కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని పలు అనుమతి లేని క్లినిక్లపై శనివారం తెలంగా ణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు దాడులు చేశా రు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మం డలం నీలోజిపల్లిలో కరుణ క్లినిక్ ప
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండునెలలు కావస్తున్నా ఆసరా పింఛన్ల పంపిణీపై నిర్లక్ష్యం రాజ్యమేలుతున్నది. పింఛన్ సొమ్ముపైనే ఆధారపడిన దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికు�
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పల్లెటూరి పిల్లాడు అద్భుతాన్ని ఆవిష్కరించాడు. మెదడుకు పదు ను పెట్టి ప్యాడీ ఫిల్లింగ్ మెషిన్ రూపొందించి పేటెంట్ పొందాడు.
రాముడెవరో.. రాక్షసుడెవరో ఎన్నికలప్పుడు తేల్చుకుందామని, ఇప్పుడైతే రాష్ట్ర అభివృద్ధిలో తమతో కలిసి రావాలని ప్రతిపక్షాలకు ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు సూచించారు.
రాష్ట్ర సర్కారు మహిళా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నది. ఆడబిడ్డకు అన్ని రకాలుగా చేయూతనిస్తున్నది. మహిళా సంఘాల సభ్యులకు మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి. డెయిరీ, పుడ్�
15 వేల మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా సిరిసిల్లలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అప్పారెల్ పార్క్ తెలంగాణకే తలమానికం కానున్నది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ప్రత్యేక చొరవతో ఇప్పటికే పలు కంప
ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించడంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట పీహెచ్సీ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని పీహెచ్సీ వైద్యాధికారి వేణుమాధవ్ మంగళవారం తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సహకార విద్యుత్ సరఫరా సంఘం నామినేషన్ల స్వీకరణ ఘట్టానికి తెరపడింది. ఈ నెల 12న మొదలైన ప్రక్రియ, గురువారంతో ముగిసింది. చివరి రోజు జాతర సాగింది.
స్వార్థ రాజకీయాల కోసం మంటలు రగిలిస్తూ తెలంగాణలో అశాంతిని సృష్టించేందుకు కుట్రలు చేస్తున్న మతతత్వ శక్తులను తిప్పికొట్టాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరుగొద్దు పనులు జరిగేచోట హెచ్చరిక బోర్డులు వరదలపై ప్రజల ఫోన్లకు సమాచారం అధికారులు అప్రమత్తంగా ఉండాలి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశం సిరిసిల్ల జిల్లాలో ఆకస్మిక పర్యటన సిరిస�
కూకటివేళ్లతో కూలిపోయిన పురాతన మర్రి చెట్టుకు ప్రాణం పోశాడు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రకృతి ప్రేమికుడు దొబ్బల ప్రకాశ్ అలియాస్ ప్రకృతి ప్రకాశ్. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్�
ప్రధానికి పోస్టు కార్డు సందేశం ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా..విద్యార్థులకు వ్యాసరచన పోటీలు దేశంలో 75 లక్షల మందికి అవకాశం రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి పాల్గొన్న 10వేల మంది ప్రతిభ చూపిన వారికి ప్రధాన
ముగిసిన అర్జీల గడువు పరిశీలన అనంతరం సర్కారుకు నివేదిక పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిపుత్రులు, అటవీశాఖ అధికారుల మధ్య తరచూ వివాదాలు నెలకొంటున్నాయి. దీంతో గిరిజనులు మంత్రులు, ప్రజాప్రతినిధులకు వారి గ�
మానేరులో మరో నాలుగు మృతదేహాలు లభ్యం ఇంకా లభించని మనోజ్ ఆచూకీ ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపు ప్రాజెక్టుల వద్ద రక్షణ చర్యలు : అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం రాజన్న సిరిసిల్ల, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ప