పట్టణంలో మల్లికార్జున స్వా మి, రేణుకా ఎల్లమ్మ ఆలయాల్లో ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవా ల్లో భాగంగా మంగళవారం ప ట్నాలు గీసి, ఎల్లమ్మ కల్యాణం యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంతకుముందు యా దవ�
కాట్రియాల అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు గిరిజన తండావాసులు భయాందోళనలు చెందుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున రామాయంపేట మండలం కాట్రియాల తండాకు చెందిన లంబాడి దేవుజ పశువుల కొట్టం నుంచి 8 మేకలను చి
పాదచారులను వెనుకవైపు నుంచి ఆటో ఢీకొని ఇద్దరికి గాయాలైన ఘటన రామాయంపేట పోలీస్స్టేషన్ పరిధిలోని ఎస్బీఐ వద్ద గురువారం జరిగింది. ఎస్సై రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లక్ష్మాపూర్ గ్రామానికి �
ప్రజల భద్రత కోసం ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని ఆదేశాలతో తనిఖీలు చేపట్టామని రామాయంపేట సీఐ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. తనిఖీల్లో సరియైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసు కున్నట్లు పేర్కొన్నారు.