SI Arrest : ఫేస్బుక్ ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకొని వారిపై లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడిన ఎస్సై కదిరే శ్రీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ‘ఏసీబీ కేసు నమోదైంది. వెంటనే డబ్బులు పంపాలి. లేకపోతే అరెస్ట్ తప్పదు’ అని బెదిరిస్తూ ఉద్యోగుల ఖాతాల్లో నుంచి డబ్బులు అపహరిస్తున్న ఘటనలు సర్వ సాధారణమైపోయాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన మనబడి మన బాధ్యత కార్యక్రమానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కారులో నుంచి దిగిన బండి సంజయ్ అక�
KTR | SIR చాలా ముఖ్యమైన కార్యక్రమం.. మీ అందరికీ ఇచ్చిన కాగితాల్లో చాలా ముఖ్యమైన సమాచారం ఉన్నది. చదువండి.. అర్థం చేసుకోండని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సూ
రాజన్న సిరిసిల్ల, మే 22 ( నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమకారిణి, సిరిసిల్ల పట్టణానికి చెందిన గాలిపల్లి దత్తుబాయి (70) వడదెబ్బ(Sun Stroke)తో శుక్రవారం మరణించారు.
రాజన్న సిరిసిల్ల, మే 22 ( నమస్తే తెలంగాణ) : న్యాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు మరోసారి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కేసీఆర్ కప్ విజేతగా నిలిచిన సిరిసిల్ల డాల్ఫిన్స్ జట్టుకు ఆయన రూ.1 లక్ష అందజేశా�
రాజన్న సిరిసిల్ల, మే 15 (నమస్తే తెలంగాణ): పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడం ధారుణమని, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య (Thota Agaiah) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాం�
సిరిసిల్ల, మే 19: బీఆర్ఎస్ సీనియర్ నేతలు వల్లకొండ వేణుగోపాల రావు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ మోతె మహేష్ యాదవ్లు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటీ నర్సింగరావు ఆకాంక్షించారు.
Bank Staff | రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రాంతంలో బోగం గోపాల్ అనే వ్యక్తి భార్య రామ, కొడుకు సాయికుమార్, కూతురు అమృతవర్షిణితో కలిసి నివసిస్తున్నాడు. గోపాల్ నాలుగేళ్ల క్రితం కరీంనగర్లోని IKF ప�
రాజన్న సిరిసిల్ల కేంద్రంలోని నేతన్నలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు వేధింపులు ఆపడంలేదు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తమకు మద్దతు తెలుపలేదంటూ నేతన్నలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో సి�
కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్గా ములుగు జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ పీవోగా ఉన్న చిత్రా మిశ్రా నియమితులయ్యారు. ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న పమేలా సత్పతి కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్గా బదిలీ అయ్యారు. ర�
BRS coucilar | రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని మార్కండేయ వీధిలో మామిడాల వీరమ్మ (80) అనే వృద్ధురాలు మంగళవారం ఉదయం మృతి చెందింది. ఆ వీధిలోని ఓ ఇంట్
Chalmeda Lakshmi Narasimharao | వేములవాడ పురపాలక సంఘం కౌన్సిలర్ ఎన్నికల్లో బీసీల తర్వాత అత్యధికంగా దళిత సామాజిక వర్గానికి చెందిన కౌన్సిలర్లు గెలిచినా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అణగారిన వర్గాలను నిర్లక్ష్యం చేశారని బీఆ