుజామునే మెదక్ నుండి రామాయంపేటకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ దంపతులు సైకిల్పై బస్టాండుకు చేరుకున్నారు. బస్టాండులో ఉన్న సమస్యలపై నేరుగా అక్కడున్న ప్రయాణికుల ద్వారానే అ�
Road accident | మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident )చోటు చేసుకుంది. ధాన్యం బస్తాలతో ఆగివున్న ట్రాక్టర్ను బొలేరో వాహనం ఢీ కొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన. మంగళవారం రామాయంప�
రామాయంపేట కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు కానున్నది. ఈ నెల 23న సీఎం కేసీఆర్ మెదక్లో జరిగిన ‘ప్రగతి శంఖారావం’ సభలో రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కొత్త డివిజన్ ఏర్�
మెదక్ జిల్లాలోని రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 24 గంటల్లోపే రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ను విడుదల చేసింది. జిల్లాలో ఇప్పటికే మెదక్తోప�
రుద్రయరెడ్డి అనే వ్యక్తి తన తల్లిదండ్రులకు పుణ్యంగా గొడలిపఱతి రామనాథ దేవునికి భోగానికి, దేవుని నిత్యపూజలకు కొన్ని పన్నులను తగ్గిస్తూ, వృత్తులను సమర్పించాడు. రామానుజ చెరువు కింద ఉన్న కొంత భూమి, గొడలిపఱత�