గోదావరిఖనిలో ఇటీవల జరిగిన కూల్చివేతలపై రామగుండం మున్సిపల్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కన్నెర్ర చేశారు. నిజ నిర్ధారణకు నడుం బిగించారు. కూల్చివేతల మర్మం బయటపెట్టేందుకు దండుగా కదిలారు.
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో కార్పొరేటర్ల వెయిటింగ్ హాల్ (ప్రత్యేక గది) ఏర్పాటుకు క్లియరెన్స్ లభించింది. అధికార యంత్రాంగం దిగి వచ్చింది. అసమ్మతి కార్పొరేటర్ల పంతం నెగ్గింది. ఈమేరకు శనివారం వెయిటి
నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడే ఇలాంటి ముఖ్యమంత్రిని చరిత్రలో చూడలేదని, ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు వరాలు కురిపించి గెలిచాక ఆటో డ్రైవర్ల జీవితాలను బుగ్గిపాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఆ
కడెం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎగువ క్యాచ్మెంట్ ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉం�
మెడికల్ టెస్ట్ల పేరుతో యాజమాన్యం వేధింపులకు పాల్పడుతోందని ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రామగుండం NTPC ధన్వంతరి ఆసుపత్రి ఎదుట సోమవారం కాంట్రాక్ట్ కార్మికులు, కార్మిక సంఘాల నా
పాలకుర్తి తహసీల్దార్ సునీతపై ఇటీవల వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ బీ రాములు తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా రిజిస్టర్లు తనిఖీ చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినంను పురస్కరించుకోని శుక్రవారం ఎన్టీపీసీ, రామగుండం పట్టణాల్లో బీఆర్ఎస్ శ్రేణులు పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు.
నీడనిచ్చిన భారీ పురాతన చెట్లలో ఒకటి నేలమట్టం చేసిన సంఘటన గోదావరిఖినిలో వివాదానికి దారితీసింది. నగరంలోని ప్రధాన చౌరస్తాలో గల పోచమ్మతల్లి దేవాలయంకు నీడగా ఉన్న దాదాపు 70 యేళ్లకు పైబడి నాటి భారీ వృక్షంను గు�
వర్ధిల్లు వెయ్యేళ్లు.. జీవించు నూరేళ్లు.. అంటూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన సందర్భంగా గోదావరిఖని జవహర్ నగర్లోని శ్రీ జయ దుర్గా దేవి ఆలయంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చం�
రామగుండం రాజకీయాల్లో కొత్త మలుపు చోటు చేసుకుంది. రామగుండం నగరపాలక సంస్థకు చుక్కెదురైంది. అధికార కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు తేటతెల్లమైంది. ఎన్ఐయూఎం, పురపాలక పరిపాలన శాఖ సంచాలకులు సారథ్యంలో రాష్ట్రంల
రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలోని గోదావరిఖని ఎన్టీపీసీ క్రషర్నగర్ రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గోదావరిఖని వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎన్టీప�
Accident | పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఓ డీసీఎం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
రామగుండం మున్సిపాలిటీలో ప్రజాస్వామ్య విలువలకు చోటు లేదని, అందులో ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లు అంటే మరీ లెక్కలేదని, కరివేపాకులా తీసిపారేస్తున్నరని 51వ డివిజన్ మహిళా కార్పొరేటర్ ఆకరపు రేఖ మహేస్ ఆవ�
రామగుండం నియోజకవర్గంలో వంద పడకల ఈఎస్ఐ ఆస్పత్రిని నిర్మించాలని స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక నాయకులు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో శుక్రవారం సంతకాల సేకరణ �
ప్రజల భద్రత, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో దేవాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో మంచిర్యాల �