నేను 70 ఏళ్ల నుంచి వ్యవసం జేస్తున్న, మందు సంచి కోసం గింత తిప్పలు ఎప్పుడు చూడలే అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బేగంపేట చెందిన వృద్ధ రైతు చిక్కుడు భిక్షపతి ఆవేదన వ్యక్తం చేశాడు.
బస్తా యూరియా కోసం రైతన్నలు పడరాని పాట్లు పడుతున్నారు. ఇచ్చే ఒక్క బస్తా యూరియా కోసం ఉదయం నుంచి పడిగాపులు కాసినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ బాధలు ఇలా ఉంటే యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట రైతులకు యూరియ�
భారీ వర్షాలతో పంట, ప్రాణ నష్టం జరిగితే బాధితులను పరామర్శించి పరిహారం ఇవ్వాలన్న సోయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయమని ప్రభుత్వ మాజీ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డ�
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పర్మిషన్ తీసుకుని చాటు ప్రదేశాల్లో డంప్ చేసి లారీల్లో ఆక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ఇసుక మాఫియాపై ఉక్కు పాదం మోపనున్నట్లు యాదగిరిగుట్ట రూరల్ సీఐ ఎం.శంకర్ హెచ్చరించారు.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల - రాజాపేట అధ్యాపకుడు బామండ్ల రాజు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్కు ఎంపికయ్యాడు. ఉస్మానియా యూనివర్సిటీలో నీల జంగయ్య కవిత్వం సమగ్ర అంశంపైన వెలుదండ నిత్యానం�
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం రాజాపేట మండలంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, యునాని ఆస్పత్రిని ఆ
రాజాపేట మండలం పారుపల్లిలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం గ్రామంలో పప్పు జాతి పశుగ్రాసాల పెంపకంపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పప్పు జాతి పశుగ్రాసాల రకాలు, మేలైన విత్తనాలు వాటి
ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డిని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదని, వెంటనే వారు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ �
పాడి రైతుల బకాయి బిల్లులు వెంటనే చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మదర్ డైయిరీ మాజీ డైరెక్టర్ చింతలపూరి వెంకటరామిరెడ్డి, రాజాపేట పాల సొసైటీ చైర్మన్ సంధిల భాస్కర్ గౌడ్ హెచ్చరించారు.
రైతులు భూ సమస్యలను పరిష్కరించుకోవాలని రాజాపేట తాసీల్దార్ అనిత అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని కాల్వపల్లిలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుత�
తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీల్లో ఐదు సంవత్సరాల పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి గ్రామాలను అభివృద్ధి చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని మాజీ సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు �
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీల వేతన బకాయిలు విడుదల చేయాలని, పట్టణ పేదలకు ఉపాధి పని కల్పించాలని, రోజు కూలీ రూ.600 ఇవ్వాలని, 200 రోజుల పని దినాలు కల్పించాలని కోరుతూ ఈ నెల 30న యాదాద్రి భువనగిరి కలెక్టర్ కార్యాలయ�
కాంగ్రెస్ పార్టీ నాయకులు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పాలనలో ఇచ్చిన హామీలు నీటి మూటలే అని తేలిపోయాయని మాజీ సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్ రెడ్డి, రాజాపేట మండల జలసాధన