రంజాన్ మాసం చివరి రోజు గురువారం ఈద్-ఉల్-ఫితర్ వేడుకలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఈద్-ఉల్-ఫితర్ను ముస్లిం సోదరులు గురువారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈద్గాలు, మసీదుల వద్ద సామూహిక ప్రార్థనలు చేయగా, మత పెద్దలు సందేశాలు వినిపించా�
నెల రోజులుగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు గురువారం రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. ‘ఈద్ ఉల్ ఫితర్'ను పురస్కరించుకొని ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఈద్గా, మసీద్ల �
ముస్లింలకు అత్యంత ప్రీతిపాత్రమైనది రంజాన్ మాసం. ముస్లింలు 30 రోజులుగా చేస్తున్న ఉపవాస దీక్షలు బుధవారంతో ముగిశాయి. రంజాన్ మాసం బుధవారం ముగియగా, షవ్వాల్ మాసంలోని మొద టి రోజున జరుపుకునే పండుగ ఈద్-ఉల్-ఫి
రంజాన్ పండుగను పురస్కరించుకుని శనివారం నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆనందోత్సాహాల మధ్య పండుగ చేసుకున్నారు.
మత సామరస్యం వెల్లివిరిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం ముస్లింలు రంజాన్ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉదయం నుంచే ఈద్గాలు, మసీదుల వద్దకు వ�
రాష్ట్రంలో ముస్లింల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా శనివారం ఆయన గొల్లగుడెం ఈద్గాలో ప్రార్థనల�
రంజాన్ పర్వదినాన్ని శనివారం ఘనంగా జరుపుకొన్నారు. నెలరోజుల పాటు ఉపవాస దీక్షలు చేసిన అనంతరం రంజాన్ పర్వదినం రోజున పెద్ద ఎత్తున ఈద్దాల్లో ముస్లింలంతా ప్రార్థనలు చేశారు.
అరేబియన్ దేశాల్లో ఒకటైన యెమెన్ (Yemen) రాజధాని సనాలో విషాదం చోటుచేసుకున్నది. రంజాన్ (Ramadan) సందర్భంగా సనాలో (Sanaa) ఏర్పాటుచేసిన ఆర్థిక సాయం పంపిణీ (Charity distribution) కార్యక్రమంలో తొక్కిసలాట (Stampede) జరిగింది. దీంతో 85 మందికిపైగ�