Akhil Mahajan | రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రయాణికుల భద్రత కోసం ఆ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ (Akhil Mahajan) వినూత్న ఆలోచన చేశారు. జిల్లా ప్రజల సురక్షిత ప్రయాణం కోసం ప్రత్యేకంగా 'అభయ' యాప్ను అందుబాటులోకి తెచ్చారు.
ఇది తొమ్మిదేండ్లలో మారిన రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖచిత్రం. సీఎం కేసీఆర్ జల సంకల్పం, మంత్రి కేటీఆర్ చొరవతో అనతికాలంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా పచ్చని మాగాణానికి కేరాఫ్గా మారిపోయింది. ప్రాజెక్టుల న�
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి, విద్యార్థులకు సకల సదుపాయాలతో నాణ్యమైన విద్యను అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 'మన ఊరు-మన బడి' పేరుతో ఒక బృహత్తర పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్కూల్ బస్లోని పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సులో ఉన�
డబుల్ బెడ్రూం ఇండ్లను అత్యంత నిరుపేదలైన లబ్ధిదారులకే ఇస్తామని, రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా అందిస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన వర్షం పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు లోతట్టు ప్రాంతాలు జలమయం వాయుగుండంగా మారిన అల్పపీడనం నేడు పలు జిల్లాలకు వర్షసూచన హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్�
సాధారణ ప్రసవాల్లో 60 శాతం దాటిన లక్ష్యం సందేశాత్మక వీడియోలతో ప్రజలకు అవగాహన మంత్రి కేటీఆర్ చొరవ..అధికారుల పటిష్ఠ చర్యలు సందేశాత్మక వీడియోల ద్వారా సహజ ప్రసవాల లాభాలు, సీ సెక్షన్ నష్టాలపై అవగాహన.. గర్భిణు�
గిఫ్ట్ ఏ స్మైల్లో బైజూస్ పవర్డ్ ట్యాబెట్లు పంపిణీ చేస్తా సిరిసిల్ల జిల్లాలోని ఇంటర్ విద్యార్థులకు బహుమతి పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందని ఆశాభావం తన పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ ట్వీట్ హైదరాబాద
ఎల్ఎండీ టూ మైలారం రిజర్వాయర్ తిమ్మాపూర్ రూరల్, జూలై 20: ఇటీవల కురిసిన భారీవర్షాలతో ఎల్ఎండీ నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. దీంతో అధికారులు వానకాలం సీజన్కు ముందే కాకతీయ కాలువ ద్వారా నీటిని విడుదల చ�
అస్వస్థతకు గురై మహిళా రైతు మృతి ఇల్లంతకుంట, మే 13 : వరికొయ్యలు దహనం చేయడానికి వెళ్లిన ఓ మహిళా రైతు పొగ కారణంగా ఊపిరాడక అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహ�
రాజన్న సిరిసిల్ల : వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని కోనరావుపేట మండలం మామిడిపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన చెక్కపల్లి భిక్షపతి (41) అనే వ్యక్తి కోనరావుపేట
రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. తాజాగా జిల్లాలోని వేములవాడ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన చంద్రగిరి రాజేశం( 50 ) వడదెబ్బతో మృతి చెందాడు. స్థానికుల �