గోదావరిఖని గణేష్ చౌక్ లో రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్ చౌరస్తా రెండవ రోజూ కొనసాగింది. శనివారం నాడు ఒక ప్రక్క బాధితుల కన్నీళ్లు... హృదయ విదారకర రోదనలు... మరో ప్రక్క కళ్లెదుటే కట్టడాల కూ�
గోదావరిఖని గణేష్ చౌక్ లో ఆపరేషన్ చౌరస్తా ఉద్రిక్తతకు దారి తీసింది. నగరం నడిబొడ్డున దూసుకొచ్చిన బుల్డోజర్ హడలెత్తించింది. కూల్చివేతలు ఆపాలంటూ బాధితులు లబోదిబోమంటూ జేసీబీకి అడ్డంగా బైకాయించడం ఆందోళనగా �
రామగుండం నగర పాలక సంస్థలో ప్రజాధనం కొంతమంది కాంట్రాక్టర్లకు ప్రయోజనంగా మారుతోంది. అభివృద్ధి పనుల్లో ప్రణాళిక లోపం అప్పుడే బయటపడుతోంది. రోడ్డు నిర్మించి మూడు ఐతారాలు కాలేదు.. అప్పుడే భూగర్భ పైపులైన్లు ప�
ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ గడిచిన రెండు సంవత్సరాల పాలనలో సాధించింది ఏమీలేదని, ఆయన తమ ప్రశ్నలకు జవాబు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు.
జాతీయ స్థాయి కరాటే పోటీల్లో గోదావరిఖనికి చెందిన స్పార్క్ కుంగ్ ఫూ మా రుషల్ టిల్ అకాడమీ విద్యార్థులు సత్తా చాటి పతకాలు సాధించారు. హైదరాబాద్ జీడిమెట్లలో చరణ్ సెల్ఫ్ డిఫెన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్�
గోదావరిఖని లక్ష్మీనగర్ కు చెందిన యువ ఇంజనీర్ తానిపర్తి భాను- మమత దంపతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. వృత్తి రీత్యా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. మంచి ఆకర్షణీయమైన జీతం. జీవితం. కానీ కన్న ఊరును మాత్రం ఏనాడూ మరువల
పాలకుర్తి మండలంలోని బసంత్ నగర్ లో స్వతంత్ర అభ్యర్థి పరికిపండ్ల రాము బుల్లితెర నటులతో చివరి రోజు జోరుగా ప్రచారం చేశారు. కార్తీకదీపం ఫేమ్ వంటలక్క గ్రామంలో శుక్రవారం వీధి వీధిలో తిరిగి స్వతంత్ర అభ్యర్థి ప�
రాష్ట్రంలో వారం రోజుల పాటు ఊహించని చలి ప్రభావం ఉంటుందని ఇటీవలనే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ మేరకు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. చల�
ఇక్కడ చెత్త డబ్బాల తీరు చూశారుగా.. ఇదెక్కడో మారుమూల ప్రాంతంలో కాదండీ.. మన రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం ఆవరణలోనే.. అది కూడా శానిటేషన్ డిపార్ట్మెంట్ ప్రక్కనే.. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఇటీవల ఇలాంటి డస్ట
అమృత్ మిత్రలుగా పని చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్వశక్తి మహిళలు ఆర్థికంగా స్థిరపడాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ అన్నారు. రామగుండం నగర పాలక కార్యాలయంలో సోమవారం సాయంత్రం అమృత్ �
పంచాయతీ ఎన్నికల్లో గ్రామాభివృద్ధి కోసం నిస్వార్థంగా సేవ చేసే నాయకుడినే ఎన్నుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎజ్జ రాజయ్య పిలుపునిచ్చారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో సోమవారం నిర్వహించ�
గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు పోస్ట్ చేసిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని బసంత్నగర్ ఎస్సై నూతి శ్రీధర్ హెచ్చరించారు.
గోదావరిఖని ఆర్టీసీ డిపో టిమ్స్ డ్రైవర్లు రోడ్డెక్కారు. హైదరాబాద్, మియాపూర్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లే బస్ డ్రైవర్లకు టికెట్ ఇష్యూయింగ్ మెషిన్ (టిమ్స్) ఇస్తూ అదనపు పని భారాన్ని మోపుతున్నారని ఆరోపిస్తూ ఉ
‘రోడ్లపై తిరిగే వీధి కుక్కలు, పశువులను షెల్టర్లకు తరలించండి. బస్టాండ్లు, దవాఖానలు, క్రీడా ప్రాంగణాలు, విద్యా సంస్థల వద్ద కంచె నిర్మించండి. కుక్కలను పట్టుకొని జంతు జనన నియంత్రణ (ఏబీసీ) నిబంధనల ప్రకారం వ్యా�
సమాజ హితమే మా అభిమతమనీ, ఆపదలో ఉన్న వారి జీవితాలకు దారి చూపడమే మా సంకల్ప బలమని స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు ప్రతిన బూనారు. ఈమేరకు గోదావరిఖనిలో ప్రపంచ వాలంటీర్స్ దినోత్సవంను స్వచ్ఛంద సేవకులంతా ఓ చ�