అభివృద్ధి పనులతో నగరానికి కొత్త రూపు సంతరించుకుంటుందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. నగరంలో పలు అభివృద్ధి పనులకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణ శ్రీతో కలిసి శనివారం శంకుస్థాపనలు చే�
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని విద్యా సంస్థలకు నగర పాలక సంస్థ హెచ్చరిక జారీ చేసింది. నగర పాలక పరిధిలో గల అన్ని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల నిర్వాహకులకు షరతులను విధించింది.
Coal City | రామగుండం నగర పాలక సంస్థలో రోడ్ల నిర్మాణంలో వస్తున్న ఆరోపణలపై అధికారుల బృందం రంగంలోకి దిగింది. ఇటీవల నగరంలో చేపట్టిన సిమెంట్ రోడ్డు నిర్మాణంలో నాణ్యతను పరిశీలించేందుకు క్షేత్ర స్థాయిలో తనిఖీలకు సి�
Ramagundam Airport | పెద్దపల్లి ప్రజలకు శుభవార్త.. రామగుండం ఎయిర్పోర్టు కల నిజం దిశగా ముందడుగు పడింది. ఈ ఎయిర్పోర్టు కోసం రూ.40.53 లక్షలు మంజూరు చేసి, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఫ్రీ ఫీజిబిలిటీ స్టడీ ఫీజు చె�
రామగుండం నగర పాలక సంస్థకు స్వచ్ఛ సర్వేక్షణ్-2025లో ఉత్తమ ర్యాంకు సాధించడమే ధ్యేయమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, కమిషనర్ జే.అరుణ శ్రీ అన్నారు. పక్షం రోజుల పాటు నిర్వహించిన స్వచ్ఛత హీ సేవా ముగింపు పురస్కరి
భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య ఆవిర్భావ వేడుకలను బుధవారం గోదావరిఖనిలో గల ఎల్ఎసీ బ్రాంచి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. యూనియన్ ఆర్థిక కార్యదర్శి అంబాల బాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట�
'మీలో ఉన్న ఈ ప్రశ్నించే తత్వం అందరిలో రావాలి.. అప్పుడే రామగుండంలో విధ్వంస పాలన ఆగాలి.. పదవి లేకపోయినా రామగుండం నగర పాలక సంస్థలో జరుగుతున్న అవినీతిని ఎండగడుతున్న మీ నిజాయితీ నిజంగా గ్రేట్.. ఒక మహిళగా అవినీతి
నిరుపేద కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి భరోసా స్వచ్ఛంద సంస్థ ఆపన్నహస్తం అందించింది. గోదావరిఖని విఠల్ నగర్ కు చెందిన కుడప పోచం అనే వ్యక్తి పక్షవాతం బారిన పడి అచేతన స్థితిలో మంచానికే పరిమితమ�
రామగుండం ఎన్టీపీసీ ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో బీఎంఎస్ అనూహ్యంగా విజయం సాధించింది. ఎన్టీపీసీ ఎన్నికల్లో ఎప్పుడైనా తమదే విజయం అంటూ విర్రవీగిన అధికార కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీకి ఈసారి చుక్కెదురైంది. గ�
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంను సైతం లెక్కచేయక రామగుండం నగర పాలక సంస్థ అధికారులు స్వచ్ఛతకే నడుం బిగించారు. గోదావరి ఒడ్డున బురదలోని చెత్తను గురువారం తొలగించి శభాష్ అనిపించుకున్నారు. సమష్టి కృ�
రామగుండం ఎన్టీపీసీలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఎన్టీపీసీలో పర్మనెంట్ ఉద్యోగుల ఎన్నికలు రసవత్తరంగా మారాయి. సాధారణ ఎన్నికలను తలపించే విధంగా గత 15 రోజులుగా ప్రచారం నిర్వహించిన కార్మిక సంఘాలు మంగళవారం సాయ�
పెద్దపల్లి జిల్లా రామగుండంలో యూరియా ఫ్యాక్టరీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ అనాలోచిత చర్య మూలంగా పండుగ పూట రైతులు కష్టాలు పడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వాళ్ళ హరీశ్ రెడ్డి (Harish Reddy) అన్నారు. మంగళవారం పాల�
రామగుండం నగర పాలక సంస్థలో థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్' తప్పుతోంది. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల్లో రాజీ పడకుండా థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ పరిశీలించి ధృవీకరించేది. ఇప్పుడు అభివృద్ధి పనుల్లో