Korukanti Chandar | ఎన్టీపీసీ స్టేజ్ -2 ప్లాంట్ విస్తరణలో ప్రభావిత ప్రాంతాల ప్రజల సమస్యలు పరిష్కరించి, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్కు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి
TG Police | తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజ్యం నడుస్తున్నది. ఇందుకు పెద్దపల్లి జిల్లాలో మంగళవారం జరిగిన ఘటన నిదర్శనంగా నిలుస్తున్నది.
నేరాల కట్టడికోసం సమష్టిగా కృషి చేయాలని రామగుండం పోలీస్కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం సాయంత్రం మంచిర్యాల జోన్ జైపూర్ ఏసీపీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశా
Ganja Burnt | రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో పట్టుబడ్డ రూ.కోటి 30 లక్షల విలువగల గంజాయిని డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో మానకొండూరు వద్ద పోలీసులు దహనం చేశారు.
SCR | పెద్దపల్లి జిల్లా రాఘవాపురం - రామగుండం మధ్య రైల్వేలైన్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. బుధవారం రాత్రి అప్లైన్ను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది.
రామగుండం ఎన్టీపీసీకి ప్రతిష్ఠాత్మకమైన పీఆర్సీఐ (పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) కొలేటరల్ మూడు అవార్డులు లభించాయి. ఈ మేరకు శనివారం కర్ణాటక రాష్ట్రం మంగళూరులోని మోతీమహల్లో జరిగిన 18వ గ్లోబల�
పెద్దపల్లి జిల్లా రామగుండం నగరంలో ఆపరేషన్ కూల్చివేతల పర్వం కొనసాగుతున్నది. నిన్నటికి నిన్న గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చివేసిన పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు.. తాజాగ�
నిబంధనలు ఉల్లంఘిస్తే ఇబ్బందులు తప్పవని రామగుండం సీపీ శ్రీనివాస్ అన్నారు. గురువారం కమిషనరేట్లో ఏఆర్, స్పెషల్ పార్టీ సిబ్బంది, హోంగార్డులతో నిర్వహించిన దర్బార్కు ఆయన హాజరై సమస్యలు అడిగి తెలుసుకున్�
రక్తదానంపై ఎవరూ అపోహలు పెట్టుకోవద్దని, ఆపద పరిస్థితుల్లో మీరు అం దించే రక్తం బాధితుల ప్రాణాలు కాపాడుతుందని రామగుండం సీపీ శ్రీనివాస్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా బు
రామగుండం నగర పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అధికారులు ఆపరేషన్ సిద్ధం చేస్తున్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలపై హైడ్రా తరహా చర్యలకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో ఇరిగే
రామగుండంలో కొత్తగా నిర్మించతలపెట్టిన థర్మల్ పవర్ప్లాంట్ విషయంలో జాయింట్ వెంచర్ విధానానికే రాష్ట్ర సర్కారు సై అన్నది. విద్యుత్తు ఉద్యోగులు, కార్మికులు ఎంతగా వ్యతిరేకించినా సింగరేణి సంస్థతో జట్టు
రామ గుండం రైల్వేస్టేషన్ మీదుగా సోమవారం నుంచి వందే భారత్ రైలు పరుగులు పెట్టబోతున్నది. నాగ్పూర్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే ఈ రైలు ప్రతి రోజూ రామగుండంలో హాల్టింగ్ కానున్నది.
పెద్దపల్లి జిల్లా, రామగుండంలో సింగరేణి భాగస్వామ్యంతో కొత్త థర్మల్ ప్లాంట్ ని ర్మించనున్నామన్న ప్రభుత్వ ప్రకటనను విద్యు త్తు ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.