అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తామంతా బీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటామంటూ పలు సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పాలిస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర�
వారంతా గీతానగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. పాఠశాలలో నిర్వహించే సభా వేదికల్లో అనర్గళంగా మాట్లాడేందుకు ఇబ్బందిపడేవారు. ఈ విషయాన్ని గమనించిన ఉపాధ్యాయులు స్కూల్ రేడియో అనే కార్యక్రమానికి శ్రీకారం చ�
వస్త్ర పరిశ్రమకు కేంద్ర బిందువైన సిరిసిల్ల విపణిలో జెండాలకు బ్రాండ్ ఇమేజ్ ఖ్యాతి గడిస్తున్నది. జాతీయ పతాకం నుంచి మొదలు పార్టీల జెండాలు, కండువాల తయారీలో నేతన్నల నైపుణ్యం దశదిశలా వ్యాప్తి చెందుతున్నది.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో చిరుత పులి, పిల్లల సంచారం కలకలం రేపింది. రైతు గంగారం శుక్రవారం ఉదయం కోనరావుపేట నుంచి శివంగాళపల్లికి వెళ్లే దారిలో పశువులను తీసుకెళ్తుండగా చిరుతపులి కనిపించింది.
Leopard | జిల్లాలోని కోనరావుపేట మండలం శివంగలపల్లి శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతున్నది. గురువారం రాత్రి సబ్ స్టేషన్ ఎదుట ఉన్న డంపింగ్ యార్డ్ సమీపంలో చిరుత పులి రెండు పిల్లలకు జన్మనిచ్చింది.
Commits suicide | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సిరిసిల్ల మున్సిపల్ పరిధి పెద్దూరు గ్రామానికి చెందిన బెజ్జారపు రమేష్(40) అనే వ్యక్తి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ న్యాయస్థానం మొదటిసారిగా ఆన్లైన్ జూమ్ వీడియో ద్వారా సాక్ష్యాన్ని స్వీకరించింది. శుక్రవారం వేములవాడ సబ్ కోర్టులో రెండు కేసులను న్యాయమూర్తి సత్తు రవీందర్ విచారించా
వస్త్ర నగరి, సేద్య ఖిల్లాగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల సిగలోకి ఇప్పుడు మెగా ఫుడ్ప్రాసెసింగ్ పార్క్ చేరబోతున్నది. ఇప్పటికే టెక్స్టైల్స్, అప్పారెల్ పరిశ్రమలు ప్రారంభం కాగా.. కొత్తగా రైతులు, నిరుద్�
Viral News | కోతులకు భయపడ్డ ఓ వృద్ధురాలు చేసేదేమీలేక చేదబావిలో దుంకింది. తర్వాత కాపాడాలంటూ అరవడంతో స్థానిక యువకులు స్పందించి వెంటనే బావిలోకి తాడు వేసి కాపాడారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మం డ
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్రెడ్డిని ఢిల్లీకి చెందిన భారత్ అన్మోల్ అనే స్వచ్ఛంద సంస్థ ఉత్తమ సామాజిక కార్యకర్తగా ఎంపిక చేసింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాంటీ డ్రగ్స్ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని నేతన్న చౌక్లో ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించగా, వందలాది యువతీ యువకులు, విద్యార్థులతో అ�
అమ్మాయిల స్వీయ రక్షణకు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్శాఖ సరికొత్త కార్యక్రమం తీసుకొచ్చింది. ఆపద సమయాల్లో విద్యార్థినులు ధైర్య సాహసాలు ప్రదర్శించి, తమను తాము రక్షించుకునేందుకు ‘ఆపరేషన్ జ్వాల’ పేరిట �
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుకుగా విస్తరిస్తున్నాయి. సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు అల్పపీడనం విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్ల