ఐపీఎల్ ప్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్ యాజమాన్య హక్కులు మరోసారి చేతులు మారనున్నాయి. భారత్కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మి ఎన్.మిట్టల్ కుటుంబం రాయల్స్ జట్టును కొనుగోలు చేసింది. మరో ప్రముఖ వ
Rajasthan Royals : ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) మరోసారి చేతులు మారింది. బ్రిటన్లో నివసిస్తున్న లక్ష్మి మిట్టల్ (Lakshmi Mittal) రాజస్థాన్ జట్టును భారీ ధరకు దక్కించుకున్నాడు.
ఐపీఎల్-19లో హ్యాట్రిక్ పరాభవాల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ గెలుపుబాట పట్టింది. రాజస్థాన్ రాయల్స్ను వారి సొంత మైదానంలో చిత్తుచేస్తూ సీజన్లో నాలుగో విజయాన్ని నమోదుచేసింది.
జస్థాన్ రాయల్స్ ఆఫ్ ఫీల్డ్ వివాదాలు జట్టు సంస్కృతికి మంచిది కాదని హెడ్కోచ్ కుమార సంగక్కర అభిప్రాయపడ్డాడు. ఇటీవల రాయల్స్ సారథి రియాన్ పరాగ్ ఈ-సిగరెట్ (వేపింగ్) తాగుతూ కెమెరా కంటికి చిక్కాడు.
రాజస్థాన్ రాయల్స్ సారథి రియాన్ పరాగ్ చిక్కుల్లో పడ్డాడు. పంజాబ్తో మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్లో అతడు ఈ-సిగరెట్ తాగుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవడంతో ఈ ఘటన వె
ఐపీఎల్-19లో ఓటమన్నదే లేకుండా సాగిన పంజాబ్ కింగ్స్కు రాజస్థాన్ రాయల్స్ ఝలక్ ఇచ్చింది. వరుస విజయాలతో జోరుమీదున్న కింగ్స్కు అడ్డుకట్ట వేసి సీజన్లో తొలి పరాభవాన్ని రుచి చూపించింది.
Vaibhav Sooryavanshi : ప్రపంచస్థాయి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న ఈ కుర్రాడు ఎక్కడ కనపడినా సెల్ఫీ ప్లీజ్.. ఒక్క ఫొటో అని అభిమానులు గుమికూడుతున్నారు. పదిహేనేళ్లున్న వైభవ్ తన వయసుకు తగ్గ అల్లరితో ఆశ్చర్యపరుస్తున్నాడు.
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్)వరుస విజయాలతో దూసుకెళుతున్నది. శనివారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ సీజన్లో ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఐదు పరాభవాల (ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు) తర్వాత కోల్కతా నైట్రైడర్స్ ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. అన్ని విభాగాల్లో విఫలమవుతూ ఇంటాబయటా తీవ్ర విమర్శల పాలవుతున్న కేకేఆ