యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు ప్రాంతాల్లో సంచరించిన పులి జనగామ జిల్లాలోకి ప్రవేశించిందని జిల్లా ఫారెస్ట్ అధికారి సుధాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం రాజాపేట మండలంలోని బసంతాపురంలో పులి దాడిలో మృతి చెం�
యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం రాజాపేట మండలం బ�
కోరిన కోరికలు తీర్చి కొంగుబంగారంగా నిలిచే తెలంగాణ ప్రజల ఆరాధ్య దేవతలైన సమ్మక్క సారక్క వనదేవతల జనజాతర ఎల్లమ్మ బోనాలతో మంగళవారం రాజాపేట మండలంలోని చిన్నమేడారంలో వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మండలంలో�
రాజాపేట మండలంలోని చిన్న మేడారం సమ్మక్క, సారలమ్మల గద్దెల వద్ద శుక్రవారం మండె మెలిగే పండగ నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారులు పూజా సామగ్రి, పసుపు, కుంకుమ తీసుకుని..
రాజాపేట మండల కేంద్రంలోని 1 -3 అంగన్వాడీ కేంద్రాలతో పాటు రఘునాధపురం అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం ఐసీడీఎస్ పీడీ నరసింహారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా..
లక్షలాదిగా తరలివచ్చే చిన్న మేడారం జాతరకు శాంతిభద్రతల విషయంలో ప్రజలు సహకరించాలని యాదగిరిగుట్ట రూరల్ సీఐ మాదాసు శంకర్ గౌడ్ కోరారు. గురువారం రాజాపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో చిన్న మేడారం సమ్
రాజాపేట మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో ఈ నెల 21న నిర్వహించే భక్త మార్కండేయ జయంతి ఉత్సవ కరపత్రాలను సోమవారం మండల కేంద్రంలో దేవాలయ కమిటీ అధ్యక్షుడు ఆడెపు లక్ష్మీనారాయణ, పద్మశాలి సంఘం జిల్లా �
బీఆర్ఎస్ రాజాపేట మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేష్కు ఇటీవల ప్రమాదవశాత్తు చేతులకు మంట అంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం విషయం తెలుసుకున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ ర�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బేగంపేట శివారులో పులి సంచరిస్తుందన్న సమాచారంతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. గ్రామ పరిధిలోని నీల బాలకృష్ణ వ్యవసాయ బావి వైపు పులి సంచరిస్తున్నట్లు, శు
గ్రామంలో ఇంటింటికి వాటర్ క్యాన్లు పంపిణీ చేయడం అభినందనీయమని రాజాపేట మండలం పారుపల్లి సర్పంచ్ మోత్కుపల్లి జ్యోతి ప్రవీణ్ అన్నారు. గురువారం పారుపల్లిలో కట్కూరి మల్లారెడ్డి జ్ఞాపకార్థం చక్రిపురం చౌరస్
గ్రామాల్లో వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం రాజాపేట మండలంలోని బసంతాపురం గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇ
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన అందిస్తున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ నయవంచక పాలన అందిస్తుందని ప్రభుత్వ మాజీ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం రాజాపేట�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట (Rajapet) మండలం నెమిల గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకున్నది. మోత్కుపల్లి బాలకిషన్ (33) పచ్చకామెర్లతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.
రాజాపేట గురుకుల పాఠశాలలో జరిగిన గొడవ నేపథ్యంలో అధికారులు, పోలీసులు బుధవారం విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్ అనంతరం భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్ ఫస్టియర్, సెకండ