Ayodhya | అయోధ్యలో కొలువుదీరిన రామ్లల్లా విగ్రహాన్ని ‘బాలక్ రామ్’గా పిలువనున్నారు. బాల రాముడి విగ్రహానికి 22న ప్రాణ ప్రతిష్ఠ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఐదేళ్ల బాలుడిగా రాముడు దర్శనమిస్తున్న నేపథ్యంలో ‘బ
Ayodhya | అయోధ్య రామ మందిరం కల నెరవేరింది. జన్మస్థలంలోని నిర్మించిన ఆలయంలో మర్యాద పురుషోత్తముడు సాక్షాత్కరించాడు. ఈ క్రమంలో యావత్ భారతీయులు అయోధ్య బాల రాముడిని దర్శించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
Ram Idol: 250 కోట్ల ఏళ్ల క్రితం నాటి నల్లరాయిపై అయోధ్య రాముడిని చెక్కారు. ఆ బ్లాక్ గ్రానైట్ను కర్నాటకలోని గనుల నుంచి తీసుకున్నారు. ఈ గ్రానైట్ ప్రీ కాంబ్రియన్ యుగానికి చెందినట్లుగా భావిస్తున్నారు. బ్�
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్జెట్..అయోధ్యను సందర్శించేవారికి ప్రత్యేక ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొన్ని రూట్ల నుంచి అయోధ్యకు విమాన టికెట్ ధరను రూ.1,622గా నిర్ణయించింది.
Ayodhya | అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా సాగింది. అనంతరం బాల రాముడు దర్శన భాగ్యం కలిగింది. సాయంత్రం అయోధ్య నగరంలో ‘రామజ్యోతి’ వెలిగింది.
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) బీజేపీపై మండిపడ్డారు. ఆ పార్టీ మహిళా వ్యతిరేకి అని ఆరోపించారు. అందుకే వారు రాముడి గురించి మాత్రమే మాట్లాడతారని, సీత గురించి కాదని విమర్శించారు.
Pradhanmantri Suryodaya Yojana | ప్రధాని నరేంద్ర మోదీ మరో కొత్త ప్రథకాన్ని ప్రకటించారు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన (Pradhanmantri Suryodaya Yojana) ద్వారా కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభ�
Ayodhya Mosque Construction | ఉత్తరప్రదేశ్ అయోధ్యలో నిర్మించిన రామ మందిరానికి సోమవారం ప్రారంభోత్సవం జరిగింది. ఈ నేపథ్యంలో అయోధ్యలో నిర్మించనున్న మసీదుపైనా (Ayodhya Mosque Construction) ఆసక్తి నెలకొన్నది.
మహా విష్ణువును శ్రీరాముడిని తమ ఆరాధ్య దైవంగా భావిస్తుంటారు. మర్యాద పురుషోత్తముడు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో పుట్టాడని స్థలపురాణం చెబుతున్నది. అయోధ్య శ్రీరాముడి జన్మస్థలం రామ మందిరం రూపుదిద్దుకున్నది.
Ayodhya | యావత్ భారతదేశం దృష్టంతా అయోధ్య వైపే ఉన్నది. రామ మందిరం ప్రారంభోత్సవంతో పాటు రామ్లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కనుల పండువలా సాగింది. ఎన్నో శతాబ్దాల భారతీయుల కల సాకారమైంది. ఈ క్రమంలో భారతంలో పండు�
Ayodhya | ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న భారతీయుల కల సాకారమైంది. అయోధ్య రామ మందిరంలో బాల రాముడు కొలువు దీరాడు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ నుంచి అయోధ్యకు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నార�
Ayodhya Ram Mandir | మరో ఏడాదిలో అయోధ్యకు ఐదు కోట్ల మందికిపైగా పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. పంజాబ్లోని గోల్డెన్ టెంపుల్, ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి మించిన భక్తుల రద్దీ ఉంటుందని భావిస్తున్నారు.
Kerala CM Vijayan : మతం, ప్రభుత్వం మధ్య గీత సన్నగిల్లుతోందని కేరళ సీఎం విజయన్ అన్నారు. అయోధ్యలో జరిగిన రామ మందిరం ఈవెంట్లో ప్రధాని మోదీ పాల్గొనడాన్ని విజయన్ విమర్శించారు. ఒక మతపరమైన ఆరాధన క్ష�