రాజాపేట మండలం పారుపల్లిలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం గ్రామంలో పప్పు జాతి పశుగ్రాసాల పెంపకంపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పప్పు జాతి పశుగ్రాసాల రకాలు, మేలైన విత్తనాలు వాటి
ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డిని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదని, వెంటనే వారు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ �
పాడి రైతుల బకాయి బిల్లులు వెంటనే చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మదర్ డైయిరీ మాజీ డైరెక్టర్ చింతలపూరి వెంకటరామిరెడ్డి, రాజాపేట పాల సొసైటీ చైర్మన్ సంధిల భాస్కర్ గౌడ్ హెచ్చరించారు.
రైతులు భూ సమస్యలను పరిష్కరించుకోవాలని రాజాపేట తాసీల్దార్ అనిత అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని కాల్వపల్లిలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుత�
తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీల్లో ఐదు సంవత్సరాల పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి గ్రామాలను అభివృద్ధి చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని మాజీ సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు �
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీల వేతన బకాయిలు విడుదల చేయాలని, పట్టణ పేదలకు ఉపాధి పని కల్పించాలని, రోజు కూలీ రూ.600 ఇవ్వాలని, 200 రోజుల పని దినాలు కల్పించాలని కోరుతూ ఈ నెల 30న యాదాద్రి భువనగిరి కలెక్టర్ కార్యాలయ�
కాంగ్రెస్ పార్టీ నాయకులు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పాలనలో ఇచ్చిన హామీలు నీటి మూటలే అని తేలిపోయాయని మాజీ సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్ రెడ్డి, రాజాపేట మండల జలసాధన
ఉపాధ్యాయులు శిక్షణను సద్వినియోగం చేసుకుని విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా డీఈఓ కందుల సత్యనారాయణ అన్నారు. రాజాపేట బాలుర ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ప్రాథమి�
ఆరుద్ర కార్తె పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేవి ఆరుద్ర పురుగులు (Red Velvet Mites). వాతావరణం చల్లబడి, తొలకరి జల్లులు కురవగానే నల్లని నేలపై ఇవి ఎర్రని బొట్లుగా మెరుస్తూ కనిపిస్తాయి. అయితే ఈసారి కొద్దిగా ముందే వచ్చేశా
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం జాల గ్రామానికి చెందిన టాగూర్ గణేశ్సింగ్ కుమార్తె సన అనారోగ్యంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న గణేశ్సిం�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా రవీందర్రెడ్డి సోమవారం బాధ్యతలను స్వీకరించారు.
సస్పెన్షన్కు గురైన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం దూది వెంకటాపురం సెక్టార్ ఏఈఓ ప్రీణీతను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దూది వెంకటాపురం ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రై�
నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ సేవలు వినియోగించుకోవాలని మహమ్మద్ ఆలీ షరీఫ్ కోరారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో ఎల్ఎఫ్సీ ప్రోగ్రాం కార్యక్రమంలో భాగంగా బ్యాంక్ అంది�