అయోధ్య రామాలయానికి భక్తులు పోటెత్తారు. గత 11 రోజుల్లో 25 లక్షల మంది బాలరాముడ్ని దర్శించుకున్నారని, విరాళాలు రూ.11.5 కోట్లు దాటాయని ఆలయ ట్రస్ట్ అధికారులు గురువారం తెలిపారు. ట్రస్ట్ కార్యాలయ ఇన్చార్జి ప్రకా�
President Droupadi Murmu: రామాలయ నిర్మాణం కోసం కొన్ని శతాబ్ధాలు ఎదురుచూశామని, ఇప్పుడు ఆ కల నెరవేరిందని రాష్ట్రపతి ముర్ము అన్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ పార్లమెంట్లో ఉభయసభలను ఉద్దేశించి ఆమ
PM Modi : అయోధ్యలో అత్యంత వైభవంగా ప్రారంభమైన రామ మందిర అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మన్ కీ బాత్లో ప్రస్తావించారు. మందిరం దేశ ప్రజలను ఎలా ఐక్యం చేసిందనే విషయాన్ని ఆయన హైలైట్ చేశారు.
అయోధ్య శ్రీరాముడి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా ఉన్నందున రాష్ర్టాల వారీగా స్లాట్లు కేటాయించాలని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు భావిస్తున్నది. ఒక్కో రాష్ర్టానికి షెడ్యూల్ కేటాయించేలా, అన్ని �
పాశ్చాత్య దేశాలతో పోల్చితే భారత ప్రజాస్వామ్యం ఎంతో పురాతనమైందని రాష్ట్రపతి ద్రౌపది ముర్మ అన్నారు. అందుకే భారత్ను ప్రజాస్వామ్యానికి తల్లి అని అంటారని పేర్కొన్నారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించ
Ayodhya | అయోధ్య రామ మందిరానికి భక్తుల తాకిడి కొనసాగుతున్నది. భారీగా తరలివచ్చిన భక్తులతో బాల రాముడు నిరంతరాయంగా దర్శనమిస్తున్నాడు. మూడోరోజు తెల్లవారు జామున 4 గంటలకు బాల రాముడి మేల్కొలుపగా.. రాత్రి 10 గంటల వరకు ద�
CM Kejriwal | భగవాన్ రాముడి నుంచి త్యాగం చేరుకుంటామని, ఆయన ఎప్పుడూ కులాన్ని నమ్మలేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఛత్రసాల్ స్టేడియంలో ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయ�
Ram Mandir | సాధారణ భక్తులకు అందుబాటులోకి వచ్చిన అయోధ్య రామయ్యను దర్శించుకొనే వారి సంఖ్య భారీగా ఉంటున్నది. తొలిరోజు 5 లక్షల మంది భక్తులు దర్శించుకోగా, రెండో రోజు (బుధవారం) 3 లక్షల మంది మూలవిరాట్ను దర్శించుకున్నా
Ram Mandir | దేశంలో ఏ ప్రతిష్టాత్మక కార్యక్రమం జరిగినా ముందుండే అంబానీ కుటుంబం (Ambani family).. అయోధ్య రామ మందిరం (Ram Mandir) కోసం కూడా తన వంతు సాయం చేసింది.
అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సోమవారం బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరుగగా, మంగళవారం నుంచి సామాన్య భక్తులకు రామయ్య దర్శనభాగ్యం కల్పించారు. వేకువజామునే ఆలయం వద్దకు లక్�