నిజామాబాద్ : జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం మహిళలకు తన సొంత డబ్బులతో చీరలు, 20 రకాల వంట వస్తువులతో కూడిన ‘రంజాన్ తోఫా’ల పంపిణీని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ప్రారంభ�
నిర్మల్ : రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళుతుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో బుధవారం ఆయన పేద ముస్లిం కుటుంబాలకు రంజ�
మహబూబ్నగర్ టౌన్, ఏప్రిల్ 19 : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని హెచ్బీ గార�
బంజారాహిల్స్,ఏప్రిల్ 17: తమ మతవిశ్వాసాలను ఆచరించడంతో పాటు అన్ని మతాలను గౌరవించడమే హైదరాబాద్ సంస్కృతి అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని దేవరకొండబస్త
ఎర్రగడ్డ, ఏప్రిల్ 15: దేశంలో ఇతర ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్ నేత�
ఎమ్మెల్యే పెద్ది | రంజాన్ పండుగను పురస్కరించుకుని నర్సంపేట నియోజకవర్గంలోని ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన కానుకల (దుస్తువులు)ను తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అందజేశార�