ముస్లింలు అత్యంత నిష్టగా ఉపవాస దీక్షలు చేపట్టే పవి త్ర రంజాన్మాసం ప్రారం భమైంది. రంజాన్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మసీదుల్లో విద్యుద్దీ పాలతో ముస్తాబు చేశారు. శనివారం సాయంత్రం ఆకాశంలో నెలవంక క�
రంజాన్ మాసం చివరి రోజు గురువారం ఈద్-ఉల్-ఫితర్ వేడుకలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఖమ్మం నగరంలోని కమాన్ బజార్, కస్బా బజార్, అజీజ్ గల్లీ తదితర ప్రాంతాలు రంజాన్ వస్తువుల కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో నూతన వస్ర్తాలు, వివిధ రకాల సేమ
పవిత్ర రంజాన్ మాసంలో చేసిన 30రోజుల ఉపవాస దీక్షలు షవ్వాల్ మాసం నెలవంక కనిపించడంతో ముగిశాయి. బుధవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించడంతో గురువారం రంజాన్ పండుగ జరుపుకోవాలని మతగురువులు నిర్ణయించారు.
ముస్లింలకు అత్యంత ప్రీతిపాత్రమైనది రంజాన్ మాసం. ముస్లింలు 30 రోజులుగా చేస్తున్న ఉపవాస దీక్షలు బుధవారంతో ముగిశాయి. రంజాన్ మాసం బుధవారం ముగియగా, షవ్వాల్ మాసంలోని మొద టి రోజున జరుపుకునే పండుగ ఈద్-ఉల్-ఫి
హరీస్.. ఈ పదం వింటే చాలు ఇట్టే నోరూరుతుంది. రంజాన్ మాసంలో తయారు చేసే ఈ వంటకానికి ఎం తో ప్రత్యేకత ఉన్నది. పొట్టేలు మాంసం లేదా చికెన్తోపాటు నెయ్యి, గోధుమ, రవ్వతో తయారు చేసే ఈ వం టకం పోషకాహారం కావడంతో కేవలం ఉ�
ముస్లింల పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని గురువారం రాత్రి భోలక్పూర్లోని ఆషీర్ఖానలో మహ్మద్ జాఫర్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంప�
రంజాన్ మాసంలో మసీదుల వద్ద మౌలిక వసతుల కల్పనకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మసీదుల పరిసరాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యలు తలెత్తకుండా జీహెచ్ఎంసీ, జలమండలి, హెచ్ఎం ఎస్బీ తదితర శాఖల అధికార
ముస్లింలు పరమ పవిత్రంగా భావించే రంజాన్ మాసం వచ్చేసింది. సోమవారం సా యంత్రం నెలవంక దర్శనమివ్వడంతో మంగళవారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇస్లాం మతంలో రంజాన్ నెలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. దానధ�
రంజాన్ మాసం రాగానే ముస్లింల ఉపవాస దీక్షలతో పాటు వెంటనే గుర్తొచ్చేది హలీం. దీంతో నగరంలో హలీం సందడి షురూ అయ్యింది. ప్రతి గల్లీలోనూ హలీం సెంటర్లు వెలుస్తున్నాయి.