ఐపీఎల్లో అత్యధిక అభిమానగణం కలిగిన ఫ్రాంచైజీలలో ఒకటైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు కొత్త సారథి వచ్చాడు. హేమాహేమీలు సారథ్యం వహించిన ఆర్సీబీని ఈ సీజన్లో మధ్యప్రదేశ్ క్రికెటర్ రజత్
Rajat Patidar: ఆర్సీబీకి కొత్త కెప్టెన్ వచ్చేశాడు. రజత్ పటిదార్ను కెప్టెన్గా ఆర్సీబీ నియమించింది. 2025 సీజన్కు అతను ఆ బాధ్యతలు చేపట్టనున్నాడు. పటిదార్కు కింగ్ కోహ్లీ కంగ్రాట్స్ తెలిపాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ముంబై, మధ్యప్రదేశ్ ఫైనల్లోకి దూసుకెళ్లాయి. శుక్రవారం జరిగిన తొలి సెమీస్లో ముంబై 6 వికెట్ల తేడాతో బరోడాపై ఘన విజయం సాధించింది. బరోడా మొదట నిర్ణీత 20 ఓవర్లలో 158/7 స్కోరు చేస�
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తప్పటడుగులు వేసి తగిన మూల్యం చెల్లించుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ
RCB vs DC : ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారిన వేళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) వరుసగా ఐదో విక్టరీ కొట్టింది. కీలకమైన రెండు పాయింట్ల కోసం జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)ను ఢిల్లీ చిత్తుగా ఓడింద�
RCB vs DC : ప్లే ఆఫ్స్ ఆశలు సన్నగిల్లిన వేళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) బ్యాటర్లు చితక్కొట్టారు. చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను ఉతికేస్తూ ఆర్సీబీ రజత్ పాటిదార్(52) అర్ధ సెంచర�
RCB vs DC : చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ హిట్టర్ రజత్ పాటిదార్(52) అర్ధ సెంచరీ బాదాడు. రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న అతడు యాభైతో జట్టుకు అండగా నిలిచాడు.
ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసులోనే ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా నాలుగో విజయంతో కదం తొక్కింది. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్ మ్యాస్ట్రో విరాట్ కోహ్లీ క్ల�