రాంచరణ్ (Ram Charan)ఉప్పెన ఫేం బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.కాగా రాంచరణ్ మరోవైపు కన్నడ ఫిల్మ్ మేకర్ నర్తన్ (Narthan)తో కూడా సినిమా చేస్తున్నట్టు అప్డేట్ బయటకు వచ్చింది.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను మెగాస్టార్ చిరంజీవి, ఆయ�
ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లు నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు అంతర్జాతీయ అవార్డులు అందుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ
మెగా వారసుడు రామ్చరణ్ క్రేజ్ ఇప్పుడు ఖండాంతరాలు దాటింది. ఆయన సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఆర్ఆర్ఆర్ తెచ్చిన గుర్తింపును నిలబెట్టుకోవడానికి చరణ
Ram charan | ఆర్ఆర్ఆర్ విజయంతో మెగా పవర్ స్టార్ రాంచరణ్ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కొలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ ఆర్సీ15 అనే సినిమా చేస్తున్నాడు.
'ఆర్ఆర్ఆర్'తో రామ్చరణ్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటన వర్ణనాతీతం. ప్రస్తుతం అదే జోష్తో శంకర్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం చిత్రబృ�
రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రాజకీయ, సామాజికాంశాల నేపథ్య కథ ఇది. కియారా అద్వాణీ కథానాయిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రా�
Anand Mahindra Naatu Naatu | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం, మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రతో కలిసి నాటు నాటు స్టెప్పులు వేశారు.
మంత్రి కేటీఆర్కు టాలీవుడ్ స్టార్ నటుడు రామ్ చరణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను రామ్ చరణ్ గురువారం ప్రత్యేకంగా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొ�
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ రియల్ హీరో అని చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నాడు. కాగా చరణ్ తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. క్యాన్సర్తో పోరాడుతున్న ఓ చిన్నారి
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే లీకైన చరణ్ లుక్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. కాగా ఈ సినిమా తదుపరి షెడ్యూల�
శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రంలో నటిస్తున్నారు రామ్ చరణ్. ఈ పాన్ ఇండియా చిత్రంలో కియారా అద్వానీ నాయికగా నటిస్తున్నది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
రాంచరణ్ (Ram Charan), స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ ఆర్సీ 15 (RC15). ముందుగా శంకర్ టీం నిర్ణయించిన ప్రకారం ఆర్సీ 15లో రాంచరణ్, కియారా అద్వానీపై వచ్చే సాంగ్ నేడు షూట్ చేయాల్సి ఉంది. అయి�