రాజన్న సిరిసిల్ల, మే 22 ( నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమకారిణి, సిరిసిల్ల పట్టణానికి చెందిన గాలిపల్లి దత్తుబాయి (70) వడదెబ్బ(Sun Stroke)తో శుక్రవారం మరణించారు.
రాజన్న సిరిసిల్ల, మే 22 ( నమస్తే తెలంగాణ) : న్యాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు మరోసారి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కేసీఆర్ కప్ విజేతగా నిలిచిన సిరిసిల్ల డాల్ఫిన్స్ జట్టుకు ఆయన రూ.1 లక్ష అందజేశా�
రాజన్న సిరిసిల్ల, మే 15 (నమస్తే తెలంగాణ): పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడం ధారుణమని, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య (Thota Agaiah) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాం�
సిరిసిల్ల, మే 19: బీఆర్ఎస్ సీనియర్ నేతలు వల్లకొండ వేణుగోపాల రావు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ మోతె మహేష్ యాదవ్లు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటీ నర్సింగరావు ఆకాంక్షించారు.
Bank Staff | రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రాంతంలో బోగం గోపాల్ అనే వ్యక్తి భార్య రామ, కొడుకు సాయికుమార్, కూతురు అమృతవర్షిణితో కలిసి నివసిస్తున్నాడు. గోపాల్ నాలుగేళ్ల క్రితం కరీంనగర్లోని IKF ప�
రాజన్న సిరిసిల్ల కేంద్రంలోని నేతన్నలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు వేధింపులు ఆపడంలేదు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తమకు మద్దతు తెలుపలేదంటూ నేతన్నలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో సి�
కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్గా ములుగు జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ పీవోగా ఉన్న చిత్రా మిశ్రా నియమితులయ్యారు. ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న పమేలా సత్పతి కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్గా బదిలీ అయ్యారు. ర�
BRS coucilar | రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని మార్కండేయ వీధిలో మామిడాల వీరమ్మ (80) అనే వృద్ధురాలు మంగళవారం ఉదయం మృతి చెందింది. ఆ వీధిలోని ఓ ఇంట్
Chalmeda Lakshmi Narasimharao | వేములవాడ పురపాలక సంఘం కౌన్సిలర్ ఎన్నికల్లో బీసీల తర్వాత అత్యధికంగా దళిత సామాజిక వర్గానికి చెందిన కౌన్సిలర్లు గెలిచినా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అణగారిన వర్గాలను నిర్లక్ష్యం చేశారని బీఆ
Congress leaders | వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని శత్రాజ్ పల్లిలో మున్సిపల్ కార్యాలయం వద్ద మహిళలకు బుధవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సంగ స్వామి మరికొందరు నేతలతో కలిసి మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్
Dubbaka Ramesh : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన సామాజిక కార్యకర్త, సీనియర్ నేత దుబ్బాక రమేష్ (Dubbaka Ramesh) సొంతగూటికి చేరుకున్నారు. సోమవారం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నార�
Panchayat Elections : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అధ్యర్థులు 31 మంది సర్పంచ్లుగా గెలుపొందారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్లలోని బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలలో శనివారం ' గ్రీన్ గ్రాడ్యుయేషన్ డే - 2025' ఘనంగా నిర్వహించారు.