పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో తెలంగాణ ప్రాజెక్టు స్టేజ్-2 కింద (3x800 మెగావాట్లు) నిర్మించనున్న 2400 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ముందడుగుపడింది.
రామగుండం కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతి అక్రమాల పైన సీబీఐ, ఈడీకి ఫిర్యాదు చేసినట్లు రామగుండం కార్పొరేషన్ సీపీఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య, సీపీఐ నగర కార్యదర్శి కే కనకరాజ్ పేర్కొన్నారు. గోదావరిఖని �
సింగరేణి సంస్థ రామగుండం ఏరియా-1 పరిధిలో ఉద్యోగులకు నిర్వహిస్తున్న అంతర్గత 2026-27 క్రీడల్లో భాగంగా శుక్రవారం లాన్ టెన్నిస్ పోటీలు ప్రారంభమయ్యాయి. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వద్ద గల లాన్ టెన్నిస్ కో
సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాల సెక్టర్–2లో (ఫ్లోరా అండ్ పౌన నేచర్ క్లబ్) ఆధ్వర్యంలో శుక్రవారం ఎకో ఫ్రెండ్లీ గణేశ విగ్రహాల తయారీ పోటీని నిర్వహించారు. ఈ పోటీలో 105 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగా పోటీలు అట్టహాసంగా జరిగాయి. గోదావరిఖని శ్రీరామ విద్యానికేతన్ పాఠశాల ఆవరణలో గురువారం అండర్ 8 నుంచి 21 వరకు బాల బాలికలకు వేర్వేరు విభాగాల్లో న�
కర్నూలులో జరిగిన 13వ జీకేఎంఎస్ జాతీయ స్థాయి కరాటే చాంపియన్ షిప్-2026 పోటీల్లో గోదావరిఖనికి చెందిన డ్రాగన్ షాటోకాన్ కరాటే క్లబ్ విద్యార్థులు విజేతలుగా నిలిచారు.
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో గడిచిన రెండేళ్లలో అభివృద్ధి జాడ లేదనడానికి కూరగాయల మార్కెట్ ఏరియా ఒక్కటే సరిపోతుందని కమ్యూనిస్టు పార్టీ నేతలు ధ్వజమెత్తారు. గోదావరిఖని మార్కెట్ ఏరియా రోడ్డులో మంగళవారం �
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు నియోజక వర్గంలోని మానసిక వికలాంగుల అభివృద్ధి కోసం రామగుండంలో భవిత కేంద్రంను ఏర్పాటు చేసినట్లు సమీకృత శిశు అభివృద్ధి సేవ రామగుండం బాలల అభివృద్ధి ప్రా
కాంగ్రెస్ అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. 'వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన వైఫల్యాల'ను ఎండగడుతూ పెద్దపల్లి జిల్లా జూలపల్లి మం�
పవిత్ర పర్వదినం శ్రీ కృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గోదావరిఖని, యైటింక్లయిన్ కాలనీ, రామగుండం, ఎన్టీపీసీ తదితర ప్రాంతాల్లో మాంసం దుకాణాలు మూసివేసి ఉంచాలని న�
గురువారం ఉదయం కురిసిన తేలికపాటి వర్షానికే గోదావరిఖని నగరంలోని ప్రధాన వ్యాపార కేంద్రం లక్ష్మీనగర్లో రోడ్లు వాగులను తలపించాయి. వరద నీరు ఎక్కడికి అక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బంద�
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్-1 పరిధిలోని జీడీకే ఓసీ-5 సరికొత్త బొగ్గు రవాణా రికార్డు నెలకొల్పింది. ఒకే రోజు 13,024 టన్నుల బొగ్గు డిస్పాచ్ చేయడం ద్వారా ఈ రికార్డును సాధించారు.
పెద్దపల్లి జిల్లాలో ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ అనంతరం రామగుండం నియోజక వర్గంలో 30వేల ఓట్లు గల్లంతైనట్లు అధికారిక గణంకాలు చెబుతున్నాయి. నియోజక వర్గంలో మొత్తం 2,13,990 ఓట్లు ఉండగా, ముసాయిదా ఓటరు జాబితాలో
గుజరాత్లో వెలుగు చూసిన సైబర్ టెర్రరిజం కేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోమవారం దేశవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.