‘ఆర్ఆర్ఆర్' చిత్రం ద్వారా అగ్రహీరోలు ఎన్టీఆర్, రామ్చరణ్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డును సాధించడంతో పాటు ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్
రాంచరణ్ (Ram Charan) పాపులర్ అమెరికన్ టీవీ షో గుడ్ మార్నింగ్ అమెరికా (Good Morning America)లో సందడి చేసిన విషయం తెలిసిందే. టీవీ షోలో పాల్గొన్న సందర్భంగా న్యూయార్క్లోని టైమ్ స్క్వేర్ వీధుల్లో అభిమానులు, ఫాలోవర్లతో కలి
రాంచరణ్ (Ram Charan) ఫిబ్రవరి 24న యూఎస్లో జరుగబోయే ఆరవ వార్షిక హెచ్సీఏ ఫిల్మ్ అవార్డ్స్ ఈవెంట్కు హాజరు కానున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా రాంచరణ్కు సంబంధించిన మరో ఆసక్తికర వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan) యూఎస్కు వెళ్లాడు. అయితే ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల (Oscars event) ఈవెంట్ జరిగేందుకు ఇంకా 20 రోజుల సమయం ఉంది. మరి రాంచరణ్ ఇన్ని రోజుల ముందు యూఎస్కు వెళ్లేందుకు కారణమేంటై �
Ramcharan | పాన్ ఇండియా ట్రెండ్లో భాషలకు అతీతంగా నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు వస్తున్నాయి. సినిమాను అన్నీ తానై నడిపించే దర్శకులకు చిత్ర పరిశ్రమల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రతిభ గల దర్శకులను
రాంచరణ్ (Ram Charan)ఉప్పెన ఫేం బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.కాగా రాంచరణ్ మరోవైపు కన్నడ ఫిల్మ్ మేకర్ నర్తన్ (Narthan)తో కూడా సినిమా చేస్తున్నట్టు అప్డేట్ బయటకు వచ్చింది.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను మెగాస్టార్ చిరంజీవి, ఆయ�
ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లు నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు అంతర్జాతీయ అవార్డులు అందుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ
మెగా వారసుడు రామ్చరణ్ క్రేజ్ ఇప్పుడు ఖండాంతరాలు దాటింది. ఆయన సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఆర్ఆర్ఆర్ తెచ్చిన గుర్తింపును నిలబెట్టుకోవడానికి చరణ
Ram charan | ఆర్ఆర్ఆర్ విజయంతో మెగా పవర్ స్టార్ రాంచరణ్ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కొలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ ఆర్సీ15 అనే సినిమా చేస్తున్నాడు.
'ఆర్ఆర్ఆర్'తో రామ్చరణ్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటన వర్ణనాతీతం. ప్రస్తుతం అదే జోష్తో శంకర్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం చిత్రబృ�
రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రాజకీయ, సామాజికాంశాల నేపథ్య కథ ఇది. కియారా అద్వాణీ కథానాయిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రా�
Anand Mahindra Naatu Naatu | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం, మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రతో కలిసి నాటు నాటు స్టెప్పులు వేశారు.