బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై హైకోర్టు విధించిన స్టే ను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జూకంటి ప్రవీణ్ కుమార్ అన
ఆర్టీసీ బస్సులు రాక పాఠశాలకు సమయం అయిపోతున్నదని ఆందోళనతో ఆటో ఎక్కిన విద్యార్థులు ప్రమాదానికి గురైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం సోమారం గ్రామానికి చెందిన విద్య�
వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం రాజాపేట మండలం చల్లూరు గ్రామంలో పల్లె దవాఖానని ఆ�
స్థానిక ఎన్నికల్లో రాజాపేట మండలంలోని పాముకుంట గ్రామానికి ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ సోమవారం గ్రామ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా కలెక్టర్ హనుమంతరావు, తాసీల్ద�
విజయ డైయిరీపై కన్నతల్లి ప్రేమ చూపిస్తూ మదర్ డైయిరీపై సవతి తల్లి ప్రేమను ఒలకబోస్తున్నారని ఉమ్మడి నల్లగొండ- రంగారెడ్డి జిల్లాల మదర్ డైరీ డైరెక్టర్ సందిల భాస్కర్ గౌడ్ అన్నారు. శనివారం రాజాపేట మండల కేంద్రం�
పండుగల సమయంలో ఊర్లకు వెళ్లే ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని యాదగిరిగుట్ట రూరల్ సీఐ శంకర్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేసియా నిధులు విడుదల చేసి బాధిత గీత కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలగోని జయరాములు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం రా�
రాజాపేట మండలంలోని నేమిలే గ్రామానికి త్రాగునీరు కోసం 1992లో వాటర్ ట్యాంక్ నిర్మించారు. ఇప్పుడు ఆ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకుని కూలడానికి సిద్ధంగా ఉంది. పిల్లర్లు పగుళ్లు పట్టి, ట్యాంక్ స్లాబ్ పెచ్చులూడి పడ
బ్రిడ్జి నిర్మాణ పనుల నాణ్యతా ప్రమాణాలు దేవుడేరుగు. పనులు మాత్రం నత్తకు నడక నేర్పినట్లే కొనసాగుతున్నాయి. రాజాపేట మండలంలోని పారుపల్లి వాగులో బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రభుత్వ మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే గొం�
ఆలేరు సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. మంగళవారం రాజాపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు.