వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రాజాపేట మండలంలోని బసంతాపురం గ్రామంలో శనివారం సర్పంచ్ మెండు రత్నమాల సత్తిరెడ్డి నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న రెండు బోర్లలో..
రాజాపేట మండలంలోని రఘునాథపురం వాగులోని చెక్ డ్యాం వద్ద గ్రామ సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. తెలం
రాజాపేట మండలంలోని కాల్వపల్లి గ్రామానికి చెందిన ఇంజ మహేశ్ను విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జేఏసీ భువనగిరి డివిజన్ చైర్మన్గా ఎంపిక చేసినట్లు టీజీ ఎస్పీడీసీఎల్ కంపెనీ కో చైర్మన్..
తెలంగాణలో కరువు నేల తడపాలని తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథుడిలా ముందు చూపుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మండు వేసవిలో వాగులు వంకలు సైతం పొంగిపొర్లుతున్నాయి. కెసీఆర్ విజన
గ్రామ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు అన్నారు. సోమవారం రాజాపేట మండలంలోని దూదివెంకాటాపురం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ�
వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాజాపేట మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు బీజేపీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్యులకు సూచించారు. శుక్రవారం రాజాపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక�
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి కందుల సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం రాజాపేట ఎంఆర్సీ కార్యాలయంలో ఎంఈఓ చందా రమేశ్ అధ్యక్షతన..
పెండింగ్లో ఉన్న కాళేశ్వరం కాల్వ పనులు వెంటనే పూర్తి చేసి గొలుసు కట్టు చెరువులు నింపాలని కాంగ్రెస్ సీనియర్ జిల్లా నాయకుడు, రాజాపేట మాజీ సర్పంచ్ వంచ వీరారెడ్డి మంగళవారం ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరా�
చెరువుల్లో నీటి చుక్క లేక భూగర్భ జలాలు అప్పుడే అడుగంటడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి. దాంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రాజాపేట మండలంలోని పాముకుంట గ్రామానికి చెందిన సామల మురళికి చెందిన వ్యవసాయ పొల�
రాజాపేట మండలంలోని దూది వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎస్జీఎఫ్ అండర్–14 బాల బాలికల రాష్ట్రస్థాయి స్టాఫ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం విజయలక్ష్మి, పీడీ మధు శనివారం తెలిపార�
రాజాపేట మండలంలోని రఘునాధపురం ప్రాథమిక పాఠశాలకు రూ.26 వేల విలువ గల సౌండ్ సిస్టంను శనివారం యాదగిరిగుట్ట మండలం చిన్న గౌరాయపల్లి సర్పంచ్ బోగ లక్ష్మీనారాయణ అందజేశారు.
మహిళ అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జూకంటి ప్రవీణ్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రాజాపేట మండల కేంద్రంల
రాజాపేట మండలంలోని నేమిలే గ్రామానికి చెందిన గీత కార్మికుడు పాల సిద్దులు ఇటీవల తాటిచెట్టు పైనుండి పడి మృతి చెందాడు. సిద్దులు రాజాపేట ఎస్బీఐ బ్యాంక్లో..