పెండింగ్లో ఉన్న పాల బిల్లులు చెల్లించాలని కోరుతూ రాజాపేట మండలంలోని సింగారం గ్రామ పాడి రైతులు శనివారం రాజాపేట మండల కేంద్రంలోని పాల శీతలీకరణ కేంద్ర గేట్కు తాళం వేసి నిరసన తెలిపారు.
తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, రాజాపేట మండలం రేణికుంట గ్రామానికి చెందిన బూరుగు ధర్మారెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం ఆయన పార్ధీవ దేహాన్ని కడసారి చూడడానికి చుట్టుపక్కల గ్రామాల న�
తెలంగాణ ఉద్యమ సీనియర్ నేత, బీఆర్ఎస్ రాజాపేట మండల ఫౌండర్ బూరుగు ధర్మారెడ్డి మరణం తీరని లోటు అని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. ధర్మారెడ్డి మరణం పట్ల గురువారం ఆయన ఒక ప్రకటనలో తీవ్ర ద
నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల మదర్ డైయిరీ సంస్థ పెండింగ్ పాల బిల్లులను వెంటనే చెల్లించాలని బుధవారం రాజాపేట మండలంలోని పారుపల్లి పాడి రైతులు పాల కేంద్రం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
రాజాపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులు బుధవారం ఎడ్యుకేషనల్ టూర్లో భాగంగా రాజాపేటకు చెందిన సీడీఎఫ్డీ సీనియర్ సైంటిస్ట్ ఎలగందుల నరేశ్ ఆధ్వర్యంలో..
రాజాపేట మండలంలోని దూది వెంకటాపురంలో రూ.4 కోట్లతో ఏర్పాటు చేస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులను బుధవారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
తరుగు పేరుతో మిల్లర్లు దోపిడీ చేస్తే సహించేదే లేదని రాజాపేట మండల వ్యవసాయ అధికారి పద్మజ అన్నారు. మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరుగు చేస్తున్నారన్న విషయం తెలు�
రాజాపేట మండలం చల్లూరులో బొంత సుధాకర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ మెడిసిటీ హాస్పిటల్ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించింది. ఈ వైద్య శిబిరంలో పలువురికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందు
ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. సోమవారం రాజాపేట మండలంలోని గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాజాపేట మండల నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రాపోలు మధుసూదన్, మహిళా ఉపాధ్యక్షులుగా విజయలక్ష్మి, ఉపాధ్యక్షులుగా దార్ల రామకృష్ణ, ప్రధాన
రాజాపేట మండలంలోని నేమిల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మండల పశు వైద్యాధికారి చంద్రారెడ్డి విద్యార్థులకు రేబిస్ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..