జగిత్యాలలో జరగనున్న కేసీఆర్ భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అల్ట్రాటెక్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షుడు కౌశిక హరి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు సోమవారం భారీగా తరలి వెళ్లారు.
వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు ఉంది రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని సమాఖ్య గ్రూపు మహిళల పరిస్థితి. ఎందుకంటే.. సోమవారం భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ
రామగుండం అగ్నిగుండంగా మారింది. అడుగు బయట పెడదామంటే అగ్గిలా మండుతుంది. ఉదయం 7 గంటల నుంచి ఎండ దగడు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రామగుండంలో గడిచిన నాలుగు రోజులు ఈ ప్రతికూల వేడి వాతావరణం మరింత ఆందోళనకు గ
రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్టు అవినీతి, అక్రమ వసూళ్లపై సమగ్ర దర్యాప్తు జరపాలని పలువురు అంగన్వాడీలు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షను కోరారు. ఈ మేరకు రామగుండం సెక్టార్ పరిధి అంగన్వాడీలు నాగుల మల్�
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నియంత పాలనకు ప్రజా కంటక పాలనకు నిదర్శనమని, రామగుండం నియోజకవర్గంలో ప్రజలను వ్యాపారులను బెదిరిస్తూ అక్రమంగా అర్ధరాత్రి కూల్చివేతలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్త�
Ramagundam | ‘ఈ తిట్లు పడలేం.. రాజకీయ ఒత్తిళ్లు భరించలేం.. అందుకే మేమిక్కడ పనిచేయలేము’ అని ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది ఏకంగా మూకుమ్మడి సెలవులు పెట్టిన వైనం సంచలనంగా మారింది. రామగుండం నియోజకవర్గానికి చెందిన ప్రధా�
: రామగుండం నగర పాలక సంస్థలో కో- ఆప్షన్ (నామినేటెడ్) పదవుల భర్తీకి అంతా సిద్ధమైంది. అందుకోసం శాస్త్రీయ ముసాయిదా నోటిఫికేషన్ తయారైంది. ఈమేరకు రెండు రోజుల్లో ఎప్పుడైనా నోటిఫికేషన్ జారీ చేసేందుకు ముహూర్తం ఖరా
రామగుండం నగర పాలక సంస్థ 41వ డివిజన్ జవహర్ నగర్ లో గల ఓ రేషన్ దుకాణంలో బియ్యం తూకంలో తరుగు తీస్తున్నారన్న ఆరోపణలపై గురువారం సివిల్ సప్లయ్ అధికారులు విచారణ దాగుడుమూతలు విధంగా సాగింది.
రామగుండం నగర పాలక సంస్థ మెప్మా విభాగానికి సంబంధించిన ఆర్.పీలు గురువారం బీఎల్ ఓ విధులకు మూకుమ్మడి రాజీనామా చేశారు. పని భారానికి తోడు బీఎల్వో విధులకు ఏలాంటి భత్యాలు చెల్లించకుండా మానసిక ఇబ్బందులకు గురి చే
గోదావరిఖనికి చెందిన శివంగి మహిళా మణులను జయహో స్వచ్ఛంద సంస్థ ఘనంగా సత్కరించింది. ఇటీవల హైదరాబాద్ రవీంద్రభారతిలో పీపుల్ మీడియా సంస్థచే గోదావరిఖనికి చెందిన కూచిపూడి నృత్య కళాకారిణి డాక్టర్ రంగ జ్యోతి, త�
గని కార్మికుడు, అమరుడు పుట్ట నారాయణది ప్రభుత్వ హత్యేనని, అప్పటి పాలకులు ఆ కుటుంబం న్యాయం చేయకపోవడం దుర్మార్గపు చర్య అని పలువురు ప్రజా సంఘాల నాయకులు అభిప్రాయ పడ్డారు.
సంప్ నిర్మాణం జరిగినా నీటి సరఫరాలో నిర్లక్ష్యం, రైల్వే స్టేషన్ ప్రధాన కాలువ నిర్మాణం సగంలో ఆపిన కాంట్రాక్టర్, చోద్యం చూస్తున్న అధికారులపై సత్వర చర్యలు తీసుకోవాలని మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ �