Ayodhya Ram Mandir | ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిరం (Ayodhya Ram Mandir ) ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఇది రాణిస్తుందని అంతా భావిస్తున్నారు. తద్వారా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన
Ram Mandir Puja schedule | అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం కనుల పండువగా ముగిసింది. రామజన్మభూమిలోని ఆలయంలో రామ్లల్లా భక్తులకు దర్శనమిచ్చారు. ఇక మంగళవారం నుంచి సామాన్య భక్తులకు దర్శనం భాగ్యం కలుగన�
Ayodhya | రామ మందిరం నిర్మాణంలో పాలుపంచుకున్న కూలీలను మోదీ గౌరవించారు. ప్రాణప్రతిష్ఠ అనంతరం కూలీలపై ఆయన గులాబీ చల్లి ఆశీర్వదించారు. దీంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు.
Ayodhya Ram Mandir | భారతీయుల ఎన్నో దశాబ్దాల కల సాకారమైంది. జన్మభూమిలోని మందిరంలో బాల రాముడు కొలువుదీరి పూజలందుకున్నాడు. రామ మందిరం ప్రారంభోత్సవం, ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో యావత్ ప్రపంచ దృష్టి అయోధ్యపైనే నెలకొన్నద�
PM Modi : మా ప్రయత్నంలో.. మా త్యాగంలో.. మా తపస్సులో ఏదైనా లోపం ఉంటే.. ప్రభు శ్రీరాముడు తమను క్షమించాలని ప్రధాని మోదీ కోరారు. ఇన్ని శతాబ్ధాల నుంచి ఆలయాన్ని నిర్మించకపోవడంలో ఏదో లోపం జరిగిందన్నా�
Uma Bharti | అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ వేడుక సందర్భంగా బీజేపీ ఫైర్ బ్రాండ్, రామ జన్మభూమి ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉమాభారతి ఉద్వేగానికి లోనయ్యారు. ఈ ఉద్యమంలో నాడు పాల్గొన్న సాధ్వి రితంభ�
Ram Mandir | అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో మైసూర్ జిల్లాలోని ఓ గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొనేందుకు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా వెళ్లారు. అయితే ఆ గ్రామస్తులు ఎంపీని �
Anand Mahindra | శ్రీరాముడు అందరివాడు.. ఏ మతానికి అతీతుడు కాదు అని పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు. అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
Ram Mandir | గుజరాత్కు చెందిన ఓ 14 ఏండ్ల బాలిక రామమందిర నిర్మాణం కోసం ఏకంగా రూ. 52 లక్షల విరాళాలను సేకరించి ఇచ్చింది. ఇంత చిన్న వయసులో అంత నగదును సేకరించిన బాలికపై ప్రశంసల జల్లు కురుస్తోంది.