ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య (Beerla Ilaiah) అన్నారు. గ్రామాలలో మౌలిక వసతుల కల్పించడం ద్వేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. శనివారం రాజాపేట మండలంలోని పాముక�
పెండింగ్లో ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సిబ్బందికి సూచించారు. బుధవారం రాజాపేట, తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల తాసీల్దార్ కార్యాలయాలను ఆయన ఆకస�
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కొమురయ్య ఫ్లెక్సీకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించార�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బేగంపేట గ్రామ రైతుల నుంచి కాళేశ్వరం కాల్వ పనులకు కోసం సేకరించిన భూమికి వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం తాసీల్ద�
యాదాద్రి భువనగిరి జిల్లా పంచాయతీ అధికారి సునంద మంగళవారం రఘునాథపురంను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ రికార్డులను, ఉపాధి హామీ పనుల్లో చెల్లించిన రికార్డులను పరిశీలించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని నెమిల గ్రామంలో జాతీయ మాంస పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి.బసవారెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు మంగళవారం ఉచితంగా పెరటి కోళ్లను పంపిణీ చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని పాముకుంటలో బడిబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎంఈఓ రమేశ్, ప్రధానోపాధ్యాయులు ధనలక్ష్మి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని నెమీలే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నియోజకవర్గ యువజన నాయకుడు మోత్కుపల్లి బాలకృష్ణ ఇటీవల ప్రమాదానికి గురయ్యాడు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రఘునాధపురంలో శనివారం హైదరాబాద్ ఉప్పల్ శ్రీ అభయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడిలో భాగంగా హైదరాబాద్కు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను యాదాద్రి భువనగిరి జిల్ల�
సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతున్నప్పుడు అనేకమార్లు అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులు అడ్డుకోవడం నీతి మాలిన చర్య అని బీఆర్ఎస్ రాజపేట మండలాధ్యక్షుడ
సూర్యాపేట జిల్లాలోని రాజాపేటను కరువు మండలంగా ప్రకటించాలని సీపీఐ మండల కార్యదర్శి చిగుళ్ల లింగం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని సింగారం గ్రామంలో ఎండిపోయిన వరి పంట పొలాలను ఆయన పరిశీలిం�
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను అడ్డుకుంటారన్న నేపథ్యంలో బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట (Rajapeta) మండల కేంద్రంతో పాటు గ్రామాల్లోని ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఉదయం, రాత్రి చలి వనికిస్తుండడంతో మంటలు కాగుతూ కనిపిస్తున్నారు. గత వారం రోజులుగా వాతావరణ మార్పులతో ఉష్