మయన్మార్, థాయ్లాండ్లలో శుక్రవారం 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన రెండు భూకంపాలు తీవ్ర విలయాన్ని సృష్టించాయి. ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేస్తున్న 700
కఠిన ఉపవాసం జీవన విధాన మార్పునకు దో హద పడుతుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అ న్నారు. రంజాన్ సందర్భంగా శనివారం సాయంత్రం బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఇఫ్తా ర్ విందు ఏ�
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఇఫ్తార్ విందు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫ
పవిత్ర రంజాన్ మాసంలో పేద ముస్లిం కుటుంబాలకు కేసీఆర్ రంజాన్ తోఫా ఇచ్చేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దానిని బంద్ చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం సాయంత్ర గజ్వేల�
కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలపై చిన్నచూపు చూస్తున్నదని, బడ్జెట్లో వారికి కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చుచేయడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఈ�
మహ్మద్ ప్రవక్త బోధనలను నేటి సమాజంలో అనుసరణీయమైనవని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కా�
పవిత్ర రమజాన్ మాసంలో నిష్ఠగా ఉపవాసాలు ఆచరిండం ప్రతి ముస్లిం ధార్మిక విధి. అయితే, ఆ ఉపవాసాలను విజయవంతంగా పూర్తి చేయాలంటే శారీరక, మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. స్వీయ నియంత్రణ(తఖవా) చాలా అవసరం.
రాష్ట్రంలో మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట వేసి మైనార్టీల అభివృద్ధికి పాటుపడింది కేసీఆర్ సరారేనని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నా రు. పవిత్రరంజాన్ మాసంలో భాగంగా శుక్రవారం బీఆర
రంజాన్ మాసం వచ్చిందంటే ముస్లింల ఉపవాస దీక్షలతో పాటుగా గుర్తొచ్చేది హలీమ్..., ముస్లింలకు ఇఫ్తార్ విందులో ప్రముఖ వంటకమైన ఈ హలీమ్ మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ ఇష్టమైన స్నాక్గా మారిపోయింది.
రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని, ముస్లింలు ఎంతో నిష్టతో నెలంతా దీక్షలు చేస్తారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం ఖిల్లా మసీద్లో ఆదివారం జరిగిన ఇఫ్తార్ విందులో పువ్వాడ పాల్గొని ముస్లిం�
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
రంజాన్ మాసంలోని రెండో శుక్రవారం, హోలీ పండుగ 35 ఏండ్ల తర్వాత ఒకేసారి వచ్చాయని, రెండు వేడుకలు శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీపీ సీవీ ఆనంద్ పోలీసులకు సూచించారు.
ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభమైంది. శనివారం నెలవంక కనిపించడంతో ఆదివారం నుంచి అత్యంత కఠినంగా ఉపవాసాలు కొనసాగనున్నాయి. మార్చి 30న శవ్వాల్ నెలవంక కనిపిస్తే.. 31న రంజాన్ పండుగ జరుప�
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లింలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు శనివారం శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియా�