రంజాన్ మాసం చివరి రోజు గురువారం ఈద్-ఉల్-ఫితర్ వేడుకలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు.
ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు ఖురాన్ చదివి వినిపించగా, ముస్లింలు పరస్పరం ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
– కమాన్చౌరస్తా, ఏప్రిల్ 11