IND vs SA | ఐపీఎల్లో అద్భుతంగా రాణించి, ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా పట్టుదలగా ఆడి, చివరకు టీమిండియా నుంచి పిలుపు అందుకున్నాడు మధ్యప్రదేశ్ కుర్రాడు రజత్ పటీదార్.
ఐపీఎల్లో పరుగుల వరద పారించిన రజత్ పాటిదార్తో పాటు.. దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్న బెంగాల్ పేసర్ ముఖేశ్ కుమార్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. రోహిత్ సారథ్యంలోని టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్
న్యూజిలాండ్ ‘ఎ’ జట్టుతో జరుగుతున్న అనధికారిక మూడో టెస్టుపై భారత్ ‘ఎ’ పట్టు బిగిస్తున్నది. సొంతగడ్డపై పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటూ ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నది.
రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ చరిత్ర సృష్టించింది. 41 సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై జట్టును మట్టి కరిపించి తమ తొలి టైటిల్ ముద్దాడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు సర్ఫరాజ్ ఖాన్ (134), యశస్వి �
ధనాధన్ సెంచరీతో విజృంభణ లక్నోపై బెంగళూరు అద్భుత విజయం క్వాలిఫయర్-2లో ఆర్సీబీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అదరగొట్టింది. తాము మనసు పెట్టి ఆడితే ప్రత్యర్థి ఎవరైనా బలాదూర్ అన్నట్లు విజృంభించ�
అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లోరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఏబీ డివిలియర్స్(75 నాటౌట్: 42 బంతుల్లో 3ఫోర్లు, 5సిక్సర�