యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రేణికుంట గ్రామంలో పిడుగుపాటుతో బండి మల్లయ్యకు చెందిన 50 మేకలు, గొర్రెలు మృతి చెందాయి. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య శనివార
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని కొండ్రెడ్డిచెరువు తాజా మాజీ సర్పంచ్ చెరుకు విజయాకనకయ్య శనివారం ఉపాధి హామీ పథకంలో కూలీగా పనుల్లో పాల్గొన్నారు.
బడి బయట పిల్లలందరినీ ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట ఎంఈఓ చందా రమేశ్ కోరారు. మంగళవారం మండలంలోని కొత్తజాలలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు.
భవనం ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు నిచ్చెన పైనుంచి జారి పడడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం సింగారంలో మంగళవారం జరిగింది.
రాజాపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోని రావి చెట్టు ఇందుకు నిదర్శనంలా దర్శనమిస్తుంది. దాదాపు ఏడున్నర దశాబ్దాల వయస్సున్న ఈ చెట్టు ఇటీవల పూర్తిగా ఆకులు రాల్చి మోడుగా మారింది
ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య (Beerla Ilaiah) అన్నారు. గ్రామాలలో మౌలిక వసతుల కల్పించడం ద్వేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. శనివారం రాజాపేట మండలంలోని పాముక�
పెండింగ్లో ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సిబ్బందికి సూచించారు. బుధవారం రాజాపేట, తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల తాసీల్దార్ కార్యాలయాలను ఆయన ఆకస�
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కొమురయ్య ఫ్లెక్సీకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించార�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బేగంపేట గ్రామ రైతుల నుంచి కాళేశ్వరం కాల్వ పనులకు కోసం సేకరించిన భూమికి వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం తాసీల్ద�
యాదాద్రి భువనగిరి జిల్లా పంచాయతీ అధికారి సునంద మంగళవారం రఘునాథపురంను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ రికార్డులను, ఉపాధి హామీ పనుల్లో చెల్లించిన రికార్డులను పరిశీలించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని నెమిల గ్రామంలో జాతీయ మాంస పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి.బసవారెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు మంగళవారం ఉచితంగా పెరటి కోళ్లను పంపిణీ చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని పాముకుంటలో బడిబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎంఈఓ రమేశ్, ప్రధానోపాధ్యాయులు ధనలక్ష్మి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని నెమీలే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నియోజకవర్గ యువజన నాయకుడు మోత్కుపల్లి బాలకృష్ణ ఇటీవల ప్రమాదానికి గురయ్యాడు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్