రామగుండం నగర పాలక సంస్థ ఎన్నికల ఘట్టం ముగిసింది. కొత్త పాలక వర్గం కొలువుదీరింది. ఇక నామినేటెడ్ పదవుల ఎంపిక ప్రక్రియ జరగాల్సి ఉంది. ఐతే కో ఆప్షన్ పదవులు ఎవరికి దక్కుతాయన్నదే మిస్టరీగా మారింది.
మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడం ఆప్రజాస్వామిక చర్య అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కౌశిక హరి అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల
మరాఠా చక్రవర్తి శివాజీ చూపిన వీరత్వం, దేశభక్తి నేటి యువతకు ఆదర్శమని రామగుండం నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి అన్నారు. శివాజీ మహారాజ్ 396 వ జయంతి పురస్కరించుకొని గురువారం గోదావరిఖనిలో ఘనంగా వేడుకలు నిర�
గోదావరిఖని ప్రధాన కూరగాయల మార్కెట్ అభివృద్ధి పనులు ఆగిపోయి ఏడాది కావస్తోంది. ఇప్పటికైనా పనుల్లో కదలిక వస్తుందా..? అభివృద్ధి ముందుకు జరుగుతుందా..? రామగుండం బల్దియా నూతన పాలక వర్గం దృష్టి సారిస్తుందా..? అన్న
పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహా నేత గా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు( కేసీఆర్ ) నిలిచిపోతారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, వీహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వ్యాల్ల హరీష్ రెడ్డి
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని శివాలయాలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఎస్ఈ వీ గంగాధర్ తెలిపారు. జిల్లాలోని పలు శివాలయాలకు అందుతున్న వి
ఫొటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ పాలకుర్తి మండల అధ్యక్షుడిగా బొల్లి సాయిరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫొటో వీడియో గ్రాఫర్స్ సమావేశాన్ని మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించారు.
పాలకుర్తి మండలంలోని బసంతనగర్ బుగ్గరామలింగేశ్వర ఆలయానికి శివరాత్రి సందర్భంగా అధికసంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఈసందర్భంగా ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నారు.
రామగుండం నగరపాలక సంస్థలో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ అభ్యర్థులు నాయకులు, కార్యకర్తలను బెదిరిస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ �
హైదరాబాద్ లో జరగబోయే రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు పెద్దపల్లి జిల్లా జట్టును ఎంపిక చేశారు. గోదావరిఖని జేఎల్ఎన్ స్టేడియంలోని వ్యాయామ శాలలో జరిగిన ఎంపిక పోటీలకు 20 మంది పవర్ లిఫ్టింగ్, 25 మంది మహిళలు,
కార్మికుల హక్కులు, చట్టాలను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై నేటి సమ్మె స్ఫూర్తితో మున్ముందు పోరాడి తిరిగి హక్కులు సాధించుకుందామని బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం అధ్యక్షులు మురళీధర్ రావు, సీఐటీయూ జి
రామగుండం నగర పాలక సంస్థ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం గోదావరిఖని శారదానగర్ లో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరగనుంది. లెక్కింపు కేంద్రంలోకి అభ్యర్థి గానీ, లేదంటే అభ్యర్థి తర
ఇంతకాలం రామగుండం మేయర్ పీఠం తమదే ఉన్న ధీమాలో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని విధంగా ఎదురుగాలి తగిలింది. చాలా చోట్ల కారు దూసుకురావడంతో ఇప్పుడు ఆత్మపరిశీలనలో పడేసింది.