Amber Kishore Jha | కుటుంబ క్షేమం కన్నా సమాజం క్షేమం కోసం నిరంతరం విధులు నిర్వహించేది పోలీసులు మాత్రమేనని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు.
పెద్దపెల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ గడ్డం వంశీకృష్ణకు రామగుండంలో ప్రొటోకాల్ ఉండదా...? ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లా...? లేనట్లా...? అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తేల్చి చెప్పాలని సీనియర్ కాంగ్రెస్
రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ నూతన డీసీపీగా భూక్యా రామ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. డీసీపీ పుల్ల కరుణాకర్ స్థానం లో సీఐడీ విభాగం లో ఎస్పీ గా పనిచేస్తున్న భూక్యా రామ్ రెడ్డి డీసీప
కార్పొరేషన్ పరిధిలో ఎక్కడైనా... ఎవరైనా.. బయట చెత్తను కాల్చినట్లయితే సమాచారం ఇస్తే వారికి రూ.5 వేల జరిమానా విధించనున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ జే అరుణశ్ర�
భావి భారత పౌరులుగా డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం లక్ష్యంగా ముందుకు సాగుతామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. గోదావరిఖని ఎల్బీనగర్ గల ఇండో అమెరికన్ పాఠశాలలో శుక్రవారం నషా చోడ్ భారత్ కార్యక్రమంలో భాగంగా మె�
చాలా రోజులుగా ఆస్తి పన్నులు కట్టకుండా బకాయిపడ్డ వారికి రామగుండం నగర పాలక సంస్థ రెడ్ నోటీసులు జారీ చేస్తుంది. ఈ నోటీసులను మొదటి హెచ్చరికగా ప్రజలు భావించి వెంటనే స్పందించి కార్పొరేషన్ కు ఆస్తి పన్ను చెల్ల
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ 1 పరిధిలోని జీడీకే-11 గనిని ఆదివారం సాయంత్రం జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్ పర్సన్ కిషోర్ మాక్వనా, సభ్యులు వడ్డేపల్లి రాం చందర్ లవకుష్ కుమార్, సెక్రెటరీ ఐఏఎస్ అధికారి గూడె శ్�
దారి మైసమ్మ గుళ్లను కూల్చినప్పటి నుంచే తమ డివిజన్లో అరిష్టంతో ఇంటింటికి విష జ్వరాలతో బాధపడుతున్నారని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డు రవీందర్ పేర్కొన్నారు. ఫైవ్-ఇంక్లైన్ బస్తీ ప్రజల విన్నపం మేరకు ఆ �
గోదావరిఖని నగరంలో విచ్చలవిడిగా కేఫ్ ల పేరుతో స్మోకింగ్ జోన్ సెంటర్లను కొనసాగిస్తున్నారని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కొంటు సాగర్ ఆరోపించారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో అదనపు కలెక్టర్, ఇన్ చార్�
రామగుండంలోని ఎన్టీపీసీకి చెందిన పంప్ హౌజ్ వద్ద పనిచేసే కాటం శ్రీనివాసులు(58) అనే ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుడు ఆదివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. తలపై బలయమై గాయాలతో గుర్తు తెలియని వ్యక్
తానొకటి తలిస్తే... దైవమొకటి తలచినట్టు ఉంది గోదావరిఖనిలో ప్రస్తుత పరిస్థితి. కూల్చివేతల వ్యవహారం బెడిసి కొట్టడంతో ఓ వర్గం నాయకులు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. ఇళ్ల కూల్చివేతలతో ఇంతకాలం ఓపిక పట్టిన ప్ర�
పోచమ్మను కొట్టినోడు కొసెల్లని, ఆ మూర్ఖులంతా మట్టిలో కొట్టుకుపోతారని, రామగుండం ఎమ్మెల్యే రాజీనామా చేయాని బీజేపీ రామగుండం నియోజక వర్గ ఇన్చార్జి కందుల సంధ్యారాణి డిమాండ్ చేశారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం రణరంగంగా మారింది. నగర పాలక సంస్థ పరిధిలో కార్తీక పౌర్ణమి రోజున అర్ధరాత్రి దాటాక దాదాపు 46 మైసమ్మ గుళ్లను కూల్చివేసిన సంఘటనపై హిందూ సమాజం భగ్గుమంది. ఆ ఘటనకు బాధ్యులైన రామగుండం నగ
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై అశోక్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో వాకర్స్ తో గురువారం సమావేశం నిర్వహించారు.