యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని చల్లూరు గుట్టల్లో 322 సర్వే నెంబర్లలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్తో పాటు ప్రభుత్వ భూమిని సంరక్షించి అక్రమ మైనింగ్పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయక�
వేసవి కాలంలో గ్రామాల్లో దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని రాజాపేట ఎస్ఐ లింగారెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. దొంగతనాలు జరగకుండా గ్రామస్తులు జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరం అన్నారు. ఇంటి ఆవరణలో..
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం చల్లూరు క్రషర్ వ్యవహారంలో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చేసిన సవాలును బీఆర్ఎస్ పార్టీగా ఆలేరు నియోజకవర్గం బీఆర్ఎస్ నేత కల్ల�
రాజాపేట మండలం చల్లూరు గ్రామంలోని 322 సర్వే నెంబర్ క్రషర్ వ్యవహారంలో చర్చకు సిద్ధమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చేసిన సవాల్ ను స్వాగతిస్తున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ
రాజాపేట మండలంలోని కొత్తజాలలో సోమవారం తాత్కాలిక రేషన్ షాపును గ్రామ సర్పంచ్ ఠాకూర్ లావణ్య ధర్మేందర్ సింగ్, తాసీల్దార్ ప్రదీప్ కుమార్, ఆర్ఐ నరసింహులు ప్రారంభించారు. ఈ సందర్భంగా తాత్కాలిక రేషన్ షాప్ ఏర్పాట�
సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించడం తగదని బీఆర్ఎస్ రాజాపేట మండల అధ్యక్షుడు సట్టు తిరుమలేష్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నర్సాపు�
రాజాపేట మండలం చల్లూరు గుట్టల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా కొనసాగుతున్న మైనింగ్ దందాపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్టు తిరుమలేష్ డిమాండ్ చేశారు. సోమవారం రాజాపేట మండలంలోని చల్ల�
రాజాపేట మండలంలోని కుర్రారం గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు బూరుగు పోశెట్టి (60) తాటి చెట్టు ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు మోకు జారి కింద పడగా..
వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రాజాపేట మండలంలోని బసంతాపురం గ్రామంలో శనివారం సర్పంచ్ మెండు రత్నమాల సత్తిరెడ్డి నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న రెండు బోర్లలో..
రాజాపేట మండలంలోని రఘునాథపురం వాగులోని చెక్ డ్యాం వద్ద గ్రామ సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. తెలం
రాజాపేట మండలంలోని కాల్వపల్లి గ్రామానికి చెందిన ఇంజ మహేశ్ను విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జేఏసీ భువనగిరి డివిజన్ చైర్మన్గా ఎంపిక చేసినట్లు టీజీ ఎస్పీడీసీఎల్ కంపెనీ కో చైర్మన్..
తెలంగాణలో కరువు నేల తడపాలని తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథుడిలా ముందు చూపుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మండు వేసవిలో వాగులు వంకలు సైతం పొంగిపొర్లుతున్నాయి. కెసీఆర్ విజన
గ్రామ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు అన్నారు. సోమవారం రాజాపేట మండలంలోని దూదివెంకాటాపురం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ�
వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాజాపేట మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు బీజేపీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు.