రాజాపేట మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో ఈ నెల 21న నిర్వహించే భక్త మార్కండేయ జయంతి ఉత్సవ కరపత్రాలను సోమవారం మండల కేంద్రంలో దేవాలయ కమిటీ అధ్యక్షుడు ఆడెపు లక్ష్మీనారాయణ, పద్మశాలి సంఘం జిల్లా �
బీఆర్ఎస్ రాజాపేట మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేష్కు ఇటీవల ప్రమాదవశాత్తు చేతులకు మంట అంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం విషయం తెలుసుకున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ ర�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బేగంపేట శివారులో పులి సంచరిస్తుందన్న సమాచారంతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. గ్రామ పరిధిలోని నీల బాలకృష్ణ వ్యవసాయ బావి వైపు పులి సంచరిస్తున్నట్లు, శు
గ్రామంలో ఇంటింటికి వాటర్ క్యాన్లు పంపిణీ చేయడం అభినందనీయమని రాజాపేట మండలం పారుపల్లి సర్పంచ్ మోత్కుపల్లి జ్యోతి ప్రవీణ్ అన్నారు. గురువారం పారుపల్లిలో కట్కూరి మల్లారెడ్డి జ్ఞాపకార్థం చక్రిపురం చౌరస్
గ్రామాల్లో వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం రాజాపేట మండలంలోని బసంతాపురం గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇ
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన అందిస్తున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ నయవంచక పాలన అందిస్తుందని ప్రభుత్వ మాజీ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం రాజాపేట�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట (Rajapet) మండలం నెమిల గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకున్నది. మోత్కుపల్లి బాలకిషన్ (33) పచ్చకామెర్లతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.
రాజాపేట గురుకుల పాఠశాలలో జరిగిన గొడవ నేపథ్యంలో అధికారులు, పోలీసులు బుధవారం విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్ అనంతరం భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్ ఫస్టియర్, సెకండ
అందరూ నిద్రిస్తున్న క్రమంలో అర్ధరాత్రి పదోతరగతి విద్యార్థిని ఇంటర్ విద్యార్థులు చితకబాది గాయపర్చారు. ఇంస్టాగ్రామ్లో ఈ సంఘటన వైరల్ కావడంతో మంగళవారం వెలుగులోకి వచ్చింది. మోటకొండూరు మండలం చాడ గ్రామా�
అందరూ నిద్రిస్తున్న క్రమంలో అర్ధరాత్రి పదో తరగతి విద్యార్థిని ఇంటర్ విద్యార్థులు చితకబాది గాయపరిచారు. ఇన్స్టాగ్రామ్లో వైరల్ కావడంతో సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. మోటకొండూరు మండలం చాడ గ్రామాన�
పెండింగ్లో ఉన్న పాల బిల్లులు చెల్లించాలని కోరుతూ రాజాపేట మండలంలోని సింగారం గ్రామ పాడి రైతులు శనివారం రాజాపేట మండల కేంద్రంలోని పాల శీతలీకరణ కేంద్ర గేట్కు తాళం వేసి నిరసన తెలిపారు.
తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, రాజాపేట మండలం రేణికుంట గ్రామానికి చెందిన బూరుగు ధర్మారెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం ఆయన పార్ధీవ దేహాన్ని కడసారి చూడడానికి చుట్టుపక్కల గ్రామాల న�
తెలంగాణ ఉద్యమ సీనియర్ నేత, బీఆర్ఎస్ రాజాపేట మండల ఫౌండర్ బూరుగు ధర్మారెడ్డి మరణం తీరని లోటు అని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. ధర్మారెడ్డి మరణం పట్ల గురువారం ఆయన ఒక ప్రకటనలో తీవ్ర ద