Ram charan | ఆర్ఆర్ఆర్ విజయంతో మెగా పవర్ స్టార్ రాంచరణ్ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కొలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ ఆర్సీ15 అనే సినిమా చేస్తున్నాడు.
'ఆర్ఆర్ఆర్'తో రామ్చరణ్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటన వర్ణనాతీతం. ప్రస్తుతం అదే జోష్తో శంకర్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం చిత్రబృ�
రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రాజకీయ, సామాజికాంశాల నేపథ్య కథ ఇది. కియారా అద్వాణీ కథానాయిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రా�
Anand Mahindra Naatu Naatu | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం, మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రతో కలిసి నాటు నాటు స్టెప్పులు వేశారు.
మంత్రి కేటీఆర్కు టాలీవుడ్ స్టార్ నటుడు రామ్ చరణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను రామ్ చరణ్ గురువారం ప్రత్యేకంగా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొ�
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ రియల్ హీరో అని చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నాడు. కాగా చరణ్ తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. క్యాన్సర్తో పోరాడుతున్న ఓ చిన్నారి
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే లీకైన చరణ్ లుక్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. కాగా ఈ సినిమా తదుపరి షెడ్యూల�
శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రంలో నటిస్తున్నారు రామ్ చరణ్. ఈ పాన్ ఇండియా చిత్రంలో కియారా అద్వానీ నాయికగా నటిస్తున్నది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
రాంచరణ్ (Ram Charan), స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ ఆర్సీ 15 (RC15). ముందుగా శంకర్ టీం నిర్ణయించిన ప్రకారం ఆర్సీ 15లో రాంచరణ్, కియారా అద్వానీపై వచ్చే సాంగ్ నేడు షూట్ చేయాల్సి ఉంది. అయి�
స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబో ప్రాజెక్ట్ ఆర్సీ 15 (RC15). షూటింగ్కు సంబంధించిన కొత్త అప్డేట్ బయటకు వచ్చింది. ఓ వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
డిస్ట్రిబ్యూటర్గా కెరీర్ ప్రారంభించి పాన్ ఇండియా సినిమాలను నిర్మించే స్థాయికి ఎదిగాడు టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్రాజు. మొదటి సినిమానే తన ఇంటి పేరుగా పెట్టుకుని సక్సెస్కు డెఫినేషన్గా నిలిచాడు. ఈ�
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజమౌళి స్పందించారు. ఈ మేరకు ఎమోషనల్ పోస్ట్ చేశారు.