రాజాపేట మండలంలోని నేమిల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మండల పశు వైద్యాధికారి చంద్రారెడ్డి విద్యార్థులకు రేబిస్ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో రాజాపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన 11వ జోనల్ స్థాయి క్రీడా పోటీల్లో వివిధ పాఠశాలల నుండి వచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొ�
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం రాజాపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 11వ జోనల్ స్థాయి క్రీడలు బాలుర విభాగంలో రెండో రోజు వివిధ పాఠశాలల నుండి వచ్చి
రాజాపేట మండలం కేంద్రంలోని ఠాకూర్ స్వరన్ పాల్సింగ్ వ్యవసాయ క్షేత్రాన్ని శనివారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు సందర్శించారు.
బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధనే లక్ష్యంగా బీసీ సంఘాల పిలుపు మేరకు శనివారం రాజాపేట మండల కేంద్రంలో నిర్వహించిన బంద్ లో బీసీ సంఘంతో పాటు బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, ఎమ్మార్పీఎస్, వివిధ కుల
బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై హైకోర్టు విధించిన స్టే ను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జూకంటి ప్రవీణ్ కుమార్ అన
ఆర్టీసీ బస్సులు రాక పాఠశాలకు సమయం అయిపోతున్నదని ఆందోళనతో ఆటో ఎక్కిన విద్యార్థులు ప్రమాదానికి గురైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం సోమారం గ్రామానికి చెందిన విద్య�
వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం రాజాపేట మండలం చల్లూరు గ్రామంలో పల్లె దవాఖానని ఆ�
స్థానిక ఎన్నికల్లో రాజాపేట మండలంలోని పాముకుంట గ్రామానికి ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ సోమవారం గ్రామ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా కలెక్టర్ హనుమంతరావు, తాసీల్ద�
విజయ డైయిరీపై కన్నతల్లి ప్రేమ చూపిస్తూ మదర్ డైయిరీపై సవతి తల్లి ప్రేమను ఒలకబోస్తున్నారని ఉమ్మడి నల్లగొండ- రంగారెడ్డి జిల్లాల మదర్ డైరీ డైరెక్టర్ సందిల భాస్కర్ గౌడ్ అన్నారు. శనివారం రాజాపేట మండల కేంద్రం�
పండుగల సమయంలో ఊర్లకు వెళ్లే ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని యాదగిరిగుట్ట రూరల్ సీఐ శంకర్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేసియా నిధులు విడుదల చేసి బాధిత గీత కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలగోని జయరాములు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం రా�