రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం రాజకీయ పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లు వినూత్న నిరసన చేపట్టారు. కార్యాలయంలో కార్పొరేటర్లకు కనీసం వేటింగ్ హాలు కేటాయించకపోవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశా�
చెక్ బౌన్స్ కేసుల పరిష్కారం కోసం ఈనెల 18న నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్ ను ఇరువర్గాలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు.
సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా అధికారులు రోడ్డెక్కి చేపట్టిన 15 రోజుల రిలే నిరాహార దీక్షలు ఫలితాన్నిచ్చాయి. పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్ (PRP), వేతన సవరణతో పాటు ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సింగరే�
సీఎం రెవంత్ రెడ్డి ది రాక్షస మానస్తత్వమని, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రక్తం చెమట చుక్కలుగా మారితేనే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని, తెలంగాణ రైతులకోసం తమ రక్తం ధారపోయడానికి బీఆర్ఎస్ సైన్యం సిద్ధమని బీఆర్�
గోదావరిఖని ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో శనిగరపు మల్లేష్ ప్యానల్ విజయం సాధించింది. స్థానిక ఫొటో భవన్ లో ఆదివారం సాయంత్రం జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు.
ఇదిగో.. రామగుండం బల్దియా పనితనానికి పరాకాష్టనే ఈ చిత్రం. గోదావరిఖని బజార్ ప్రాంతంలో ఇటీవల నిర్మించిన పుట్ పాత్ ల మన్నిక చూడండీ.. ఒకవైపు నిర్మాణం జరుగుతుండగానే.. మరోవైపు కుంగిపోతుండటం స్థానికులను ఆశ్చర్యా�
తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్కు మైనింగ్ లీజు మంజూరు కావడం సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవాలలో భాగంగా రామగుండం ఏరియా-1 పరిధిలోని జీడీకే-1&3 ఇంక్లైన్ గనిలో శనివారం ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
రామగుండంను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించడంతోపాటు గోదావరిఖనిలో అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈమేరకు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో గురు�
సింగరేణి సంస్థ పట్ల ప్రేమ, కార్మికుల ఎడల గౌరవం ఉంటే వేలంపాటలో పాల్గొనకుండా కొత్త బొగ్గు బ్లాకులను కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇప్పించాలని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజి�
రామగుండం నియోజక వర్గానికి మంజూరైన ఈఎస్ఐ ఆస్పత్రి త్వరితగతిన నిర్మించాలని స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.
గోదావరిఖని నగరం లో ప్రధాన వ్యాపార కేంద్రం లో ఒకటైన కళ్యాణ్ నగర్ బజార్ లో రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఫుట్ పాత్ లు భద్రమేనా..? ఇవి కూడా ఆక్రమణలు జరిగితే ప్రజాధనం రోడ్డు పాలేనా..? అసలు ఎవర�
సింగరేణి అధికారులు తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాడు రెండో రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్, టీబీజీకేఎస్ కేంద్ర అధ్యక్షుడు మిరియాల ర
తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కార సాధనలో భాగంగా సింగరేణి అధికారుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అన్ని ఏరియాలలో నిరసన ర్యాలీల అనంతరం గత వారం నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై తమ సమస్యలు పరిష్కరించాలని యా
కార్మికులకు సరైన పనిముట్లు, కనీసం తాగడానికి స్వచ్ఛమైన నీరు లేకపోయినా, వైద్యం అందక పోయినా మాట్లాడని గుర్తింపు సంఘం, సింగరేణిలో జరుగుతున్న వేల కోట్ల రూపాయల అవినీతిని ప్రశ్నించని గుర్తింపు సంఘం.. యాజమాన్యా
సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ సమ్మెకైనా వెనుకాడదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. జీడీకే-11వ ఇంక్లైన్ లో శనివారం జరిగిన గేట్ మీటింగ్