ప్రభుత్వ విద్యా రంగాన్ని పటిష్ట పరచడంలో టీఎస్ యూటీఎఫ్ సంఘ సభ్యులు ముందుండాలని, సంఘ ఉపాధ్యాయులు పనిచేసే ఆయా ప్రాంతాల్లో పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలల్లో స్టడీ అవర్ నిర్వహణకు అదనపు సమయం కేటాయించాలని ట
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 నవంబర్ 6 నుండి 18 వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న నల్లగొండ జిల్లా ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి ఇంతవరకు రెమ్యూనరేషన్ చెల్లించలేదని, రెమ్యూనరేషన్ వ�
ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. అల్వాల్ సర్కిల్, నేరేడ్మెట్, మల్కాజిగిరి, మౌలాలి డివిజన్లలో గురువారం పాదయాత్ర చేసి సమావేశాలలో అభ్యర్థి రాజశేఖర్�
తాము సెటిలర్స్ కాదని, పక్కా తెలంగాణవాసులమని గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి హనుమంతరెడ్డి పేర్కొన్నారు.
మహానగరంలో శరవేగంగా విస్తరిస్తున్న హైరైజ్ కల్చర్కు అనువైన నిర్మాణ రంగంలో ఆధునిక సాంకేతికతపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లుగా క్రెడాయ్ హైదరాబాద్ నూతన అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.
రామాయంపేట, అక్టోబర్ 16: సీఎం ప్రత్యేక కార్యదర్శి పెంటపర్తి రాజశేఖర్రెడ్డి మాతృమూర్తి రత్నమ్మ అనారోగ్యంతో ఆదివారం మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్లోని దవాఖానకు వెళ్లి బాధిత �
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితుల నుంచి సేకరించిన సాక్ష్యాధారాలను సిట్ శనివారం కోర్టుకు సమర్పించింది. ఫోన్లు, బ్యాంక్ లావాదే వీలకు సంబంధించిన పత్రాలతో పాటు ఇతర వస్తువులన్నింటినీ కోర్టుకు �
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు రాజశేఖర్రెడ్డి బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల 14 మంది నిందితులకు హాజరుకానవసరం లేదని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో చార్జ్షీట్ దాఖలు చేసే
పతి ఔర్ పత్ని కలిసి టీఎస్పీఎస్సీ పరీక్షలు రాశారు.. భార్య కోసం ఒకరు ప్రశ్నాపత్రం కొనుగోలు చేయగా.. మరొకరు భార్యతో కలిసి ప్రశ్న పత్రం విక్రయం దందా చేశాడు.