నర్సంపేట నియోజకవర్గంలో బీటీరోడ్ల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి డిమాండ్ చేశా రు. మండలకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశం
చీర, జాకెట్, పంజాబీడ్రెస్ మెటీరియల్, లాల్చి, పైజామా మెటీరియల్.. ఇవీ ఏటా ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే రంజాన్ తోఫా. పవిత్రమైన పండుగ సందర్భంగా నాటి బీఆర్ఎస్ సర్కాకు కానుకల కిట్ అందించేది.
రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. గురువారం మునిపల్లి ఎస్వీఎస్ గార్డెన్లో ప్రభుత్వం అందిస్తున్న రంజా�
సర్వమతాల అభ్యున్నతే సీఎం కేసీఆర్ ధ్యేయమని, అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నా రు.
తెలంగాణ సర్కార్ అన్ని మతాల పండుగలకు సమ ప్రాధాన్యమిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. పేదలు పండుగలను సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఏటా బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ కానుకలను పంపిణీ చేస్తున్నది.
ప్రభుత్వం అన్ని పండుగలకు సమ ప్రాధాన్యంతోపా టు సముచితస్థానాన్ని కల్పిస్తున్నద ని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ తేజస్ నం�
జనగామ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రంజాన్ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలోన�
ఎర్రగడ్డ : తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే నేత మన సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డలో గురువారం ఆయన ముస్
మహబూబాబాద్, ఏప్రిల్, 25 : మైనార్టీలతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. జిల్లాలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కింద ర�
వరంగల్: రంజాన్ పండుగను పురస్కరించుకుని నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముస్లిం కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే రంజాన్ కానుకలను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ స
నిజామాబాద్ : జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం మహిళలకు తన సొంత డబ్బులతో చీరలు, 20 రకాల వంట వస్తువులతో కూడిన ‘రంజాన్ తోఫా’ల పంపిణీని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ప్రారంభ�