యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం నేమిలె గ్రామంలో కోకట్ల నరసింహులు ఇటీవల మృతి చెందాడు. విషయం తెలుసుకున్న 2005-06 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు బుధవారం మిత్రుడి కుటుంబాన్ని పరామర్శించి రూ.32 వేల ఆర్థ�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని నెమిలే క్రాస్ రోడ్ వద్ద మంగళవారం యాదగిరిగుట్ట ట్రాఫిక్ ఎస్ఐ దేవేందర్ ఆధ్వర్యంలో సిబ్బంది విస్తృతంగా వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాలు నడిపే వారి హెల్�
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిర్వాహకులు, లారీ డ్రైవర్లు రైతుల వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల వ్యవసాయ అధికారి పద్మజ హెచ్చరించారు.
పహాల్గాం ఘటనకు ప్రతికార చర్యే ఆపరేషన్ సింధూర్ అని బీఆర్ఎస్ రాజాపేట మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్ అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో ఆపరేషన్ సిందూర్కు సంఘీభావంగా బ�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో గురువారం ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా కేక్
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ కుంభమేళాను తలపించి చరిత్రలో నిలిచిపోనుందని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం రాజాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమ�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని కొండ్రెడ్డి చెరువులో తాగునీటి సమస్య నెలకొంది. బిందెడు నీటి కోసం పబ్లిక్ నల్లాల వద్ద మహిళలు పడిగాపులు కాస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై మే 20న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జెల్లా బాహూపేట వెంకటయ్య, మండల కార్యదర్శి చిగుర్ల లింగం అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రేణికుంట గ్రామంలో పిడుగుపాటుతో బండి మల్లయ్యకు చెందిన 50 మేకలు, గొర్రెలు మృతి చెందాయి. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య శనివార
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని కొండ్రెడ్డిచెరువు తాజా మాజీ సర్పంచ్ చెరుకు విజయాకనకయ్య శనివారం ఉపాధి హామీ పథకంలో కూలీగా పనుల్లో పాల్గొన్నారు.
బడి బయట పిల్లలందరినీ ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట ఎంఈఓ చందా రమేశ్ కోరారు. మంగళవారం మండలంలోని కొత్తజాలలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు.
భవనం ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు నిచ్చెన పైనుంచి జారి పడడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం సింగారంలో మంగళవారం జరిగింది.
రాజాపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోని రావి చెట్టు ఇందుకు నిదర్శనంలా దర్శనమిస్తుంది. దాదాపు ఏడున్నర దశాబ్దాల వయస్సున్న ఈ చెట్టు ఇటీవల పూర్తిగా ఆకులు రాల్చి మోడుగా మారింది